Breaking News

Daily Archives: March 19, 2025

ఆక్యుపంక్చర్ వైద్యుడు డాక్టర్ మాకాల సత్యనారాయణ ను అభినందించిన ఎం ఎల్ సి సోము వీర్రాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అశోక్ నగర్ లోని ఇండియన్ ఓం కేంద్ర కార్యాలయంలో ‘యోగశక్తి సాధన సమితి’ వ్యవస్థాపక చైర్మన్ ప్రముఖ ఆక్యుపంక్చర్ వైద్యుడు డాక్టర్ మాకాల సత్యనారాయణ ను ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు, బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు,ప్రస్తుత కేంద్ర బిజెపి సభ్యుడు సోము వీర్రాజు అభినందించారు. 22 సంవత్సరాలుగా ఆక్యుపంక్చర్ వైద్యం చేయటమే కాకుండా వేల మందికి శిక్షణ ఇచ్చినందుకు ఈ సత్కారం అని తెలిపారు. డాక్టర్ మాకాల సత్యనారాయణ విన్నపము,ప్రయత్నము వలన మన ప్రధానమంత్రి …

Read More »

ఆహార ప‌దార్థాల‌ కల్తీపై కఠినంగా వ్యవహరిస్తాం

-కీల‌క పోస్టుల‌ను గ‌త ప్ర‌భుత్వం భ‌ర్తీ చేయ‌లేదు -సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉంది -అసెంబ్లీ ప్ర‌శ్నోత్త‌రాల్లో వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆహార పదార్థాల్ని కల్తీ చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ చట్టాల మేరకు రాష్ట్రంలో ఆహార కల్తీని నిరోధించటానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. బుధవారం శాసనసభలో ఆహార ప‌దార్థాల కల్తీపై స‌భ్యుల‌డిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. …

Read More »

నేడే కలక్టరేట్ లో జాబ్ మేళా

-మార్చి 20 న వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మార్చ్ 20 వ తేదీ గురువారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో తూర్పు గోదావరీ జిల్లా కలెక్టరేట్ లో “జాబ్ మేళా” నిర్వహిస్తున్నట్లు” వికాస “ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళలో జి ఎస్ ఎల్ ఆసుపత్రి నందు స్టాఫ్ నర్స్, హాస్టల్ మేనేజర్, ల్యాబ్ టెక్నీషియన్, ఎంసివి మోటో కార్పొ లో జి యమ్, మేనేజర్, అకౌంటెంట్, సేల్స్ ఎక్సక్యూటివ్ …

Read More »

మంగినపూడి బీచ్ ఉత్సవాలను త్వరలో ఘనంగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మంగినపూడి బీచ్ ఉత్సవాలను త్వరలో ఘనంగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో మంగినపూడి బీచ్ ఉత్సవాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గతంలో మంగినపూడి బీచ్ ఉత్సవాలను ఎలా నిర్వహించారో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్ తర్వాత రాష్ట్ర గనులు …

Read More »

బొబ్బిలి వీణల తయారీకి పనస కలపను కొనుగోలు చేసి ఇస్తాం

-అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత -రాష్ట్రంలో విస్తారంగా పనస మొక్కల పెంపకం -ఇప్పటికే యాక్షన్ ప్లాన్ రూపకల్పన -రాష్ట్రంలో కొత్తగా లేపాక్షి షోరూమ్ ల ఏర్పాటు -ఆకట్టుకునేలా ప్రస్తుత షో రూమ్ ల అభివృద్ధి -బొబ్బిలి చేనేత చీరలకు ప్రాచుర్యం కల్పిస్తాం -హస్త కళాకారులను ప్రోత్సహించండి : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బొబ్బిలి వీణ తయారీదారులకు అవసరమైన ముడి సరకు పనస చెక్కను ఇతర రాష్ట్రాల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేసి అందజేయనుందని …

Read More »

తిరనాళ్ళలో జరిగిన ప్రభల ఘర్షణల మీద ఏకపక్షంగా వ్యవహరించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతమ్మ అమ్మవారి తిరనాళ్ళలో జరిగిన ప్రభల ఘర్షణల మీద ఏకపక్షంగా వ్యవహరించాలని ఎన్టీఆర్ జిల్లా రూరల్ జోన్ డి.సి.పి మహేశ్వర రాజు ని కలిసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్,జాగ్గయ్యపేట ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు వైసీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. 17-03-2025 న తెల్లవారు జామున శ్రీ లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్లసందర్బంగా అమ్మవారికి ఆనవాయితీ ప్రకారం పసుపు కుంకుమలు సమర్పించుటకు అన్ని రాజకీయ పార్టీల వారు ప్రభలు కట్టుకొని …

Read More »

రాష్ట్రంలోని పశువైద్య విద్యార్థుల మొర పట్టించుకోని రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు.

-రాష్ట్రంలోని పశు వైద్య విద్యార్థులపై చిన్నచూపు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరు దుర్మార్గమైనది. -మెడికల్ విద్యార్థులతో సమానంగా వెటర్నరీ విద్యార్థులకు (స్టైఫండ్) గౌరవ వేతనం అమలు చేయాలి. -కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ డిమాండ్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశు వైద్య విద్యార్థులు 44 రోజులుగా సుదీర్ఘ నిరసనలు నిరాహార దీక్షలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమనీ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో పశు వైద్య విద్యార్థులకు తమ రాష్ట్ర ప్రభుత్వాలు …

Read More »

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష కు 33 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ

-నేడు జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మోడ్రెన్ లాంగ్వేజ్ పేపర్ – I, జియోగ్రఫీ పేపర్ – I పబ్లిక్ పరీక్ష కు 33 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పబ్లిక్ పరీక్షలు బుధ వారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 33 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా …

Read More »