Breaking News

Daily Archives: February 4, 2025

సమిష్టి పోరాటంతోనే క్యాన్సర్ నియంత్రణ

-మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టీకరణ తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సమిష్టి పోరాటంతోనే క్యాన్సర్ మహమ్మారిని నియంత్రించడం సాధ్యమవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తిరుపతిలో మంగళవారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి ప్రపంచంలోని అన్ని దేశాలకూ పెను సవాలుగా మారిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో 17.5 శాతం మేర కేవలం క్యాన్సర్ వ్యాధి కారణంగానే సంభవిస్తున్నాయని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో 9.93శాతం మేర …

Read More »

టీడీపీ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవు

-నందిగామ మున్సిపల్ ఛైర్ పర్సన్ గా కృష్ణకుమారిని ఎన్నుకున్నాం -టీడీపీలో అభిప్రాయ భేదాలంటూ కొంతమంది దుష్ప్రచారం -నా అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి వివరించా -గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై చర్యలు తప్పవు : ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఏపీ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. అధిష్టానం ఆదేశాలతో అందరూ కృష్ణకుమారిని ఛైర్మన్‌గా ఎన్నుకున్నామని తెలిపారు. ‘‘టీడీపీలో అభిప్రాయ బేధాలు అని ‌కొంత …

Read More »

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి…

-సీఎం చంద్రబాబు  సూచించినట్లు ప్రతి 30 మంది ఓటర్లకు ఒక పరిశీలకుడిని నియమించాలి. -తొలి ప్రాధాన్యత ఓటుపై అవగాహన కల్పించాలి. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జగన్మోహన్ రెడ్డి అనే దుష్టశక్తిని ఒకసారి భూమిలో పాతిపెడితే సరిపోదని, అతనికి శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలోని ఎం.వి.ఆర్ కళ్యాణమండపంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యుని ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యుల …

Read More »

అన్న క్యాంటీన్లకు డిమాండ్ కు తగిన విధంగా సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్లకు వచ్చిన వారికి ఆహారం అందలేదని ఫిర్యాదులు రాకుండా, డిమాండ్ కు తగిన విధంగా సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. మంగళవారం మిర్చి యార్డ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని జిఎంసి ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో అన్న క్యాంటీన్లకు పేద ప్రజల నుండి అనూహ్య స్పందన …

Read More »

రాష్ట్రాభివృద్ధి జ‌ర‌గాలంటే… పెద్ద‌ల స‌భ‌లో కూట‌మి అభ్య‌ర్థులుండాలి

-శాస‌నస‌భ‌కు రాని వైసీపీ నేత‌ల వ‌ల్ల రాష్ట్రానికి న‌ష్టం -టీడీపీ హ‌యాంలో 70 శాతం పూర్తయిన పోల‌వ‌రాన్ని నాశ‌నం చేశారు -ఆంధ‌ప్ర‌దేశ్ కు రాజ‌ధాని లేకుండా చేశారు -ఎమ్మెల్సీ కూట‌మి అభ్య‌ర్థుల‌ను గెలిపించాలి -ఇటుక ఇటుక పేర్చి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను పున‌ర్నిమిస్తున్నాం -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ అమ‌రావ‌తి\భీమ‌వ‌రం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి పూర్తి స్థాయిలో జ‌ర‌గాలంటే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధించాల‌ని పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. …

Read More »

నగరంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్ సందడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్ సందడి చేశారు. తాను దర్శకత్వం వహించిన తల చిత్రం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించనుందని దర్శకుడు అమ్మ రాజశేఖర్ తెలిపారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈనెల 14వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. బందర్ రోడ్డు లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ తన …

Read More »

రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవరగా శాసనమండలి ఎన్నికల ప్రక్రియ నిర్వహణపై న్యూడిల్లీ నుంచి భారత ఎన్నికల సంఘం అధికారులు మంగళవారం రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ నిర్వహించారు. శిక్షణలో భాగంగా అధికారులు మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉప సంహరణ సక్రమంగా నిర్వహించాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ప్రక్రియలు ముందస్తుగా అన్ని జాగ్రత్తలు …

Read More »

నగరంలో ప్రతి కమర్షియల్ సంస్థకు డి&ఓ ట్రేడ్ లైసెన్స్ ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రతి కమర్షియల్ సంస్థకు డి&ఓ ట్రేడ్ లైసెన్స్ ఉండాలని, ఫిబ్రవరి నెలాఖరుకు నూరు శాతం ట్రేడ్ ఫీజులు వసూళ్లు జరగాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సామవేశ మందిరంలో ప్రజారోగ్య విభాగ అధికారులు, సెక్రెటరిలతో ట్రేడ్ లైసెన్స్ లు, పారిశుధ్య పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డ్ సచివాలయాల వారీగా డి&ఓ ట్రేడ్ లైసెన్స్లు ఉండాల్సిన సంఖ్య …

Read More »

ఫిర్యాదులు, ఆర్జీల పట్ల భాధ్యతగా వ్యవహరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, సచివాలయ కార్యదర్శులు ప్రజల నుండి అందే ఫిర్యాదులు, ఆర్జీల పట్ల భాధ్యతగా వ్యవహరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం కమిషనర్ గారు నల్లపాడు శ్రీనివాస కాలనీ నివాసితులు మౌలిక వసతులు కోరుతూ అందించిన అర్జీ మేరకు సదరు కాలనీ, నల్లపాడు చెరువు, ఏటుకూరు రోడ్ కంపోస్ట్ యార్డ్, బ్రాడీపేట మస్టర్ పాయింట్ తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యలపై …

Read More »

ఈనెల 9వ తేదీన దీనంశెట్టి శివశంకర్‌ వీరకొలుపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనమనపూడిలో ఈనెల 9వ తేదీ (ఆదివారం)న దీనంశెట్టి శివశంకర్‌ వీరకొలుపు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు దీనంశెట్టి గోపీ తెలిపారు. ఈ సందర్భంగా దీనంశెట్టి గోపీ మాట్లాడుతూ తమ పెద్దల నుండి నిర్వహిస్తున్న దీనంశెట్టి శివశంకర్‌ వీరకొలుపును తమ కుటుంబ తరఫున తనతండ్రి దీనంశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగురాష్ట్రాల నుండి తమ వంశస్తులు తప్పనిసరిగా కుటుంబసమేతంగా హాజరవుతారన్నారు. అవడానికి ఒక్క …

Read More »