-100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం -పేద పిల్లల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలకు శిక్షణ ఇచ్చి 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నాడు వెలగపూడి సచివాలయంలో APSWREIS, …
Read More »Tag Archives: amaravathi
ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో క్రమేపి పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. గురువారం గరిష్ఠంగా నంద్యాల జిల్లా సంజామలలో 45.1డిగ్రీలు నమోదైందని తెలిపారు. 215 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం (17-04-26) మన్యం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు,రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠంగా 43-44.5°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు. 30 …
Read More »పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురిచేయడమే పనిగా వారు పెట్టుకున్నారు : మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి
-కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు -జువ్వలదిన్నె ప్రాజెక్టుపై పై నీచ రాజకీయానికి పాల్పడుతోంది -మత్స్యకారులను రెచ్చగొట్టేలా రాజకీయాలకు పాల్పడుతున్నారు -విధ్వంస రాజకీయాలే వారి ఎజెండా -అధికారంలో ఉన్న ఐదేళ్లు నిద్రపోయారు -దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్.. -రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రంలో విధ్వంస పాలన -పోర్టు పనులను చేపట్టిన సంస్థలను బెదిరించి బినామీల పేరిట వాటాలు రాయించుకున్న చరిత్ర వారిది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పెట్టుబడులు తీసుకొచ్చి.. పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు …
Read More »ఇంటర్ ఫలితాల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల ప్రతిభ
-సీనియర్ ఇంటర్ లో 950 కు పైగా మార్కులు సాధించిన 43 మంది విద్యార్థులు -విద్యార్థులకు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపారు. సీనియర్ ఇంటర్ , జూనియర్ ఇంటర్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. సీనియర్ ఇంటర్ లో 43 మంది విద్యార్థులు 950 కు పైగా మార్కులు సాధించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక …
Read More »కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లా చిలకలడోన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బొలెరో-లారీ ఢీకొన్న ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై సీఎం ఆరా తీశారు. కర్ణాటకకు చెందిన భక్తుల వాహనం మంత్రాలయం దర్శనానికి వస్తుండగా తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగిందని, ఘటనా స్థలంలోనే 8 మంది మృతి చెందారని వివరించారు. గాయపడిన 10 మందికి ఏరియా …
Read More »23న రాష్ట్ర పండుగగా భగీరథ జయంతి
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 23న మహర్షి భగీరథుని జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. ఆరోజు రాష్ట్ర వ్యాప్తంగా భగీరథుని జయంతి అధికారికంగా నిర్వహించేలా కూటమి ప్రభుత్వం జీవో జారీచేసిందన్నారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. సగర కులస్తుల ఆరాధ్య దైవం మహర్షి భగీరథుడన్నారు. ఒంటికాలిపై నిల్చొని, భారీ తపస్పు …
Read More »రాష్ట్రంలో నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటుపై కీలక నిర్ణయం
-ప్రభుత్వ ప్రకటనలకు అనుగుణంగా వచ్చే దరఖాస్తులు మాత్రమే పరిగణన -స్వచ్ఛందంగా చేసే ప్రతిపాదనలు పరిశీలించబడవన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ -రాష్ట్రంలో నర్సుల డిమాండ్-సప్లై ఆధారంగా నిర్ణయం -మారుతున్న డిమాండ్ల మేరకు నర్సులకు శిక్షణ ఇవ్వాలన్న మంత్రి -నర్సింగ్ విద్యా సంస్థల ఫీజు సవరణపై కమిటీ ఏర్పాటు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటు నేపథ్యంలో ప్రతి సంవత్సరం వేలాది నర్సింగ్ సీట్లు మిగిలిపోతున్నందున పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి రాష్ట్ర అవసరాల …
Read More »ఢిల్లీకి మంత్రి సవిత
-మహిళా మంత్రులు అనిత, సంధ్యారాణి కూడా… -వారితో పలువురు మహిళా ఎమ్మెల్యేలు కూడా హస్తినకు పయనం -పార్లమెంట్ లో మహిళా బిల్లుపై చర్చ తిలకించనున్న మంత్రులు -మూడ్రోజులు ఢిల్లీలోనే మకాం -ఈ నెల 18న ప్రధానికి కలిసి ధన్యవాదాలు తెలియజేస్తాం : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఢిల్లీ …
Read More »బీసీల డిమాండ్లు నెరవేర్చే వరకు దీక్ష ఆగదు… : రామచంద్రయాదవ్ హెచ్చరిక
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీల హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ చేపట్టిన “బీసీ ధర్మదీక్ష” మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించిన వంగవీటి మోహనరంగా కుమార్తె ఆషా వంగవీటి మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ తమ పూర్తి మద్దతును ప్రకటించారు. ఆషా వంగవీటి రాకతో కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఆమె అక్కడే ఉన్న వైద్యులతో మాట్లాడి రామచంద్రయాదవ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆషా మాట్లాడుతూ బీసీల …
Read More »వెన్నుముక, ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సలకు భరోసా “సుబ్బయ్య స్పైన్ క్లినిక్”
-విప్లవాత్మక ప్రయోగం “లో కాస్ట్ మోడల్” అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మన దేశంలో వెన్నుముక, కాళ్ళ నొప్పులతో సగటున 60 శాతం మంది బాధపడుతున్నారు. వెన్నుముక, మోకాళ్ళ మార్పిడి శస్త్ర చికిత్సలకు కార్పొరేట్ హాస్పిటల్లో సుమారు 2.50 లక్షల పైగానే ఖర్చు అవుతుంది. ఒంట్లో అనారోగ్యం తగ్గాలంటే ఇంట్లో ఆర్థికంగా సమస్యలు ఏర్పడుతుంది. కానీ ప్రముఖ వెన్నుముక శస్త్ర చికిత్స నిపుణులు డా.జి.పి.వి.సుబ్బయ్య ఆధ్వర్యంలో మొట్ట మొదటిసారిగా రెండు తెలుగు రాష్ట్రాలోనే అత్యుత్తమైన శస్త్ర చికిత్స నిపుణుల బృందంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ …
Read More »
Prajavartha Online Telugu News