విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, కులగణన అమలు సాధించే దిశగా బీసీలను సమాయుత్తం చేయడానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఈ నెల ౬,౭ తేదీల్లో విజయవాడలోని పున్నమిఘాట్ నందు రాష్ట్ర ప్రతినిధుల సమావేశం మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించనుంది. రాష్ట్ర జిల్లా చైర్మన్లు, కన్వీనర్లు, మరియు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రతినిధులు పాల్గొననున్నారు అని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా జుజ్జవరపు పూర్ణచంద్ర రావు తెలిపారు. రానున్ నరోజుల్లో ప్రజాపోరాటాలు మరింత తీవ్రతరంచేసే దిశగా, …
Read More »Daily Archives: February 4, 2025
కబ్జాలపై ఎవరినీ ఉపేక్షించం
-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత -త్వరలో 3 సూపర్ సిక్స్ పథకాలు అమలు -జిల్లాలో తాగునీటి కల్పనకు అధిక ప్రాధాన్యం : మంత్రి సవిత కడప, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జరిగిన భూ కబ్జాలపై విచారణ చేపడుతున్నామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. రాబోయే వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటి కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, రైతులకు ఆర్థికసాయం పథకాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. కలెక్టరేట్ల …
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »పీ4 విధానంపై ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణకు పోర్టల్
-ఉగాది నుంచి పీ4 విధానం అమలు :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పీ4 విధానాన్ని ఉగాది పండుగ నుంచి ప్రారంభిచనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పీ4 విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10 శాతం మంది…అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని సీఎం అన్నారు. దీనిపై సమగ్ర విధి విధానాలను రూపొందించేందుకు ప్రజల నుంచి సలహాలు, …
Read More »ఐటీ ఉన్న ప్రాంతంలో మన సంస్కృతి, సాంప్రదాయం తెలియాలని చంద్రబాబు చెప్పారు
-ఆ ఆలోచనతోనే మాదాపూర్లో అవధాన సరస్వతీ పీఠానికి స్థలం ఇచ్చారు -అవధానం బతకాలని నాడు నన్ను గుర్తించి ప్రోత్సహించింది చంద్రబాబు -సీఎం చంద్రబాబు పాలన సుభిక్షంగా సాగుతుంది…అన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతాయి:- మాడుగుల నాగఫణి శర్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో సీఎం చంద్రబాబు వంటి ముందు చూపు ఉన్న నేత లేరని ప్రముఖ అవధాని, సరస్వతీ ఉపాసకులు, మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహించడంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తీసుకున్న చర్యలను ఆయన కొనియాడారు. చంద్రబాబు …
Read More »సరికొత్త విధానాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పెంచండి
-పన్ను ఎగవేతలు ఉండకూడదు…అలా అని వ్యాపారులపై వేధింపులు వద్దు -ఆదాయార్జన శాఖల్లో పనితీరు మెరుగుపడాలి….ఫలితాలు కనిపించాలి -అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్ధికంగా కుదేలైన రాష్ట్రం మళ్లీ కోలుకుని అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వంలోని ఆదాయార్జన శాఖలు ఉత్తమ ఫలితాలు రాబట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఖజానాకు రాబడులు పెంచేందుకు సరికొత్త ఆలోచనలు చేయాలని సీఎం చెప్పారు. రాష్ట్రాన్ని ఆర్ధిక కష్టాల్లోంచి బయట పడేసేందుకు సమర్థవంత చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సాధారణ …
Read More »ఫిబ్రవరి 6వ తేదీన ‘హలో బీసీ చలో ఢిల్లీ’ కార్యక్రమం… : బోను దుర్గా నరేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 26 రాష్ట్రాలకు చెందిన బిసి ఎంపీలతో ఢిల్లీలోని ఏపీ భవన్ లో బీసీల సమస్యల పరిష్కారం కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ తెలిపారు. బీసీలకు 50% రిజర్వేషన్లతో పాటు ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో తీర్మానం చేసి ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్ళనున్నట్లు చెప్పారు.. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో తమ పోరాటం ఉంటుందని తెలియజేశారు. గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ …
Read More »స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి… : మంత్రి కొలుసు పార్థసారధి
–శ్రీ శ్రీ శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి వారి కి రధ సప్తమి సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆగిరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఆగిరపల్లి మండలం ఆగిరపల్లి గ్రామంలో వేంచి ఉన్న శ్రీ శ్రీ శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో రధ సప్తమి వేడుకలు రంగ రంగ వైభవంగా జరిగాయి. స్వామి వారి రధ సప్తమి ఉత్సవాలకు మంగళవారం …
Read More »