రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి రాజమహేంద్రవరం ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించారు. కారాగారంలోని సదుపాయాలను పరిశీలించిన అనంతరం ఖైదీలతో మాట్లాడారు. వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, పరివర్తన చెంది గౌరవంగా జీవించాలన్నారు. న్యాయబద్ధమైన జీవనంతోనే గౌరవం లభిస్తుందని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నియమించిన పారా లీగల్ వాలంటీర్ల పని తీరు …
Read More »Tag Archives: rajamendri
చెల్లింపులు 24 గంటల్లో రైతుల ఖాతాలకు జమ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల కి చెందిన చెల్లింపులు 24 గంటల్లో రైతుల ఖాతాలకు జమ అవుతున్నట్లు, రైతులు కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించేందుకు ఆసక్తి కనపరుస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు . బుధవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి రెవెన్యూ సంస్కరణలు, ఎన్నికలు, పౌర సరఫరాలు, రీ సర్వే, ఖరీఫ్ లో వరి సేకరణ, ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై శిక్షణ పై జిల్లా, డివిజన్, …
Read More »పేదల భూములకు శాశ్వత హక్కు పత్రాలు..
-రాజానగరం నియోజకవర్గంలో 4831 మందికి గాను 1091 ఎకరాల భూమి పంపిణీ… -లంకభూముల రైతన్నలకు సంపూర్ణ భూ హక్కులు.. -దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు నేడు పరిష్కారం చూపించాం.. -జేసీ. ఎన్ . తేజ్ భరత్ -ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాజానగరం/ సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : సుదీర్ఘ కాలంనాటి భూ సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతోపాటు నిరుపేదలకు భూమి పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, రాజానగరం శాసనసభ్యులు …
Read More »రూరల్ పర్యాటక రంగం కోసం దరఖాస్తుల ఆహ్వానం
-తూర్పు గోదావరి జిల్లా ఔత్సాహికులకు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం -ఆర్ డి – వి. స్వామి నాయుడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పర్యాటక రంగంలో ఉత్తమ పర్యాటక ప్రాంతాల ఎంపికకుగానూ 2024 ఏడాదికి పర్యాటక మంత్రిత్వ శాఖ దరఖాస్తులు ద్వారా ఆహ్వానిస్తూన్నట్లు జిల్లా పర్యాటక ప్రాంతీయ సంచాలకులు వి . స్వామి నాయుడు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈమేరకు తూర్పు గోదావరి జిల్లాలో వ్యవసాయ పర్యాటకం, బాధ్యాతాయుత పర్యాటకం, వారసత్వ పర్యాటకం, కళాఖండాలు, శక్తివంతమైన గ్రామాలు, కమ్యూనిటీ …
Read More »ర్యాపిడ్ ఎకనమిక్ గ్రోత్ పై నీతి అయోగ్ సమీక్ష
-విశాఖపట్నం గ్రోత్ హబ్ లో తూర్పు గోదావరి జిల్లా పాత్ర పై సమీక్ష -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా ప్రత్యేక గుర్తింపు కలిగి, అదే క్రమంలో పారిశ్రామికంగా, పర్యాటక కేంద్రం గా, ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాల పరంగా తనదైన ముద్ర కలిగి ఉన్నట్లు తూర్పు గోదావరీ జిల్లా కలెక్టర్ కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖపట్నం గ్రోత్ హబ్, ర్యాపిడ్ …
Read More »2వ గోదావరి బాలోత్సవం గోడ ప్రతి ఆవిష్కరణ
-2024 జనవరి 27, 28 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు -జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి బాలోత్సవం రెండవ పిల్లల పండుగ కు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ మాధవీ లత పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం లో స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ , గోదావరి బాలోత్సవం నిర్వాహకులు, ఇతర అధికారులతో కలిసి గోడ ప్రతిని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి మాధవి లత మాట్లాడుతూ, …
Read More »రబీ సీజన్లో 65 వేల ఎకరాల ఇరిగేషన్ ప్రాజెక్టు కింద సాగునీటి విడుదల కు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం
-రబీ సీజన్ పంటలకు సంవృద్ది గా సాగు నీరు అందించడం జరుగుతుంది -రబీ సీజన్లో ప్రతి ఒక్క ఎకరాకి సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది -నవంబర్ 30 లోగా ఖరీఫ్ సీజన్ పంటల కోతలు పూర్తి చేయాలి -రబీ సీజన్ నాట్లు వేసేలా డిసెంబర్ 1 నుంచి 10 వరకు రైతులలో అవగాహన కల్పించాలి -డిసెంబర్ 31 నాటికి రబీ సీజన్ నాట్లు పూర్తి చెయ్యాలి.. -ప్యాడి బదులు మినుములు వేసే రైతులకు విత్తనాలు సబ్సిడీపై అందిస్తాం -రైతుల పక్షాన ముఖ్యమంత్రి …
Read More »కులగణన పై పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం
-నవంబర్ 17 శుక్రవారం మ.3 గంటలకు రాజమహేంద్రవరం హోటల్ మంజీరా లో -సమావేశ వేదికపై విలువైన సూచనలు అందచేసే వారు ముందస్తు అనుమతి పొందాలి -కలెక్టర్ల కు లేఖ రాయడం జరిగింది -మీమీ జిల్లాల్లో ఆర్డీవో లకు ముందస్తుగా నవంబర్ 15 ల్లోగా దరఖాస్తులు అందచెయ్యలి -తూ.గో. జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 17 వ తేదీ శుక్రవారం రాజమహేంద్రవరం లో నిర్వహిస్తున్న కుల గణన కు సంబందించిన ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ రౌండ్ టేబుల్ …
Read More »ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి లో పోస్టుల భర్తీకి నవంబర్ 14 న నోటిఫికేషన్ విడుదల
– ప్రిన్సిపల్ సౌభాగ్య లక్ష్మి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి రాజమహేంద్రవరంలో గల వివిధ ఉద్యోగాల ఖాళీల భర్తీకి నవంబర్ 14 వ తేదీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వైద్య కళాశాల, రాజమహేంద్రవరంప్రిన్సిపాల్/అడిషనల్ డీ ఎం ఈ డా. బి. సౌభాగ్య లక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో ఆసక్తి గల అభ్యర్థులు ఉద్యోగ వివరాలు https://eastgodavari.ap.gov.in/ ని సందర్శించవలెనని కోరారు. ఉద్యోగాల ఖాళీలు, విద్యార్హతలు, అప్లికేషన్ వివరాలు ఈస్ట్ గోదావరి …
Read More »పరీక్షల నిర్వహణ పై సమన్వయ కమిటీ అధికారుల సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎపిపీఏస్సి గ్రామ/వార్డు సెక్రటేరియట్ ఫంక్షనరీల కేటగిరీ లోని పి ఆర్ మరియు ఆర్ డి డిపార్ట్మెంట్లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5, గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్-II, విఆర్వో గ్రేడ్-I & రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లు మరియు కారుణ్య కారణాలపై నియమితులైన ఉద్యోగులకు నవంబర్ 14 న మూడు షిఫ్ట్ లలో కంప్యూటర్ నైపుణ్య పరీక్ష నిర్వహించడం జరుగుతోందని. జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ డి ఆర్వో ఛాంబర్ లో …
Read More »
Prajavartha Online Telugu News