Breaking News

Tag Archives: rajamendri

జిల్లాలోని రైతులకు కలెక్టర్ విజ్ఞప్తి

-తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనుటకు జిల్లా యంత్రాంగం సిద్దం వుంది. -కంట్రోల్ రూం లను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్ష చేస్తున్నాం -కోతలు కోసిన నిలవ ఉన్న పంటల వివరాలు కంట్రోల్ రూం కి సమాచారం ఇవ్వాలి -వర్షాలు తగ్గే వరకు రానున్న రెండు మూడు రోజులు కోతలు చేపట్టవద్దు -కలెక్టర్ డా.కె.మాధవి లత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం వలన ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైన ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ డా. కె. …

Read More »

జిల్లాలో విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే విధంగా ఇంటర్నషిప్ కార్యక్రమం

-వివిధ ప్రభుత్వ శాఖలలో రెండు నెలల పాటు నైపుణ్యం శిక్షణ -శిక్షణ పూర్తి చేసిన ధ్రువపత్రాలు జారీ -కలెక్టర్ డా కె మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని 10 వేల మంది టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యార్థులకు చివరి ఏడాది సెమిస్టర్ విధానంలో రెండు నెలల ఇంటర్నషిప్ కార్యక్రమం ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. సోమవారంఉదయం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సమన్వయ శాఖల అధికారులతో ఇంటర్నషిప్ కార్యక్రమం …

Read More »

విభిన్న ప్రతిభావంతులకు చేయూత అందించడమే ప్రభుత్వ లక్ష్యం..

-విభిన్న ప్రతిభావంతులకు అండగా జగనన్న ప్రభుత్వం… -జగనన్న పాలనలో సామాజిక భద్రతలో భాగంగా విభిన్న ప్రతిభ వంతులకు పెన్షన్లు పెంచే కార్యక్రమం.. -70 మంది విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల మోటార్‌ సైకిళ్లు, హియరింగ్ మిషన్స్,ట్రై సైకిళ్ళు,వీల్ చైర్స్ అందజేత. -జక్కంపూడి రామ్మోహన రావు ఫౌండేషన్ మిగతా సర్వీస్ ఆర్గనైజేషన్స్ సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు.. -ఉద్యోగ నియామకాలు మరియు పదోన్నతుల్లో రిజర్వేషన్లు పట్ల ప్రత్యేక శ్రద్ధ… -విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా,జక్కంపూడి విజయలక్ష్మి,వి.సీ కె.పద్మరాజు.. రాజమహేంద్రవరం, నేటి …

Read More »

న్యాయ విజ్ఞాన సదస్సు

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రత్యూష కుమారి పరిజల్లిపేట గ్రామపంచాయతీ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడుతూ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లాలో ఒక గ్రామాన్ని గుర్తించి ఆ గ్రామంలోని న్యాయ సమస్యలను, వివాదాలను పరిష్కరించి వివాద రహిత ఆదర్శ గ్రామంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిజల్లి పేట గ్రామాన్ని ఆదర్శ …

Read More »

రైతులు అప్రమత్తంగా ఉండాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం , రాగల 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశం నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల సంస్థ హెచ్చరికల మేరకు జిల్లాలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీ లత ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా, వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల మేరకు ఖరీఫ్ సీజన్లో కోతలు కోసిన పంటను సమీపంలోని మిల్లులకు తక్షణం తరలించాలని విజ్ఞప్తి …

Read More »

యధావిధిగా జిల్లా స్థాయి స్పందన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం డిసెంబర్ 4 వ తేదీన కలెక్టరేట్ లో యధావిధిగా జిల్లా స్థాయి స్పందన నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా డివిజన్, మునిసిపల్, మండల, గ్రామ వార్డు సచివాలయం పరిధిలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నందున అక్కడ ఆయా డివిజన్, మునిసిపల్, మండలాల, గ్రామ సచివాలయం పరిధిలో ప్రజలు వారి అర్జీలను ఇవ్వవలసినదిగా కోరడమైనది.

Read More »

ప్రజా స్వామ్య వ్యవస్థలో ఓటే కీలకం

-18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ తప్పకుండా ఓటరుగా నమోదు చేయండి -నచ్చిన పాలకులను ఎన్నుకొనేందుకు ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. -నిడదవోలు పట్టణంలో “స్వీప్” పై అవగాహన సదస్సు -కలెక్టర్ కే. మాధవీలత నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపుదిద్దడం జరుగుతోందని, ఓటు హక్కు లేని ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత పిలుపు నిచ్చారు. శనివారం నిడదవోలు ఎస్ …

Read More »

ప్రతి క్రీడాకారుడు రెండు క్రీడా అంశాల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు

-ఐదు అంశాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది -పురుషుల, స్త్రీ ల విభాగాల్లో రెండేసి బృందాల ఎంపిక జరగాలి -డిసెంబర్ 13 వరకు పేర్లు నమోదు కు అవకాశం – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని గ్రామ, వార్డ్ సచివాలయ పరిధిలో “ఆడుదాం ఆంధ్రా ” ప్రోగ్రామ్ కు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నవంబర్ 27 నుండి ప్రారంభించడం జరిగిందని, ఆయా సచివాలయ పరిధిలోని వాలంటీర్లు 15 సంవత్సరాలు నిండిన వారు క్రీడల్లో పాల్గొనే ఆసక్తి ఉన్న వారి …

Read More »

ఎమ్ఎస్ఈ – సిడిపి నిధులతో కలవచర్ల లో చేపట్టనున్న నూతన పారిశ్రామిక వాడ శంఖుస్థాపన

-మొత్తం 369 యూనిట్స్ రూ .20.64 కోట్లు నిధులతో  అంచనా విలువ క్లస్టర్ ఏర్పాటు -కలెక్టర్ మాధవీలత -ఎమ్ ఎల్ ఏ జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. తాడేపల్లి నుంచి  ఎమ్ఎస్ఈ – సిడిపి నిధులతో  అంచనా విలువ గల రూ .20.64 కోట్లతో కలవచర్లలో చేపట్టనున్న నూతన …

Read More »

ఓటు ఒక వజ్రాయుధం.. సద్వినియోగం చేసుకోవాలి

-ఓటు హక్కు ను తప్పనసరిగా వినియోగించు కొండి -కదలండి.. ఓటు నమోదు చేసి మీ భాద్యత -నగరంలో ఓటరు నమోదు అవగాహన పై ఎల్ ఈడీ స్క్రీన్ సంచార వాహనం – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటే వజ్రాయుధం … , ఆ వజ్రాయుధాన్ని వినియోగించు కొనేందుకు అర్హత గల ప్రతి ఓటరు … ఓటరుగా నమోదు కావాలని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత పిలుపునిచ్చారు. శుక్రవారం రాజమండ్రి అర్భన్ నియోజకవర్గం నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక …

Read More »