Breaking News

సమ్మర్ ఓరెంటేషన్ క్యాంప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం గుంటూరు నందు ఈరోజు సమ్మర్ ఓరెంటేషన్ క్యాంప్ జరిగినది ఈ కార్యక్రమంలో మొత్తం 6 మంది విద్యార్థులు హాజరైనారు అబ్దుల్ రెహమాన్ సూపర్వైజర్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు పిల్లలకు పువ్వుల యొక్క ప్రాముఖ్యత దానిలోని విడిభాగాలు ఏ విభాగం ఏ విధంగా పనిచేస్తుందో చాలా క్లుప్తంగా పిల్లలకు తెలియజేసినారు తదుపరి పిల్లలకు మానసిక ఉల్లాసం కలిగించే కథలు చెప్పినారు ఈ కార్యక్రమం నందు షేక్ ఖయ్యూం అసిస్టెంట్ లైబ్రరీ అండ్ గ్రేడ్ వన్ మరియు ఏ నాగేశ్వరరావు కే దయానంద్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *