ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం లో తేదీ.30-01-2025, మాఘ శుద్ధ పాడ్యమి నుండి మాఘ శుద్ధ దశమి, తేది 07-02-2025 వరకు శ్రీ శ్యామల నవరాత్రి ఉత్సవాలు ఆగమోక్తముగా జరిగినవి. ఇందులో భాగముగా ఈరోజు 07-02-2025 న ఉదయం 9-30 గం లకు యాగశాల నందు మహా పూర్ణాహుతి కార్యక్రమంతో కార్యక్రమం పూర్తి అయినది. ఈరోజు ఈ పూర్ణహుతి కార్యక్రమం నందు ఆలయ డిప్యూటీ ఈవో ఎం. రత్నరాజు గారు పాల్గొన్నారు. దేవస్థానం నందు ఆలయ …
Read More »Daily Archives: February 7, 2025
కాంట్రాక్టర్లు నిర్దేశిత గడువు మేరకు పనులను పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులకు టెండర్ ద్వారా వర్క్ ఆర్డర్ పొందిన కాంట్రాక్టర్లు నిర్దేశిత గడువు మేరకు పనులను పూర్తి చేయాలని, గడవు ప్రకారం చేయని పనులను రద్దు చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. శుక్రవారం కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులతోనగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »అద్దె ప్రాతిపదికన భవనాలు తీసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 5 వేల చదరపు అడుగులు కల్గిన భవనాలు కల్గి, ఐటి కంపెనీలకు అద్దెకు ఇవ్వడానికి ఆసక్తి కల్గిన భవన యజమానులు ఈ నెల 10వ తేదీ నుండి కమిషనర్ చాంబర్లో సంప్రదించవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం పారిశ్రామికంగా, ఐటి పరంగా పలు సంస్థలను ఆహ్వానిస్తుందని, అందులో భాగంగా గుంటూరు జిల్లా కేంద్రంలో …
Read More »నగరంలో ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, మధ్యాహ్నం సమయంలో గ్యాంగ్ వర్క్ లు తప్పనిసరిగా చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ గారు నల్లచెరువు, సంపత్ నగర్, ఇజ్రాయిల్ పేట తదితర ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుధ్య పనులను, తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మైక్రో పాయింట్స్ మేరకు వార్డ్ …
Read More »వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ సచివాలయాల వారీగా రానున్న వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ ని సోమవారానికి సిద్దం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై ఇంజినీరింగ్ అధికారులతో కమిషనర్ చాంబర్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డ్ సచివాలయాల వారీగా నివాసాలు, కమర్షియల్ సంస్థలు, బావులు, బోర్లు, ప్రస్తుతం …
Read More »Revision of divisional jurisdiction under the proposed South Coast Railway zone at Vishakhapatnam by retention of truncated Waltair division
Delhi, Neti Patrika Prajavartha : The Cabinet chaired by Prime Minister, Shri Narendra Modi today gave its ex-post facto approval to the following: i. Partial modification of the earlier decision of the Cabinet dated 28.02.2019 to retain Waltair division in truncated form and rename it as Vishakhapatnam division. ii. Thus, one part of Waltair division, comprising approximately of the sections …
Read More »మొబైల్ ఫోన్లోనే అన్ని ధృవపత్రాలు
-ప్రతి పౌరుడికీ డిజీ లాకర్ సదుపాయం కల్పిస్తాం -వాట్సాప్లోనే అన్ని పత్రాలు డౌన్ లోడు చేసుకోవచ్చు -డేటా అనుసంధానంతోనే పౌరులకు మెరుగైన సేవలు -డేటా అనుసంధాన ప్రక్రియ సత్వరం పూర్తి చేయాలి -ప్రతి శాఖలోను ఒక చీఫ్ డేటా టెక్నికల్ అధికారిని నియమించుకోవాలి -అధికారులకు ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే రోజుల్లో పౌరులు తమకు సంబంధించిన ధృవీకరణ పత్రాలేవీ భౌతికంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండబోదని, తమ మొబైల్ ఫోన్లోనే అన్ని పత్రాలు …
Read More »స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికకు చేయూతనివ్వండి
-నూతన సాంకేతికత – ఆవిష్కరణలు అందించండి -నీతి ఆయోగ్ వైఎస్ చైర్మన్ సుమన్ బేరీని కోరిన సీఎం చంద్రబాబు -రాష్ట్రంలో అవకాశాలు – ఆకాంక్షలపై ప్రజంటేషన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వన్ ఫ్యామిలీ… వన్ ఏఐ ప్రొఫెషనల్ – వన్ ఎంట్రప్రెన్యూర్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర – 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని, దీనికి కేంద్ర సాయం అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీతో అన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయాలనికి వచ్చిన …
Read More »వెబ్ సైట్ లో ప్రాక్టికల్ హాల్ టికెట్లు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర MPC మరియు BiPC విద్యార్థులకు వారి ప్రాక్టికల్ హాల్ టికెట్లు సదరు కాలేజీ లాగిన్లో మరియు https://bie.ap.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచడమైనది. విద్యార్థులు తమ గత హాల్ టికెట్ నంబర్ లేదా IPE మార్చి 2025 హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ నంబర్ మరియు పుట్టిన తేదీని సమర్పించడం ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన మిత్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా …
Read More »ఫిబ్రవరి 10, 11, 12,13 తేదీల్లో ప్రతిష్టాత్మక ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ -2025
-ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహణ -విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) కార్యాలయం నేతృత్వంలో తొలిసారి నిర్వహిస్తోన్న సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్.. -క్రికెట్ పోటీల్లో పాల్గొననున్న ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న జట్లు -టోర్నమెంట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం -ఉత్సాహంతో క్రీడాస్ఫూర్తిని, సమిష్టితత్వాన్ని, రాష్ట్ర ఉనికిని చాటనున్న సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »
Prajavartha Online Telugu News