Breaking News

Latest News

భద్రతా చర్యలు చేపట్టని పరిశ్రమలపై చర్యలు …. : ఆర్.డి.ఓ. కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్యాక్టరీల చట్టానికి అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టాలని పరిశ్రమల యజమానులపై చర్యలు తీసుకుంటామని రెవిన్యూ డివిజనల్ అధికారి కె రాజ్యలక్ష్మి హెచ్చరించారు పరిశ్రమల లో ప్రమాదాల నివారణకు ఏర్పాటయిన డివిజనల్ స్థాయి కమిటీ సమావేశం ఆర్ డి ఓ కె. రాజ్యలక్ష్మి అధ్యక్షతన శనివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు అధికారులు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తనిఖీలు నిర్వహించాలని, ఫ్యాక్టరీల చట్టానికి అనుగుణంగా నిర్దేశించిన …

Read More »

న‌గ‌ర పాల‌క సంస్థ కో-ఆప్టెడ్ స‌భ్యులుగా ఐదుగురు ఎన్నిక…

-మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి అధ్య‌క్ష‌త‌న శ‌నివారం జ‌రిగిన న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌త్యేక స‌ర్వ‌సభ్య స‌మావేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఎల‌క్ష‌న్ అధార్టీ, క‌మిష‌న‌ర్ అండ్ డైరెక్ట‌ర్ ఆఫ్ మునిసిపల్ అడ్మిన్‌స్ట్రేష‌న్ వారి స‌ర్క్యుల‌ర్ ప్రకారం మైనార్టీ వ‌ర్గాల నుంచి ఇద్ద‌రిని, మునిసిప‌ల్ పాల‌న‌పై ప్రత్యేక అనుభ‌వం క‌ల్గిన ముగ్గురు వ్య‌క్తులు క‌లిపి మొత్తం ఐదు స‌భ్యుల‌ను విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ కో-ఆప్టెడ్ స‌భ్యుల ఎన్నిక జ‌రిగింది. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి …

Read More »

శ్రీ కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా సొమ‌వారం స్పంద‌న కార్య‌క్ర‌మం ర‌ద్దు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 30వ తేదీ సోమ‌వారం జ‌రిగే స్పంద‌న కార్య‌క్ర‌మం ర‌ద్దు చేస్తున్న‌ట్లు న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ నెల 30వ తేదీ సొమ‌వారం శ్రీ కృష్ణాష్ట‌మి పండుగ‌ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం సెల‌వు దినంగా ప‌రిగ‌ణించినందున‌, ఈ నెల 30వ తేది సోమ‌వారం నిర్వ‌హించే స్పంద‌న కార్య‌క్ర‌మం ర‌ద్దు చేయ‌డ‌మైంద‌న్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నించి అధికారుల‌తో స‌హ‌క‌రించ‌వ‌ల‌సిందిగా న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ కోరారు.

Read More »

286 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెష‌ల్‌ డ్రైవ్‌… : క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని, న‌గ‌రంలో 18 సంవ‌త్స‌రాలు పైబ‌డిన అంద‌రూ వ్యాక్సినేష‌న్ వేయించుకొవాలని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శ‌నివారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌త్యేక స‌ర్వ‌స‌భ స‌మావేశంలో ఐదుగురు స‌భ్యుల ఎన్నిక అనంత‌రం క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ కార్పొరేట‌ర్లు వ్యాక్సిన్ పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌న్నారు. న‌గ‌రంలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాలలో 286 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెష‌ల్‌ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే శాశ్వ‌త …

Read More »

అన్ని సామాజిక వ‌ర్గాల వారికి ప్రాధ్యాన‌త‌…

-దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు -క‌రోనా ఫ్రీ న‌గ‌రంగా విజ‌యవాడ : ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు -రాజ్యాంగబ‌ద్దంగా నామినేష‌న్ ప‌ద్ద‌తిలోనే ఐదుగురి స‌భ్యుల ఎన్నిక‌ : మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌ర పాలక సంస్థ కౌన్సిల్ లో మంచి నిర్ణ‌య‌లు తీసుకుని విజ‌య‌వాడ‌ను అభివృద్ది దిశ‌గా తీసుకువెళ్లేందుకు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని అందులో భాగంగా బీసీ ల‌కు అధిక ప్రాదాన్య‌త ఇవ్వ‌డం జ‌రిగింద‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు తెలిపారు. శ‌నివారం న‌గ‌ర మేయ‌ర్ …

Read More »

తెలుగు భాషా దినోత్సవం మరియు గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాషా పరిరక్షణకు ప్రభుత్వం పునరంకితమవుతుందని, పాఠశాల నుంచి పరిశోధన స్థాయి వరకు అన్ని దశల్లో తెలుగు అమలు కోసం తగిన కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. తెలుగు మరియు సంస్కృత అకాడమి ఆధ్వర్యాన శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా దినోత్సవం, గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం వేడుకగా జరిగాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సురేశ్ మాట్లాడుతూ తెలుగు అక్షరాలు కూడా నేర్చుకోకుండానే పి.జి కోర్సు …

Read More »

బుడమేరు ముంపు వాసులకు పునరావాసం… : మల్లాది విష్ణు

-దేవీనగర్ లో సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమం… -వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను సుగుమం చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి శనివారం దేవీనగర్ మధ్య కట్టలో ఆయన పర్యటించారు. ఈ …

Read More »

ప్రజల వద్దకే పరిపాలన సాకారం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో కేవలం మాటలకే పరిమితం అయిన ప్రజల వద్దకే పరిపాలన ను సుసాధ్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. శనివారం నియోజకవర్గంలోని హరిజనవాడ 12 వ సచివాలయ పరిధిలో సిబ్బంది, కార్పొరేటర్ తో కలిసి ప్రభుత్వం చేపట్టిన సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాలన,సంక్షేమ …

Read More »

ఆనందయ్య మందు పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం స్థానిక 2వ డివిజిన్లో టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అవినాష్ మరియు స్థానిక కార్పొరేటర్ నిర్మలాకుమారి దాదాపు 2000 మంది స్థానికులకు ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ దేవినేని నెహ్రూ హయాం నుండి …

Read More »

భక్తిశ్రద్ధలతో ఇంద్ర‌కీలాద్రిపై సామూహిక  వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంనందు 3 వ శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం ఉదయం 7 గం.లకు ఆర్జిత సేవ గానూ మరియు 10 గం.లకు  (తెల్ల రేషన్ కార్డు దారులకు) ఉచితముగా సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం జరిగినది. సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి భక్తిశ్రద్ధలతో వ్రతం మహిళా భక్తులు ఆచరించారు. దేవస్థానం వారు వ్రతమును అవసరమగు పూజా వస్తువులను ఉచితంగా సమకూర్చారు. వరలక్ష్మీ దేవి వ్రతం మరియు శ్రావణ శుక్రవారం సందర్భంగా …

Read More »