Breaking News

Daily Archives: February 7, 2025

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఎన్జీవో భవనం ఒక వేదిక కావాలి

-ఎన్జీవో భవనానికి సజ్జ రామారావు ఎన్జీవో భవనంగా నామకరణ ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కెవి శివారెడ్డి, ఎ విద్యా సాగర్ ఉయ్యురు, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఎదురైన సమస్యలను చర్చించుకోవడానికి, సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎన్జీవో హోమ్ ఒక వేదికల కావాలని ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు కెవి శివారెడ్డి అన్నారు. స్థానిక గండిగుంట బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన ఏపీ ఎన్జీజీఓస్ భవనంను శుక్రవారంనాడు ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కెవి శివారెడ్డి, ఎ విద్యా …

Read More »

ఫిబ్రవరి 9, 10, 11 గుణదల మేరీమాత ఉత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ భారతదేశంలో ప్రాధాన్యత సంతరించుకున్న గుణదల మేరీ మాత మహోత్సవములు ఫిబ్రవరి 9, 10, 11 మూడు రోజులు పాటు జరిగే గుణదల మాత వేడుకలకు సర్వం సిద్ధం చేస్తున్నామని విజయవాడ పీఠాధిపతులు తెలగతోటి జోసెఫ్ రాజారావు తెలిపారు. శుక్రవారం గుణదల సోషల్ సర్వీస్ సెంటర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విజయవాడ కెదలిక్ పీఠం బిషఫ్ తెలగతోటి జోసెఫ్ రాజారావు మాట్లాడుతూ ఈ నూరు వసంతాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించబోతున్నామని ఫిబ్రవరి 8వ తారికు వరకు నవదిన …

Read More »

సుజనా చౌదరి చొరవతో చిన్నారికి గుండె సర్జరీ..

-కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి తల్లి తండ్రులు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 51 వ డివిజన్ పరిధిలో అప్పల స్వామి వీధి కొండ ప్రాంతానికి చెందిన కె తేజస్విని కుమార్తె కులసాల రాజేశ్వరి 12 నెలల చిన్నారి పుట్టినప్పటినుంచి శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది. పడుతుంది. చిన్నారి కు గుండెలో హోల్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రైవేటు వైద్యానికి దాదాపు నాలుగు లక్షల రూ ఖర్చవుతుంది అని వైద్యులు తెలపుగా చిన్నారి తల్లిదండ్రులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో …

Read More »

ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా సర్కిల్ 2 పరిధిలోని గోపాల్ రెడ్డి రోడ్డు , సర్కిల్ 1 పరిధిలోని కెనాల్ రోడ్, సర్కిల్ 3 పరిధిలోని APSRMC స్కూల్ వద్దగల అన్న క్యాంటీన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 23వ డివిజన్ ఎన్టీఆర్ కాంప్లెక్స్, గోపాల్ రెడ్డి రోడ్డు ప్రాంతంలో పారిశుధ్య …

Read More »

దోమల వల్ల కలిగే వ్యాధుల నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే ఫ్రైడే నిర్వాహనతో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం పాయకపురం, రాజీవ్ నగర్ ప్రాంతాలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజల వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రై డే నిర్వహించాలని, …

Read More »

స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సదుపాయాలతో అత్యాధునికంగా పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్

-రాష్ట్రంలోనే అతిపెద్ద క్రిటికల్ కేర్ హాస్పిటల్ గా అభివృద్ధి -మొత్తం 150 బెడ్లు.. 8 ఐసీయూలు, 100 క్రిటికల్ కేర్ బెడ్లు -కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, పల్మనాలజీ, క్రిటికల్ కేర్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ట్రామా వైద్య సేవలన్నీ ఒకే చోట.. -‘కార్పొరేట్ క్వాలిటీ.. ఎఫర్డబుల్ రియాలిటీ’ నినాదంతో ప్రపంచ స్థాయి వైద్య సేవలు -పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించాం -ప్రపంచ స్థాయి చికిత్సలను అతి తక్కువ ఖర్చులో ప్రజలకు అందించడమే లక్ష్యం -పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ …

Read More »

ఎన్డీయే కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుమ్మరిపాలెం సెంటర్ కు చెందిన కరెద్దుల గంగాధర్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ 68,430 చెక్కును ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ శుక్రవారం భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెడ్ల గంగాధర్ వెన్నెముకకు యూనియన్ హాస్పిటల్ లో శస్త్ర చికిత్స జరిగిందన్నారు. శస్త్ర చికిత్స అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ 68,430 చెక్కును లబ్ధిదారుని కుటుంబ సభ్యులకు అందజేశామని తెలిపారు. పేద ప్రజల …

Read More »

అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడండి…

– సమర్థవంతమైన కమిటీని వేయండి – పరిస్థితులపై నిగ్గుతేల్చండి – 12 13 తేదీలలో రాష్ట్ర విస్తృత సమావేశాలు -అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ కట్టడిలో ఉన్న 23 ఎకరాల అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలని, సమర్థవంతమైన అధికారితో కమిటీ వేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర …

Read More »

మహిళా ఉత్సవ్-2025

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జన శిక్షణ సంస్థాన్ వారు గడిచిన మూడు దశాబ్దాలుగా మహిళా పారిశ్రామివేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో మహిళ ఉత్సవ్ పేరిట ఒక ప్రదర్శన మరియు అమ్మకాలతో కూడిన ఒక వేదిక ఉత్సావాన్ని నిర్వహిస్తు న్నామని, దీనిలో ఆసక్తి గల మహిళా పారిశ్రామిక వేత్తలు తమ తమ తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించి, అమ్ముకొనుటకు మరియు మార్కెంటింగ్ వినియోగాదారు ల అభిరుచి తగట్టుగా వస్తు ఉత్పత్తులను తయరు చేసుకొనుటకు అవకాశాలు మెండుగా ఉన్నయని అలాగే మహిళా పారిశ్రామికవేత్తలను ఒక వేదిక …

Read More »