Breaking News

Daily Archives: April 28, 2026

దేవాదాయ శాఖ కమిషనర్ చేసిన తప్పు”జీవో నెంబర్. 888″ మార్పులు చేయడాన్ని హై కోర్టు వారు తప్పు బట్టింది… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాగలం వినిపించింది ప్రజా ప్రయత్నానికి ఫలితం దక్కింది. పోతిన మహేష్ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో దేవాదాయ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలోఈ మధ్యకాలంలో జరిగిన పెద్ద ఎత్తున అవినీతి దొడ్డి దారిలో ఉద్యోగాల నియమకాలు హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన జీవోను తార్ మార్ చేస్తూ. ఇష్టనుసారంగా ఉద్యోగాలు ప్రమోషన్ లు జరిగాయని దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగాయని దేవదాయ శాఖలో వినికిడి జరిగింది ఈ విషయంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి …

Read More »

డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డొక్కా సీతమ్మ 117వ వర్ధంతి సందర్భంగా ఈరోజు హెచ్ సి జి గుణదల క్యాన్సర్ హాస్పిటల్ లో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు చేతుల మీదుగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న పేషంట్లను పలకరిస్తూ వాళ్ల ఆరోగ్య క్షేమ సమాచారాలను తెలుసుకొని పేషంట్ లందరికీ పండ్లు పంపిణీ చేయడం జరిగింది. డొక్కా సీతమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు …

Read More »

గన్నవరం అభివృద్ధియే నా లక్ష్యం: విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-ఆంధ్రప్రదేశ్ భూ క్రమబద్ధీకరణ పథకం-2025 కింద 71 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు, 31 మందికి పోసిషన్ సర్టిఫికెట్లు పంపిణీ -మంత్రి నారా లోకేష్ చొరవతో జీఓ-30 ద్వారా పేదలకు శాశ్వత హక్కులు -రిజిస్ట్రేషన్ ఖర్చులను సైతం భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం -గన్నవరం తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 5 కోట్ల కేటాయింపు -కేసరపల్లిలో త్వరలో హెచ్‌సీఎల్ (HCL) ఏఐ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభిస్తాం గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గంలోని ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే తన …

Read More »

చినఅవుటపల్లి డాక్టర్ సి.శోభనాద్రి సిద్ధార్థ నర్సింగ్ కళాశాలలో ఘనంగా ‘ప్రిన్సిపల్స్ మరియు చీఫ్ నర్సింగ్ ఆఫీసర్స్’ రాష్ట్ర స్థాయి సమావేశం

-ముఖ్య అతిథిగా హాజరైన గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు -సమాజ ఆరోగ్య సంరక్షణలో నర్సుల సేవలు వెలకట్టలేనివి: ఎమ్మెల్యే యార్లగడ్డ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్య సంరక్షణలో నర్సుల పాత్ర కీలకమని, ఆరోగ్య వ్యవస్థకు నర్సులు వెన్నెముకలాంటివారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. గన్నవరం సమీపంలోని చినఅవుటపల్లిలో డాక్టర్ సి.శోభనాద్రి సిద్ధార్థ నర్సింగ్ కళాశాల ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన ‘ప్రిన్సిపల్స్ & చీఫ్ నర్సింగ్ ఆఫీసర్స్’ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య …

Read More »

“మనసు” ఫౌండేషన్ ను సందర్శన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాహిత్య, శాస్త్రీయ పుస్తకాలను భావితరాలకు అందించేందుకు “ మనసు” ఫౌండేషన్ ద్వారా రాయడు, డా॥ గోపాలకృష్ణ చేస్తోన్న కృషిని సి.ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ అభినందించారు. ఈ ప్రయత్నాన్ని గొప్ప యజ్ఞంగా ఆయన అభివర్ణించారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని ‘కన్యంపాడు’ గ్రామంలోని “మనసు” ఫౌండేషన్ ను మంగళవారం ఛైర్మన్ సందర్శించారు. సాహిత్యం, కథ, కవిత్వం యే విభాగానికి చెందిన ప్రాచీన, ఆధునిక పుస్తకాలను డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా భావితరాలకోసం భద్రపరచడం ముదావహం …

Read More »

“ఉచిత కోచింగ్ క్యాంప్ – ఆవో ఉర్దూ సీఖే” కార్యక్రమం పోస్టర్‌ ఆవిష్కరన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ షుబ్లీ సారథ్యంలో “ఉచిత కోచింగ్ క్యాంప్ – ఆవో ఉర్దూ సీఖే” కార్యక్రమం మే 1 నుండి మే 23 వరకు నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మొగల్‌రాజ్‌పురంలో ఉన్న ఉర్దూ అకాడమీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ షుబ్లీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ షుబ్లీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో …

Read More »

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 43 వ రోజు కొనసాగుతున్న యూత్ టైం బ్యాంక్ సేవలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా ఐఏఎస్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యూత్ టైం బ్యాంక్ సేవలు 43వ రోజు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిర్విరామంగా కొనసాగుతున్నాయని యువజన సర్వీసుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వాహణాధికారి మరియు ఎన్ఎస్ఎస్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సిబ్బంది కొరత రీత్యా యూత్ టైం బ్యాంక్ సర్వీసులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టితో మార్చి 16వ తేదీన ప్రారంభించారు. …

Read More »

జిల్లాలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌కు సరఫరా..

-ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా పెట్రోల్ డీజిల్ సరఫరా పర్యవేక్షణ.. -వినియోగదారుల అవసరాలకు అందుబాటులో పెట్రోల్ డీజిల్.. -జిల్లాలో ప్రతి రోజు 8 లక్షల డీజిల్ 6 లక్షల పెట్రోల్ సరఫరా.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుందని ప్రస్తుతం ఎటువంటి కొరత లేకుండా ఇంధనం సమృద్ధిగా అందుబాటులో ఉందని వినియోగదారులు ఎటువంటి అందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ …

Read More »

అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్(UCF) కు బ్యాంకర్లు సహకరించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్ కు బ్యాంకర్లు సహకరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కోరారు. మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తమ చాంబర్లో నగరంలోని బ్యాంకర్లందరితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్ లో భాగంగా నగరాభివృద్ధికి వచ్చే 15 సంవత్సరాలకు సరిపడా నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజ్ ప్రాజెక్ట్ ప్రణాళికలను ఇంజనీరింగ్ సిబ్బంది డి పి ఆర్ లు సిద్ధం చేయగా, దానికి ఖర్చయ్యే …

Read More »

పన్ను చెల్లింపులపై ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకునేందుకు రేపే చివరి అవకాశం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పన్ను చెల్లింపులపై ప్రభుత్వం కల్పించిన రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు రేపే చివరి అవకాశం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2025- 26 ఆర్థిక సంవత్సరమునకు ఉన్న పన్ను బకాయిలను ఏక మొత్తంలో చెల్లించి 50% వడ్డీ రాయితీని పొందవచ్చని అలాగే 2026- 27 ఆర్థిక సంవత్సరమునకు ముందస్తుగా ఇంటి పన్ను, ఖాళీ స్థల పన్ను చెల్లించి …

Read More »