Breaking News

Daily Archives: February 17, 2025

నిష్ప‌క్ష‌పాత ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌హ‌క‌రించాలి..

– ఎన్‌టీఆర్ జిల్లాలో 78,063 మంది ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌ర్లు – 11 అనుబంధ పోలింగ్ స్టేష‌న్ల‌తో స‌హా మొత్తం 112 పోలింగ్ స్టేషన్లు – ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ప‌టిష్టంగా అమ‌లుచేస్తున్నాం – ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు జిల్లాల శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌లను నిష్ప‌క్ష‌పాతంగా, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు స‌హ‌క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌ను …

Read More »

బ‌ర్డ్‌ఫ్లూ బ‌ఫ‌ర్ జోన్‌లో నిరంత‌ర అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం

– 35 గ్రామాల ప‌రిధిలో క‌ట్టుదిట్ట‌మైన బ‌యో సెక్యూరిటీ కీల‌కం – 24X7 పాటు ప‌ర్య‌వేక్ష‌ణ, విస్తృత పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిండి – జిల్లా స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : గంప‌ల‌గూడెం మండ‌లంలోని అనుమ‌ల్లంక‌లో కోళ్ల మ‌ర‌ణాల‌కు సంబంధించి బ‌ర్డ్‌ఫ్లూ నిర్ధార‌ణ కావ‌డంతో ప‌ది కిలోమీట‌ర్ల ప‌రిధిలోని 35 గ్రామాల్లో తీసుకున్న ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను కొన‌సాగించాల‌ని, స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు, క్షేత్ర‌స్థాయి సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. …

Read More »

ప్రతిష్ఠాత్మక స్కోచ్ గోల్డ్ అవార్డు గెలుచుకున్న ఏపీ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్

-ఢిల్లీ లో స్కోచ్ గోల్డ్ అవార్డు అందుకున్న సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి. వెంకట్ రెడ్డి -మొట్టమొదటి సారిగా ప్రతిష్టాత్మక స్కోచ్ గోల్డ్ అవార్డు ను గెలుచుకున్న ఏపీ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ -ఈ సంవత్సరం అన్ని రాష్ట్రాలను వెనక్కు నెట్టి స్కోచ్ గోల్డ్ అవార్డును సొంతం చేసుకున్న ఏకైక ఏపీ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ -ఏపీ సైనిక్ వెల్ఫేర్ అధికారులను అభినందించిన కేంద్రీయ సైనిక్ బోర్డ్, రాష్ట్ర హోమ్ మంత్రి శ్రీమతి వంగల పూడి అనిత , హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ …

Read More »

అగ్ని నిరోధకత మరియు భద్రత – అత్యవసరం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : అగ్ని భద్రత మరియు అగ్ని నిరోధకత చాలా ముఖ్యమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో శాఖధిపతులుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోగల అన్ని ఎస్టేట్, వి యం సి, జోనల్ కార్యాలయాల్లో పటిష్టమైన అగ్ని భద్రత కల్పించాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, 18 …

Read More »

అక్కినేని నాగేశ్వరావు పార్క్ ని అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : 10వ డివిజన్, పటమటలో నూతనంగా ఏర్పాటుచేసిన అక్కినేని నాగేశ్వరరావు పార్కును త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా పటమట, పంట కాలువ రోడ్, బెంజ్ సర్కిల్, ఈనాడు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పటమటలలో దాదాపు 50 సెంట్లు విస్తీర్ణంలో నూతనంగా ఏర్పాటు చేసిన …

Read More »

పట్టభద్రులంతా ఈ నెల 27న వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి

-వచ్చే 5 ఏళ్లలో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పట్టభద్రులంతా ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పనిసరిగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని టిడిపి నాయకులకు గద్దె క్రాంతి కుమార్ కోరారు. సోమవారం ఉదయం 4వ డివిజన్ వెటర్నరీ కాలనీ పార్కు, ఎల్.ఐ.సి కాలనీ నెల్సన్ మండేలా పార్కులలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ గద్దె క్రాంతికుమార్ స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరిని కలిసి …

Read More »

రీ సర్వేలో  రైతులకు భూములను ఆధార్ అనుసంధానం చేస్తూ రిజిస్ట్రేషన్ పక్రియను వేగవంతం చేయాలి…

-ఈశ్రమ్, గోకులం షెడ్స్, గృహ నిర్మాణాల, పీజి ఆర్ ఎస్ లక్ష్యలను వేగవంతం చెయ్యాలి -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల ఆధార్‌ను భూమి రికార్డులతో అనుసంధానం చేయడం ద్వారా, భూమి యాజమాన్యం, పంట వివరాలు, ఆర్థిక ప్రయోజనాలను ఏకీకృతం చేయడం జరుగుతుందని, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. జిల్లాలో చేపట్టి ఆమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పై సోమవారం జిల్లా కలెక్టర్  కార్యాలయ సమావేశం మందిరం లో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, …

Read More »

అన్ని వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

-పట్టభద్రుల సమావేశంలో ఎన్డీయే కూటమి నేతలు విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరపున బరిలోకి దిగిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం కోసం పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కూటమి నేతలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. యంపి కేశినేని శివనాద్ (చిన్ని) పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఆదేశాల మేరకు కూటమి నేతలు ఎన్నికల్లో గెలుపు కోసం ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఆలపాటి విజయాన్ని కాంక్షిస్తూ టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ …

Read More »

కూటమి అభ్యర్థుల విజయమే జనసేన లక్ష్యం

-గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు కోసం ప్రణాళికబద్ధంగా పని చేద్దాం -ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయానికి ప్రణాళికబద్ధంగా పని చేసి, ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలుపించుకుందామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ …

Read More »

స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానం పై సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటక రంగం అభివృద్ధి కోసం అతిధి గృహాల్లో సురక్షితమైన పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చేందుకు ప్రవేశ పెట్టిన స్వచ్చత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానంను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా అమలు జరిగేలా పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానం (ఎస్ జీ ఎల్ ఆర్ ఎస్) జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా …

Read More »