గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం గుంటూరు నందు ఈరోజు సమ్మర్ ఓరెంటేషన్ క్యాంప్ జరిగినది ఈ కార్యక్రమంలో మొత్తం 6 మంది విద్యార్థులు హాజరైనారు అబ్దుల్ రెహమాన్ సూపర్వైజర్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు పిల్లలకు పువ్వుల యొక్క ప్రాముఖ్యత దానిలోని విడిభాగాలు ఏ విభాగం ఏ విధంగా పనిచేస్తుందో చాలా క్లుప్తంగా పిల్లలకు తెలియజేసినారు తదుపరి పిల్లలకు మానసిక ఉల్లాసం కలిగించే కథలు చెప్పినారు ఈ కార్యక్రమం నందు షేక్ ఖయ్యూం అసిస్టెంట్ లైబ్రరీ అండ్ గ్రేడ్ వన్ మరియు ఏ నాగేశ్వరరావు కే దయానంద్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News