విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహా శివరాత్రి పర్వ దినం సందర్భంగా కృష్ణానదిలో పుణ్య స్థానాలు ఆచరించడనికి విచ్చేసిన భక్తులకు గంగానమ్మ ఆలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News