Breaking News

Daily Archives: February 3, 2025

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ :డా.ఎస్.వెంకటేశ్వర్

-ఫిబ్రవరి 10న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని (NDD) విజయవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల ఫిబ్రవరి 10న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని (NDD) విజయవంతం చేయాలని, పిల్లలలో రక్తహీనత తగ్గించి, విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, వారి విద్యా పనితీరును మెరుగుపరచడం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ముఖ్య ఉద్దేశం అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ …

Read More »

ఎస్సీ, ఎస్టీ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) మందిరంలో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో కలిసి జిల్లా విజిలెన్స్ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పౌర హక్కుల రక్షణ, అట్రాసిటీ నివారణ చట్టం, మాన్యువల్ స్కావెంజింగ్ చట్టాల అమలు తీరును ఆయన కమిటీ సభ్యులతో చర్చించారు. …

Read More »

జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశము నిర్వహించిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశము నిర్వహించారు. 2025 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సహకార సంవత్సరం (ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోపరేటివ్) గా ప్రకటించిన నేపథ్యంలో సహకార సంస్థలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి (కోపరేటివ్స్ బిల్డ్ ఎ బెటర్ వరల్డ్) అనే థీమ్ తో ముందుకు వెళుతున్నట్లు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కలెక్టర్కు వివరించారు. దీనిపై ప్రతినెల చేపట్టవలసిన కార్యక్రమాల వివరములు తయారు …

Read More »

జీరో నుండి ఐదు సంవత్సరాల చైల్డ్ ఆధార్ నమోదు…

-5 నుండి 7, 15 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారి ఆధార్లు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్ పై అవగాహన కల్పించాలి… -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆధార్ నమోదు, తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశం (డిఎల్ఏఎంసి) కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్ చాంబర్లో నిర్వహించారు. సమావేశంలో ప్రధానంగా …

Read More »

బేడ (బుడ్గ) జంగం కులానికి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగం ప్రకారం ఫస్టు షెడ్యూలు కులాలు 59.09 నెంబరులో బేడ (బుడ్డ) జంగం ఎ కులానికి చెందిన వారే అని ఎస్సీ సర్టిఫికెట్ మంజూరు చేయాల ఏపీ రాష్ట్ర బేడ (బుర్గ) జంగం ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షు వనం నాగేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేడ బుడ్గ జంగం సీరియల్ కాస్ట్ 9 ఏపీ ఆన్లైన్లో ఈ క్యాస్ట్లేదు కాబట్టి మళ్లీ ఈ ప్రభుత్వంలో అధికారుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి …

Read More »

ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బెంజ్ సర్కిల్, రామలింగేశ్వర నగర్, నేతాజీ బ్రిడ్జ్, ప్రాంతాలన్ని పర్యటించే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వర్షాలు పడిన రోడ్ల పైన వర్షపు నీరు చేరకుండా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని, నగరంలో ఎక్కాడాను అండర్ గ్రౌండ్ …

Read More »