న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం అనంతరం నిర్మల సీతారామన్తో మాట్లాడిన ప్రధాని ఈ బడ్జెట్పై దాదాపు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారని అభినందించారు. బడ్జెట్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హృదయంలో మధ్యతరగతి ప్రజలకు ఎల్లప్పుడూ స్థానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సంవత్సరానికి రూ.12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి …
Read More »Daily Archives: February 1, 2025
కేంద్ర బడ్జెట్ లో ఎపి కేటాయింపులు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఏపీకి పలు కేటాయింపులు చేశారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ కి ప్రాధాన్యతనిచ్చారు. 2025-26 ఆర్థిక బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు విశాఖ స్టీల్కు రూ.3,295 కోట్లు విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి రూ. 186 కోట్లు ఏపీ …
Read More »సామాన్య భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనానికి పెద్దపీట వేసే విధంగా పలు చర్యలు చేపడుతున్నాం
-మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా సమన్వయంతో నిర్వహించండి: జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ -ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఘనంగా మహా శివరాత్రి ఏర్పాట్లకు మంత్రుల బృందం సమీక్ష సమావేశం… మహోత్సవాల నిర్వహణ ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మికత, సమైక్యత పెంపొందించడం సిఎం లక్ష్యం -క్యూ లైన్లలో భక్తులకు వాటర్ బాటిల్, ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తాం… మహిళలు, పిల్లలకు క్యూ లైన్లో పాలు, బిస్కెట్లు అందించనున్నాం -27వ తేదీన శ్రీకాళహస్తి స్థానికులకు టికెట్ ధర …
Read More »ఆంధ్ర క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపిన ఏసీఏ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయనగరంలో జరిగిన రంజీ ట్రోఫీలో రాజస్థాన్పై 6 వికెట్ల తేడాతో అద్బుతమైన విజయం సొంతం చేసుకున్న ఆంధ్ర క్రికెట్ జట్టు ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ అభినందించారు. ఈ మేరకు ఏసీఏ అధ్యక్షుడు ఎంపికేశినేని శివనాథ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్ర క్రికెట్ జట్టు సాధించిన ఈ అద్భుత విజయం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. ఈ ఏడాది ఆరంభాన్ని గెలుపుతో ప్రారంభించటం చాలా ఆనందంగా వుందన్నారు జట్టులోని ప్రతి …
Read More »వ్యవసాయ రంగానికి మరింత ఉత్తేజం ఇచ్చిన బడ్జెట్
-కింజరాపు అచ్చెంనాయుడు, వ్యవసాయ మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని ఋజువయ్యిందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ కేవలం ఒక తరగతికో వర్గమునకో పరిమితం కాకుండా అభివృద్ది మరియు సంక్షేమ ములలో అన్ని వర్గాలను ముఖ్యముగా రైతులు ,మహిళలు ,యువత మరియు మద్యతరగతి తదితర అన్ని వర్గాల అభివృద్ది …
Read More »38వ జాతీయస్థాయి క్రీడాపోటీల్లో ఏపీ క్రీడాకారిణి అత్యుత్తమ ప్రతిభ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న 38వ జాతీయస్థాయి క్రీడాపోటీల్లో ఏపీ క్రీడాకారిణి అత్యుత్తమ ప్రతిభకనబరచడం పట్ల శాప్ ఛైర్మన్ రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు. విజయనగరానికి చెందిన ఎస్.పల్లవి వెయిట్ లిఫ్టింగ్ 71కేజీల మహిళా విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారిణి పల్లవిని ఫోన్ ద్వారా శాప్ ఛైర్మన్ రవినాయుడు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. క్రీడాకారిణి పల్లవి విజయం రాష్ట్రప్రజలందరూ గర్వించదగ్గ విషయమన్నారు.
Read More »గోదావరి-బనకచర్లతో సీమలో ప్రతి ఎకరాకు నీళ్లు
-సీమలో ఎన్టీఆర్ ప్రాజెక్టులు ప్రారంభిస్తే నేను ముందుకు తీసుకెళ్లా -గత ప్రభుత్వంలో సాగునీటి రంగం నిర్వీర్యం.. త్వరలోనే శ్రీనివాసపురం కెనాల్కు టెండర్లు -పెన్షన్ల పెంపుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపాం -2047 పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే నా లక్ష్యం -చెప్పిన దాని కంటే ఎక్కువ పనులు చేసి ప్రజల రుణం తీర్చుకుంటాను -రాష్ట్రానికి 7 నెలల్లో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం -వైసీపీ ప్రభుత్వం వదిలిపెట్టిన రూ.22,252 కోట్ల బకాయిలు చెల్లించాం -గత పాలకులు రాష్ట్రాన్ని దోచుకుని తిన్నారు -రాయచోటి …
Read More »చిత్తడి నేలలు పరిరక్షించుకోవాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతిలో అత్యంత విలువైన పర్యావరణ వ్యవస్థలలో చిత్తడి నేలలు ప్రధానమైనవి. ఈ రోజు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ఈ సందర్భంగా పర్యావరణంలో చిత్తడి భూముల ప్రాధాన్యాన్ని అందరం గుర్తించాలి. ఇవి సహజ నీటి శుద్ధి కేంద్రాలు… కార్బన్ నిల్వ కేంద్రాలు, వర్షపు నీటిని భూగర్భానికి చేరుస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడే అసాధారణమైన ప్రదేశాలు. ఈ భూములు భూకంప ఉద్ధృతిని తగ్గించడంలో, వాతావరణ మార్పులను నియంత్రించడంలో, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25,000 …
Read More »వికసిత్ భారత్ వైపు నడిపించేలా కేంద్రం బడ్జెట్
-ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అమూల్యమైన ప్రోత్సాహం ఇస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ సమ్మిళిత అభివృద్ధి కోసం స్పష్టమైన లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. 2047 నాటికి మనం అభివృద్ధి చెందిన దేశాల చెంతన నిలిపేందుకు వికసిత్ భారత్ విజన్ ను ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ మన దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉంది. రాజకీయ అవసరాల కంటే దేశం, ప్రజలు …
Read More »పి.బి. సిద్ధార్థ ఎన్.సి.సి. బాలికల గిన్నిస్ రికార్డు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పి.బి. సిద్ధార్థ కళాశాలకు చెందిన ఎన్.సి.సి. 4 వ ఆంధ్రా బాలికల బెటాలియన్ విద్యార్థినులు బి.గ్రీష్మ, కె.గాయత్రి ఇతర రాష్ట్రాల బాలికల 8 క్యాడెట్లతో కలిసి 2 నిమిషాల్లో 12 నృత్య రూపాలను ప్రదర్శించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఇద్దరూ స్థానం సంపాదించారు. జనవరి 27న ఢిల్లీలో జరిగిన పి.ఎం. ర్యాలీలో వారు పాల్గొని ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి …
Read More »
Prajavartha Online Telugu News