Breaking News

కార్యకర్తలకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బహుమతులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మన టి.డి.పి. యాప్ ను చురుగ్గా వినియోగిస్తూ తెలుగుదేశం పార్టీ కోసం ఒక డిజిటల్ సైనికుడిలా నిరంతరం శ్రమించిన ఏడుగురు పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బహుమతులను అందజేసింది. సదరు గిఫ్టు పాకెట్లను అడపా శివనాగేంద్రారావు, మాదల రాజ్యలక్ష్మి, బొల్లా ధన్యశ్రీ, పెరసాని వసంత్, వి.ఎం.ఎస్.రావ్, కొత్తా మురళి, కోగంటి రాంబాబులకు కార్యకర్తలకు సోమవారం నాడు విజయవాడ తూర్పు కార్యాలయమునందు శాసనసభ్యులు గద్దె రామమోహన్ అందజేసి, వారందరికీ అభినందనలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *