Breaking News

Daily Archives: February 1, 2025

జువెనైల్స్ కు చిత్రలేఖనం శిక్షణా తరగతులు

-సుజనా ఫౌండేషన్ చొరవతో నైపుణ్యాభివృద్ధి.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఆదేశాలతో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యాధరపురంలోని ప్రభుత్వ బాలుర పరిశీలన గృహంలో చిత్రలేఖనం శిక్షణా తరగతులను శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,సూపరింటెండెంట్ రామ్మోహన్ రెడ్డి, సుజనా ఫౌండేషన్ సభ్యులు పాల్గొని చిత్రలేఖనం తరగతులను ప్రారంభించారు. తెలిసి తెలియక చేసిన తప్పులకు జువైనల్ హోమ్ లో ఉన్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సుజనా ఫౌండేషన్ ద్వారా చిత్రలేఖనంలో శిక్షణనివ్వడానికి …

Read More »

“మీకోసం” (పిజిఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం…అయితే పిజిఆర్ఎస్ ఆన్ లైన్ పోర్టల్ లో సమస్యలను నమోదు చేసుకోవచ్చు…..

-శాసనమండలి ( ఎంఎల్ సి) పట్టబద్రుల నియోజవర్గానికి ఎన్నిక నేపథ్యంలో “మీకోసం” (పిజిఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం….. -అయితే పిజిఆర్ఎస్ ఆన్ లైన్ పోర్టల్ లో సమస్యలను నమోదు చేసుకోవచ్చు….. -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ద్వై వార్షిక ఎన్నికల షెడ్యూల్ విడుదలతో కృష్ణా జిల్లాలో కోడ్ అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే “మీకోసం” (పిజిఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. భారత …

Read More »

నగరంలో నవీకరించిన “జోస్ అలుక్కాస్” షోరూమ్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో విస్తృత స్థాయిలో నవీకరించిన జోస్ అలుక్కాస్ షోరూమ్ పున ప్రారంభించబడినది. నగరంలో ఎంజీ రోడ్డు లో శనివారం తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదుగా ప్రారంభించబడినది. సెలబ్రిటీ అతిథిగా సినీ నటి సభానటేష్ , జోస్ అలుక్కాస్ మేనేజింగ్ డైరెక్టర్లు , వరీ్్ఘస్ అలుక్కాస్ , పాల్ జె .అలుక్కాస్ ,మరియు జాన్ అలుక్కాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోస్ అలుక్కాస్ చైర్మన్ మాట్లాడుతూ కొత్తగా నవీకరించిన షోరూం సాంప్రదాయం ,ఆధునిక డిజైన్లతో …

Read More »

కోట్లాదిమంది ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్

-కేంద్ర వార్షిక బడ్జెట్ పై ఎంపీ పురందేశ్వరి స్పందన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర వార్షిక బడ్జెట్ కోట్లాది మంది భారతీయ పౌరుల ఆకాంక్షలను నెరవేరుస్తుందని రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు,ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఈరోజు పార్లమెంట్ లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆమె స్పందించారు. ఆర్ధికవృద్ధిని, దేశ అభివృద్ధిని ప్రోత్సహించే బడ్జెట్ అని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా భారతదేశ వృద్ధిలో కీలకంగా వ్యవహరించే మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే విధంగా బడ్జెట్ …

Read More »

ఆటోలలో ఎక్కువమందిని ఎక్కించొద్దు

-ప్రయాణికుల ప్రాణాలతో చేలాగటలొద్దు. -యం.వి. ఇన్స్పెక్టర్ ఎం నారాయణ రాజు జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని, ప్రయాణికుల ప్రాణాలతో చేలాగటలొద్దని మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఎం నారాయణరాజు అన్నారు. రోడ్డు భద్రత మసోత్సవాలలో భాగంగా ఆటో డ్రైవర్లతో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సుని శనివారంనాడు పట్టణంలోని రవాణాశాఖ యూనిట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఎం వి ఇన్స్పెక్టర్ నారాయణరాజు మాట్లాడుతూ డ్రైవర్లు వాహనదారులు పాదచారులు రోడ్డు భద్రత నియమాలను తప్పక పాటించాలని అన్నారు.ఆటోలలో ఎక్కువమందిని ఎక్కించుకొని …

Read More »

ఇన్కమ్ టాక్స్ స్లాబ్ పెంపు తదితర అంశాలపై ఎన్జీజీవో సంఘం హర్షం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులు మధ్యతరగతి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఇన్కమ్ టాక్స్ స్లాబ్ రేట్లు మార్చాలని, స్టాండర్డ్ డిడక్షన్, ఆదాయ పరిమితి ని పెంచాలని కోరుకుంటున్నామని, కానీ ఎన్ని సంవత్సరాలగా కేంద్ర ప్రభుత్వం తమ బడ్జెట్లో ఎటువంటి ప్రయోజనం కలిగించలేదని తెలిపారు. కానీ 2025 26 సంవత్సరానికి గాను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగులకు, మధ్యతరగతి ప్రజలకు 12 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం, కొత్త స్లాబ్ రేట్స్ …

Read More »

కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరాశను మిగిల్చిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ లేదని.. ఏపీకి మరోసారి మొండిచేయే మిగిలిందని అభిప్రాయపడ్డారు. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు బడ్జెట్‌లో కొంతమేర కేటాయింపులు చేసినప్పటికీ.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. ఎన్నికలు ఉన్న బీహార్ లాంటి …

Read More »

బీసీల పక్షపాతి చంద్రబాబు… : శొంఠి శివరామప్రసాద్ గౌడ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లు శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్,భాస్కర్ గౌడ్ లు మాట్లాడుతూ ఎన్నికల హామీలు భాగంగా చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో 10% గౌడ కులస్తులకు కేటాయించడం జరిగిందన్నారు. అలాగే గౌడ కులస్తులకు కులవృత్తులు చేసుకొనుటకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై రుణాల అందించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గత జగన్ రెడ్డి పాలనలో …

Read More »

ఏపీ చాంబర్స్ యూనియన్ బడ్జెట్ 2025పై హర్షం వ్యక్తం చేసింది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ చాంబర్స్ తన ప్రధాన కార్యాలయంలో ఈ రోజు ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. కేంద్ర బడ్జెట్ 2025-26లోని ప్రధాన ప్రకటనలపై కార్యదర్శులు మరియు వివిధ రంగాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ, “ఇది ఒక పురోగామి బడ్జెట్. దేశీయ వినిమయం తగ్గిన నేపథ్యంలో, దానిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఆర్థిక వ్యవస్థను నడిపించే ప్రధాన 5-6 రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు.” మధ్య తరగతికి …

Read More »

వికసిత్ భారత్‌కు బాసటగా 2025-26 బడ్జెట్

– ఈ బడ్జెట్ పీపుల్స్ బడ్జెట్‌గా నిలిచిపోతుంది – ఏపీని దేశంలోనే అగ్రపథాన నిలబెట్టే బడ్జెట్ – పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరిస్తాం – కేంద్ర సహకారంతో ఏపీని దేశంలోనే అగ్రపథాన నిలుపుతామన్న మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విజన్ 2047, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై …

Read More »