-శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో మంగళవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా మీడియాతో బొండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద వర్గాలకు శాశ్వత పరిష్కారంగా జీవితకాల సమస్యలు ఏమీ లేకుండా పరిష్కారం చేస్తామని ఇచ్చిన హామీ మేరకు, నివాస యోగమైన పట్టాలకు రిజిస్ట్రేషన్ చేస్తామని …
Read More »Daily Archives: February 4, 2025
ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా మోడల్ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా మోడల్ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు పాఠశాలల పై పర్యవేక్షణ విధానం పై జిల్లా కలెక్టర్ కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్, డి ఈ. ఓ కె వి.ఎన్ కుమార్ తో కలిసి ఎంఈఓ లకు పలు సూచనలు చేశారు. …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి
-రీ ఓపెన్ కి తావు లేకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా రీ ఓపెన్ కి తావు లేకుండా నాణ్యతతో పరిష్కారం చూపాలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార …
Read More »జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో పతకాలు గెలుచుకున్న క్రీడాకారులను అభినందించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్ లో జరిగిన జాతీయస్థాయి క్యాడిట్ (అండర్ 14) మరియు సీనియర్ విభాగాల్లో జరిగిన తైక్వాండో పోటీల్లో ఎన్టీఆర్ జిల్లాలోని అంకమ్మరావు తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందిన 25 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మొత్తం 16 రాష్ట్రాల నుండి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొనగా అందులో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అంకమ్మరావు తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందిన 25 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో …
Read More »రెవెన్యూ సదస్సుల ద్వారా 96 శాతం అర్జీలను పరిష్కరించాం
– ప్రజల భూ హక్కుకు భరోసా కల్పించేలా సమస్యలకు శాశ్వత పరిష్కారం – తక్షణమే పరిష్కారం కాని సమస్యలను ప్రత్యేక ప్రణాళికతో పరిష్కారానికి కృషి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 33 రోజుల పాటు జరిగిన రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 3,111 పిటిషన్లు రాగా 3,015 అర్జీల పరిష్కారం (96 శాతం) పూర్తయిందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. మంగళవారం సీసీఎల్ఏ జి.జయలక్ష్మి అన్ని జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ సదస్సుల పిటిషన్ల పరిష్కారం, …
Read More »ఎపిలో ఎమ్.ఐ.డి.హెచ్ (MIDH) కింద ఆమోదించిన ప్రాజెక్టుల సంఖ్య 1033
-కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ వెల్లడి -మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ పథకం పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) కింద 2023-24 ఆంధ్రప్రదేశ్ లో ఆమోదించిన మార్కెట్ మౌలిక సదుపాయాల(మండీలు, రిటైల్ మార్కెట్లు, వెండింగ్ కార్ట్లు) ప్రాజెక్టుల సంఖ్య 608 వుండగా, 2024-25లో ఎమ్.ఐ.డి.హెచ్ పథకం ఎపిలో మంజూరైన మార్కెట్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల …
Read More »మంత్రి నారా లోకేష్ కి స్వాగతం పలికిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ లోని రైల్వే ప్రాజెక్టులకు రూ.9,417 కోట్లు కేటాయించినందుకు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, రైల్వే, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో సమావేశమై ధన్యవాదాలు తెలిపేందుకు ఢిల్లీ విచ్చేసిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కి మంగళవారం విమానాశ్రయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) స్వాగతం పలికారు. మంత్రి నారా లోకేష్ కి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎంపి పుట్టా మహేష్ కుమార్, …
Read More »ఆలపాటి రాజేంద్ర గెలుపే లక్ష్యంగా పని చేయాలి
-మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపే లక్ష్యంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేతలు కృషి చేయాలని ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆలపాటి గెలుపు కోసం మంగళవారం విజయవాడ భవాని పురంలోని ఎన్డీయే కార్యాలయంలో టిడిపి రాష్ట్ర సీనియర్ నాయకులు కొనకళ్ళ బుల్లయ్య , టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎమ్మెస్ బేగ్, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు …
Read More »వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులకు చంద్రికకిరణ్ ల వివాహ ఆహ్వానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో వైసీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుటుంబ సమేతంగా కలిశారు. ఈ నెల 23 న లబ్బీపేటలోని ఎస్. ఎస్. కన్వెన్షన్ సెంటర్ నందు జరగనున్న తమ ద్వితీయ కుమార్తె చంద్రిక వివాహ వేడుకకు హాజరు కావలిసిందిగా దంపతులను ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వానపత్రిక అందజేసి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించవలసిందిగా కోరారు. పెళ్లి పత్రిక స్వీకరించిన ఆయన తప్పకుండా …
Read More »సూర్యారాధనతో మనో వికాసం
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సూర్యారాధన వల్ల మనో వికాసం కలుగుతుందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రథసప్తమిని పురస్కరించుకొని మంగళవారం బుడమేరు వంతెన వద్దనున్న శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయము నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమస్త జగతికీ మూలాధారం.. కాలానికి అధిపతి అయిన సూర్యభగవానుడిని పూజించేందుకు మేలైన రోజు రథసప్తమి అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. హిందువులు మాఘ శుద్ధ సప్తమి …
Read More »
Prajavartha Online Telugu News