Breaking News

Daily Archives: March 19, 2025

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

-నేత్ర వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం -టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు ఖర్చు లేకుండా కంటి పరీక్షలు, కంటి ఆపరేషన్లను నిర్వహించడం అభినందనీయమని టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా అన్నారు. ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని ) ఎమ్మెల్యే సుజనా చౌదరి , టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా సారధ్యంలో టిడిపి సీనియర్ నాయకులు గుర్రంకొండ, 46వ డివిజన్ అధ్యక్షులు దీటీ ప్రభుదాస్ ఆధ్వర్యంలో శంకర నేత్ర వైద్యాలయ కంటి వైద్యుల …

Read More »

ఎన్డీఏ కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం

-టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మూడు దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఎట్టకేలకు ఎన్డీయే కూటమితో న్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలపడంతో టీడీపీ నాయకులు పల్లె పోగు ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం చిట్టినగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ …

Read More »

‘తానా’ సభలకు మంత్రి సవితకు ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికాలోని మిచిగన్ లో తానా ఆధ్వర్యంలో జరిగే తెలుగు మహా సభలకు రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి ఎస్.సవితను ఆహ్వానించారు. తానా సంస్థ ప్రతినిధులు బుధవారం అమరావతిలోని అసెంబ్లీలో మంత్రి సవితను కలిసి, ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ఏడాది జులై మూడో తేదీ నుంచి అయిదు తేదీ వరకు మూడ్రోజుల పాటు తానా తెలుగు మహాసభలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, చిరంజీవి సహా …

Read More »

రాష్ట్రంలో వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు వేగవంతంగా పని పనిచేస్తోంది…

మల్లవల్లి (హనుమాన్ జంక్షన్), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్యపరంగా వేగవంతంగా పని పనిచేస్తోందని (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ద్వారక తిరుమలరావు, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు …

Read More »

తిరుమలలో సాధువుల అరెస్ట్ పై మల్లాది విష్ణు ఫైర్

-సాధువుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అమానుషం -ముంతాజ్ హోటల్ నిర్మాణ అనుమతులు తక్షణమే రద్దు చేయాలి -వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలలో సాధువుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అమానుషమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయటంపై ఆయన తీవ్రంగా స్పంచించారు. హిందువుల మనోభావాలకు విరుద్దంగా తిరుమలలో నిర్మిస్తున్న ముంతాజ్‌ హోటల్‌కు అనుమతులు …

Read More »

అదే జోరు.. హుషారు

-రెండవ‌రోజు ఉత్సాహ‌భ‌రితంగా శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లి స‌భ్యుల క్రీడ‌లు -ర‌స‌వ‌త్త‌రంగా సాగిన క్రికెట్ ఫైన‌ల్ మ్యాచ్‌ -మంత్రి స‌త్య‌కుమార్ యాదవ్ టీమ్‌పై మంత్రి నాదెండ్ల టీమ్ విజ‌యం -ప‌రుగుపందెంలో ప్ర‌జాప్ర‌తినిధుల అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ -కోలాహ‌లంగా మారిన ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న శాస‌న‌స‌భ్యుల‌, శాస‌న‌మండ‌లి స‌భ్యుల క్రీడాపోటీలు రెండ‌వ‌రోజూ అదే జోరుతో హుషారుగా జ‌రిగాయి. శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నిర్వ‌హించిన అథ్లెటిక్స్‌, క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌, రన్నింగ్, కబడ్డీ, షాట్‌పుట్, త్రోబాల్, టెన్నిస్, …

Read More »

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటా…

-చంద్రబాబు తాత్సారం వీడాలి -బాధితులకు సత్వర న్యాయం చేయాలి -సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె నారాయణ -ఆరు మాసాల కాల పరిమితితో పరిష్కరించాలి : ముప్పాళ్ళ -ప్రత్యేక కమిటీని, పాస్టాగ్‌ కోర్టును నియమించాలి : వి.తిరుపతిరావు -బాధితుల కన్నీటి దీక్షకు మద్దతు తెలిపిన నేతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రిగోల్డ్‌ కంపెనీ ఆర్థిక మోసాలకు బలైన బాధితులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ ప్రకటించారు. అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ …

Read More »

రాజకీయ ప్రతినిధులతో సమీక్ష సమావేశం

-సెంట్రల్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సెంట్రల్ నియోజకవర్గం ధ్యానచంద్ర బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్ల సంఖ్య 1200 దాటిన ప్రాంతాల్లో సమీపంలోని పోలింగ్ స్టేషనులకు మార్పులు చేయాలని చర్చించారు. ఏ ఈఆర్వోలను, బిఎల్ఓ తో ఒక సమావేశం నిర్వహించి పోలింగ్ …

Read More »

ఉపాధి హామీలో సంవత్సరానికి ప్రతి కూలీకి 12 వేల రూపాయలు ఉపాధి భృతి ఇవ్వాలి!

-ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానిస్తే కూలీలకు ద్రోహమే! విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న ప్రతి గ్రూపుకి పని కల్పించాలని, పని కల్పించకపోతే ఉపాధి భృతి గా సంవత్సరంలో ప్రతి కూలీకి 12 వేల రూపాయలు అందించాలని, రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చర్చ జరిగినట్లు, వ్యవసాయానికి అనుసంధానం చేస్తామనడం చట్టం స్ఫూర్తికి విరుద్ధమని , ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవద్దని, బడ్జెట్ లో సింగిల్ రూపాయి కూడా కేటాయించని వారు వ్యవసాయానికి …

Read More »

ఎస్సీ వర్గీకకరణను రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ నివేదికను రద్దు చేయాలి…

-అఖిల భారత మాల సంఘాల జేఎసీ చైర్మన్‌ డాక్టర్‌ ఉప్పులేటి దేవిప్రసాద్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ వర్గీకకరణను, రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ నివేదికను ఆమోదించిన కేబినెట్‌ తక్షణమే దానిని వెనక్కి తీసుకోవాలని అఖిల భారత మాల సంఘాల జేఎసీ చైర్మన్‌ డాక్టర్‌ ఉప్పులేటి దేవిప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం, గురునానక్‌కాలనీలో తమ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ అలంకార్‌ సెంటర్లో ఉన్న ధర్నా సెంటర్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నా …

Read More »