విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించే బాధ్యత ప్రతి ఒక్కరిదని విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ఉదయం కలరో హాస్పిటల్, చిట్టినగర్, మరియు గాంధీ హిల్ వన్ టౌన్ లో వర్డ్ ఎర్త్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం వారి బాధ్యతగా నిర్వహించాలని, ఆరోగ్యకరమైన శ్వాస పేల్చేందుకు ఆక్సిజన్ …
Read More »Tag Archives: vijayawada
అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల విజేత చైత్రదీపిక కు మునిసిపల్ కమీషనర్ ధ్యానచంద్ర అభినందనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆర్టిస్టిక్ పోటీల్లో ఎన్నో పతకాలను సాధించిన చైత్రదీపిక ను విజయవాడ మునిసిపల్ కమీషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తమ చాంబర్లో అభినందించారు. తైవాన్లో ఈ నెల ఏప్రిల్ 11 నుండి 19వ తేదీ వరకు జరిగిన ‘2026 తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్ కాంపిటీషన్స్’లో చైత్రదీపిక భారతదేశం తరఫున పాల్గొని, మెరుగైన ప్రతిభను చూపి యూత్ కేటగిరి లో ఇన్ లైన్ ఈవెంట్ లో రజత పతకం, …
Read More »నగర ప్రజలకు వేసవి ఉపశమనం – 50 చలివేంద్రాల ఏర్పాటు… : కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు నగరపాలక సంస్థ పటిష్టమైన చర్యలు చేపట్టిందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి బాటసారులకు, కార్మికులకు మరియు ప్రయాణికులకు ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా నగరవ్యాప్తంగా మొత్తం 50 చలివేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయగా, సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చిన వివిధ స్వచ్ఛంద సంస్థల సౌజన్యంతో చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు …
Read More »సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీలు అందచేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ 48 వ డివిజన్ కు చెందిన యంగల భువనేశ్వరి కి. అన్ని అవయవాలు పని చేయక పోవడంతో వెంటిలేటర్ తో చికిత్స చేయాల్సి వచ్చింది . ఆమెకు వైద్యం కోసం 4,00,000/- రూపాయలు అవుతుందని వైద్యులు తెలిపారు. అదే విధంగా 56 వ డివిజన్ కు చెందిన మొగల్ అజీజ్ బేగ్. హెర్నియా సమస్యతో బాధ పడుతున్నాడు. ఆయనకు వైద్యాంకోసం 2,03,000/- రూపాయలు అంటుందని వైద్యులు తెలిపారు. వీరిరువురూ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు. …
Read More »ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (AP SCERT)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముంబైలోని రాంభావ్ మహాల్గి ప్రభోధిని, భయందర్ వేదికగా 22 ఏప్రిల్ 2026న నిర్వహించిన జాతీయ స్థాయి వర్డ్ పవర్ చాంపియన్షిప్ (WPC) పోటీలలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబర్చారు. ఈ పోటీలను LeapForWord సంస్థ ఆధ్వర్యంలో 2వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించారు. దేశంలోని 9 రాష్ట్రాల నుండి విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల ప్రదర్శన వివరాలు ఈ విధంగా ఉన్నాయి: 4వ తరగతి: గెడ్డం …
Read More »గుంటూరులో పుట్టగొడుగుల పెంపకంపై ఒక రోజు వర్క్షాప్ను నిర్వహించనున్న ఏపీ ఛాంబర్స్ ఉమెన్స్ వింగ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) సెంట్రల్ జోన్ ఉమెన్స్ వింగ్, 27 ఏప్రిల్ 2026న గుంటూరులో ‘పుట్టగొడుగుల పెంపకం’పై ఒక రోజు వర్క్షాప్ను నిర్వహించనున్నట్లు తెలియజేయడానికి సంతోషిస్తోంది. తమ నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్) కార్యక్రమంలో భాగంగా, మహిళలు మరియు యువతకు ఉపాధి, ఆదాయ మార్గాలను మెరుగుపరిచే ఆచరణాత్మక నైపుణ్యాలను అందించడం కోసం ఏపీ ఛాంబర్స్ పలు వర్క్షాప్లను నిర్వహిస్తోంది. గత ఏడాది కాలంగా, రాష్ట్రవ్యాప్తంగా బేకింగ్, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ …
Read More »చంద్రబాబు విజన్ ను విశ్వవ్యాప్తం చేయవలసిన బాద్యత రచయుతలదే
-రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు -“అజేయుడు” పుస్తకాన్ని ఆవిష్కరించిన పార్థసారధి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ జర్నలిస్ట్ టీడీ ప్రసాద్ “అజేయుడు” పేరిట రచించిన పుస్తకాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆవిష్కరించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థ …
Read More »రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ చంద్ర పునేఠా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ బందరు రోడ్డులో గల రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో మంగళవారం విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) బాధ్యతలు స్వీకరించారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అనిల్ చంద్ర పునేఠా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల కాలానికి నియమితులైనట్లు …
Read More »సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ అందచేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం 45 వ డివిజన్ కు చెందిన నారిండి పవన్ కుమార్ గాల్ బ్లెడర్ సమస్య తో బాధ పడుతున్నాడు.. మెరుగైన వైద్యం కోసం 2,39,000/- రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు.. వైద్య ఖర్చుల కోసం సహాయం కోసం ఎమ్మెల్యే సుజనా చౌదరి సీఎం రిలీఫ్ ఫండ్ కు లేఖ రాసారు.. దీనికి సంబంధించిన ఎల్వోసీ పత్రాన్ని ఈరోజు ఎమ్మెల్యే కార్యాలయంలో బాధితుని …
Read More »కీలక ప్రగతి సూచికల్లో ముందంజలో జిల్లా
– 90 స్కోరుతో ఏ+ గ్రేడ్ (అచీవర్స్) కైవసం – జీడీడీపీలో రాష్ట్రంలో నెం.2గా కొనసాగుతున్న జిల్లా – 12.91 శాతం వృద్ధితో పదిలంగా జీడీడీపీ ర్యాంకు – తలసరి ఆదాయంలో మూడు నుంచి రెండో ర్యాంకును అందుకున్న జిల్లా – సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల నుంచి పూర్తిస్థాయిలో సంతృప్తి – 100 శాతం సంతృప్తి స్థాయి లక్ష్యంగా టీమ్ ఎన్టీఆర్ కృషిచేస్తోంది – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా సమగ్రాభివృద్ధికి అధికార …
Read More »
Prajavartha Online Telugu News