Breaking News

Daily Archives: February 4, 2025

నులిపురుగుల నిర్మూలనకు చర్యలు చేపట్టాలి… : జిల్లా కలెక్టర్

మ‌చిలీప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పిల్లల్లోని నులిపురుగుల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 10వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా మంగళవారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో వైద్య, విద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్తహీనత (అనీమియా), పోషకాహార లోపాన్ని అధికమించి ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఆ రోజున ఒకటి నుండి 19 సంవత్సరాల …

Read More »

కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సంక్షేమాభివృద్ధికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై సమీక్షించారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాల ప్రగతితో పాటు ప్రజలకు అవగాహన లేకుండా మరుగున పడిపోయిన కేంద్ర ప్రభుత్వ పథకాలపై వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టు, మత్స్య, పశుసంవర్ధక, విద్య తదితర శాఖల …

Read More »

కల్లు గీత కార్మికుల విచ్ఛిన్నాన్ని ఎదుర్కోవాలి

-అఖిల భారత గౌడ సంఘం ఛైర్మన్ పేరం శివ నాగేశ్వరరావు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జరుగుతున్న కల్లు గీత కార్మికుల విచ్ఛిన్నాన్ని ఎదుర్కోవాలని అఖిల భారత గౌడ సంఘం ఛైర్మన్ పేరం శివ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గౌడ, శెట్టి బలిజ, ఈడిగ, శ్రీ సైన, యాత, కలాల్, కలారి తదితర కల్లు గీత కార్మిక కుటుంబాలను డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న సూచనల మేరకు 1998 సంవత్సరం లో నాటి ప్రభుత్వం జీవో నెంబర్ 16 ప్రకారం అందరూ సమానమని …

Read More »

కె ఎల్ రావు పార్క్ లో యాంఫి థియేటర్ ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు ఆహ్లాదంగా సమయాన్ని గడిపే కేఎల్ రావు పార్క్ లో మరింత అహ్లాద భరితంగా చేసేందుకు యాంఫి థియేటర్ ను ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా చిట్టినగర్ వద్ద గల కేఎల్ రావు పార్క్, సూరిరావుపేట, వన్ టౌన్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేఎల్ రావు పార్క్ లో …

Read More »

త‌డి-పొడి చెత్త‌ను వేర్వేరుగా సేక‌రించాల్సిందే..

– ప్ర‌జ‌ల‌కూ పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ మ‌చిలీప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వ‌చ్ఛాంధ్ర‌-స్వ‌ర్ణాంధ్ర లక్ష్యాల సాధ‌న‌లో భాగంగా త‌డి-పొడి చెత్త‌ను పారిశుద్ధ్య సిబ్బంది వేర్వేరుగా సేక‌రించాల్సిందేనని.. వేర్వేరు బిన్స్‌లో త‌డి-పొడి చెత్త‌ను వేరుచేసి అందించే విష‌యంపై ప్ర‌జ‌ల‌కు కూడా స‌చివాల‌య స్థాయిలో పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వివిఎస్ బాపిరాజు తో కలిసి మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని 24వ …

Read More »