గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాభివృద్ధిలో సీనియర్ సిటిజన్స్ భాగస్వామ్యం ముఖ్యమని, అభివృద్ధి పనులపై తమ విలువైన అభిప్రాయాలు, సూచనలు అందిచ డానికి శుక్రవారం సాయంత్రం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరం రాజధాని ప్రాంతంలో ఉన్నదని, అదే రీతిలో నగరాభివృద్దికి నగరపాలక సంస్థ పలు అభివృద్ధి పనులు చేపడుతుందని ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర …
Read More »Daily Archives: January 16, 2025
ఫిబ్రవరి 3న గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఫిబ్రవరి 3, 2025 న ఉదయం 10.30 నుండి మధ్యాన్నం 3 గంటల వరకు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరుగుతాయని, 16 జనవరి న నోటిఫికేషన్ ప్రకటిస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ గురువారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశమందిరం నందు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పాలక సంస్థ స్టాండింగ్ …
Read More »రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ దివస్… : బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమ్విధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమ బృందం ప్రతినిధులతో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమావేశమయ్యారు. సంవిధాన్ గౌరవ దివస్ కార్యాచరణ కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, అండమాన్ నికోబార్ రాష్ట్రాల ఇంచార్జ్ ఎన్ మహేష్ ముఖ్య అతిథి గా హాజరైయ్యారు. సంవిధాన్ కార్యక్రమం క్షేత్ర స్థాయిలోకి తీసుకుని వెళ్ళేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో కార్యక్రమం రూప కల్పన చేశారు. పలు ప్రాంతాల్లో దళిత యువకులు తో సహపంక్తి భోజనాలు, పోలింగ్ బూత్ …
Read More »క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిని అభినందించిన మంత్రి నారా లోకేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ , ఏసీఏ కార్యదర్శి రాజ్య సభ ఎంపి సానా సతీష్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ సిరీస్లో సత్తా చాటిన వైజాగ్ కి చెందిన నితీష్ కుమార్ రెడ్డి గురువారం ఉండవల్లిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నివాసంలో ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిను అభినందించి శాలువాతో సత్కరించి వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహుకరించారు. …
Read More »ఎపిలోని అంతర్జాతీయ క్రీడాకారులను సీఎం చంద్రబాబు అన్ని విధాలుగా ప్రోత్సాహిస్తారు : ఏసీఏ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్
-ఏసీఏ తరుఫున నితీష్ కుమార్ రెడ్డికి రూ.25 లక్షల చెక్కు సీఎం చంద్రబాబు అందజేత -త్వరలో ప్రభుత్వం తరుఫున ఇంటి స్థలం కేటాయింపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఎపి క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా వుంటూ.. అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుంది.అంతర్జాతీయ లో ఆడుతున్న రాష్ట్ర క్రీడాకారులు మరింతగా రాణించేందుకు మెరుగైన సౌకర్యాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల్పించనున్నారని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు , విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. విశాఖకు చెందిన టీమ్ …
Read More »ఏసీఏ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసిన టీమ్ ఇండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర క్రికెట్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)ను విశాఖకు చెందిన టీమ్ ఇండియా క్రికెటర్ కె.నితీష్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని కేశినేని శివనాథ్ నివాసంలో ఆయన్ను నితీష్ కుమార్ రెడ్డి గురువారం కలవటం జరిగింది. ఏసీఏ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తో పాటు ఏసీఏ కార్యదర్శి రాజ్యసభ ఎంపి, సానా సతీష్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి కి సాదర స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం …
Read More »జర్మన్ నర్సింగ్ లాంగ్వేజ్ పై ఉచిత శిక్షణా మరియు ఉపాధి తరగతులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జర్మన్ నర్సింగ్ లాంగ్వేజ్ పై ఉచిత శిక్షణా మరియు ఉపాధి తరగతులు ఈరోజు నుంచి ప్రారంభం. ముఖ్యఅతిథిగా ఏ. నటరాజన్, సీఈవో,SM Care Solutions GmbH, చెన్నై మరియు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి, ఆర్. లోకనాథం, ప్రారంభించారు. జనరల్ నర్సింగ్ మిడ్వైఫరి(GNM) మరియు బి ఎస్సీ నర్సింగ్ (B.Sc Nursing) పూర్తిచేసిన నిరుద్యోగ యువతకు జర్మనీ దేశం లో ఉద్యోగాలు మరియు దరఖాస్తు పొడిగింపు 21-1-25 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC), …
Read More »హెల్మెట్ ధరించడం పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
-16 జనవరి 2025 నుండి 15 ఫిబ్రవరి 2025 వరకు 36 వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ -రహదారి భద్రతా మాసోత్సవాలకు సంబంధించి గోడపత్రికలు, బ్యానర్లు,కరపత్రాలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మోటార్ వాహన చట్టం 1988 ప్రకారం అమలు చేయవలసిన నిబంధనలకు సంబందించిన రహదారి భద్రత, హెల్మెట్ ధారణ, రహదారి నియమ నిబంధనల ట్రాఫిక్ సిగ్నల్స్ కు సంబంధించి ప్రజలకు విస్తృతంగా అవగాహన …
Read More »ఫ్లెమింగో ఫెస్టివల్ 2025- ప్రకృతి, సంస్కృతి, జీవవైవిద్యాల మహోత్సవాన్ని ఈనెల 18,19 మరియు 20 తేదీలలో పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహిస్తాం
-ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునే ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ను ప్రజలు, పర్యావరణ ప్రేమికులు సందర్శించండి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పక్షుల పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025- ప్రకృతి, సంస్కృతి, జీవవైవిద్యాల మహోత్సవాన్ని ఈనెల 18,19 మరియు 20 తేదీలలో పండుగ వాతావరణంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహిస్తామని ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునే ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ను ప్రజలు, పర్యావరణ ప్రేమికులు సందర్శించాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ …
Read More »వక్ఫ్ బోర్డ్ డిజిటలైజేషన్ పై ఏపీ ఆన్లైన్ వారితో అబ్దుల్ అజీజ్ సమావేశం
-గత ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసిన దాన్ని తిరిగి పునః ప్రారంభిస్తాం. -షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ హయాంలో చేపట్టిన వక్ఫ్ బోర్డ్ డిజిటలైజేషన్ కు గత వైసిపి ప్రభుత్వం మెయింటెనెన్స్ నిధులు విడుదల చేయక అర్ధాంతరంగా ఆగిపోయింది. దానిని పునఃప్రారంభించేందుకు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఏపీ ఆన్లైన్ వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో గతంలో డెవలప్ చేసిన అసెట్, లీగల్, లీజు, …
Read More »
Prajavartha Online Telugu News