Breaking News

ఇంద్రకీలాద్రి పై శాస్త్రోక్తముగా శ్యామలా నవరాత్రులు..

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం లో తేదీ.30-01-2025, మాఘ శుద్ధ పాడ్యమి నుండి మాఘ శుద్ధ దశమి, తేది 07-02-2025 వరకు శ్రీ శ్యామల నవరాత్రి ఉత్సవాలు ఆగమోక్తముగా జరిగినవి. ఇందులో భాగముగా ఈరోజు 07-02-2025 న ఉదయం 9-30 గం లకు యాగశాల నందు మహా పూర్ణాహుతి కార్యక్రమంతో కార్యక్రమం పూర్తి అయినది. ఈరోజు ఈ పూర్ణహుతి కార్యక్రమం నందు ఆలయ డిప్యూటీ ఈవో ఎం. రత్నరాజు గారు పాల్గొన్నారు. దేవస్థానం నందు ఆలయ వేదపండితులు, అర్చక సిబ్బందిచే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శ్రీ శ్యామల పంచక మంత్రములు, హోమములు మరియు మండప పూజలు నిర్వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *