Breaking News

Daily Archives: January 16, 2025

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రణాళితో ఏర్పాట్లు…

-జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మిశ, నగర పోలీస్‌ కమీషనర్‌ పి.రాజశేఖర్‌ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మిశ, నగర పోలీస్‌ కమీషనర్‌ పి.రాజశేఖర్‌ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌కు వివరించారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల …

Read More »

ప్రజల భాగస్వామ్యంతో ప్రమాదాలను నివారిద్దాం..

-సమిష్టి కృషితో ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం… -రహదారి భద్రతా మాసోత్సవాలలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి… -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, నగర పోలీస్ కమీషనర్ పి. రాజశేఖర్ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని సమిష్టి కృషితో ప్రజలలో అవగాహన కల్పించి ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని రహదారి భద్రతా మాసోత్సవాలలో ప్రజలను పెద్దఎత్తున భాగస్వాములను చేసేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, నగర పోలీస్ కమీషనర్ పి. రాజశేఖర్ …

Read More »

రోడ్లపై ఆవులను వదిలిన యజమానులకు రూ. 10,000 జరిమానా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు రోడ్లపై ఆవులను వదిలిన యజమానులకు రూ. 10,000 జరిమానా విధించనున్నట్లు ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ తెలిపారు. రోడ్లపై పశువులను వదిలిపెట్టడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగడం, ప్రమాదాలు సంభవించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించే అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ చర్యల్లో భాగంగా, ఆవులను రోడ్లపై వదిలిపెట్టకుండా నియంత్రించేందుకు అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ వద్ద …

Read More »

ఇళ్ల రిజిస్ట్రేషన్ కోసం కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన రెండు సబ్ రిజిస్టర్ ఆఫీస్లు

-కార్పొరేషన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఆఖరి తేదీ జనవరి 28 -ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కార్పొరేషన్ లోనే రిజిస్ట్రేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాయకాపురం కాలనీస్ మరియు కొత్త రాజరాజేశ్వరి పేటలో ఇంకాను వెయ్య బి-ఫామ్ పట్టాల రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉన్నవి కాబట్టి వాటి ప్రక్రియను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లను ఏర్పాటు చేశారని ఇంచార్జ్ …

Read More »

కేబుల్, ఇంటర్నెట్ లేదా ఇతర వైర్లు, ప్రజల భద్రతకు ప్రమాదకరంగా ఉండే పరిస్థితి కనిపిస్తే, వాటిని వెంటనే తొలగించండి

-అవసరంలేని, వాడని వైర్లను క్రమబద్ధీకరించి, ఒక వారం రోజుల్లోగా తొలగించాలని ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, పౌరుల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుంటూ, నగర సుందరీకరణలో భాగంగా కొన్ని కీలక చర్యలు చేపట్టింది. నగర పరిధిలో ఎక్కడైనా వేలాడుతూ ఉన్న కేబుల్, ఇంటర్నెట్ లేదా ఇతర వైర్లు, ప్రజల భద్రతకు ప్రమాదకరంగా ఉండే పరిస్థితి కనిపిస్తే, వాటిని వెంటనే తొలగించి, అందంగా ఉండేలా పునర్నిర్మించుకోవాలని గురువారం నాడు విడుదల చేసిన ఒక …

Read More »