-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం జూన్ నెలను యాంటీ మలేరియా మాసంగా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన “Towards End Malaria: Now We Can, We Must” అనే థీమ్కు అనుగుణంగా …
Read More »Konduri Srinivasa Rao
బాలల రక్షణ మరియు సంక్షేమం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాన్ బోస్కో నవజీవన్ బాల భవన్ సొసైటీ ఆధ్వర్యంలో, హోమ్లింక్ డిజి (DIGI) సాఫ్ట్వేర్ ద్వారా బాలల రక్షణ, బాలల హక్కుల పరిరక్షణ మరియు చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ (CFC) ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ ఆధారిత సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు “CSO/NGO Meet for a Collaborative Approach to Establish Child Friendly City (CFC)” అనే అంశంపై ప్రత్యేక సమావేశం విజయవాడలోని హోటల్ …
Read More »అమరావతి అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ పై దృష్టి
-హైకోర్టు భవనాల వద్ద రూ.547 కోట్లతో మౌలికసదుపాయాలు -ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ -అమరావతి ఎకనామిక్ రీజియన్ ఆర్ఎఫ్ పీకి అంగీకారం -సీఆర్డీఏకు సొంతంగా అగ్నిమాపక విభాగం -ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 61వ సీఆర్డీఏ అథారిటీ -18 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపిన సీఆర్డీఏ అథారిటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధానిలో భవిష్యత్ నగర నిర్మాణానికి అనుగుణంగా అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన …
Read More »ప్రతిష్టాత్మకంగా జూన్ 21న యోగాంధ్ర@2026
-జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర -రాజధాని అమరావతిలో 25 వేల మందితో రాష్ట్ర స్థాయి కార్యక్రమం -వెయ్యి మందితో జిల్లా కేంద్రాల్లో యోగా ఈవెంట్స్ -రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కోటి మంది పాల్గొనేలా కార్యాచరణ -యోగాంధ్ర 2026 పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు …
Read More »గోదావరి పుష్కరాల నేపథ్యంలో చెత్త, కాలుష్య నిర్వహణలో నిపుణుల సూచనలు ఉపయోగించుకుంటాం
-పుష్కరాలతో సంబంధం ఉన్న 268 పంచాయతీల్లో ప్రత్యేక వర్క్ షాపులు -చెత్తను ఇంధన ప్రత్యామ్నాయాలకు వినియోగించుకోవాలి -గ్రామాల నుంచి నగరాల వరకు చెత్తను వేరు చేసే ప్రక్రియ మారాలి -డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ రూపుదిద్దుకోవాలి -ఇండోర్ నగరంలో చెత్త సేకరణ ఆదర్శం -పల్నాడు జిల్లా, కొండవీడులోని జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు సందర్శంచిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. చెత్త ద్వారా …
Read More »నల్లమలలో చరిత్ర జాడల అన్వేషణకు ఏఎస్ఐకి అనుమతి
-వన్యప్రాణులు, అటవీ పరిరక్షణ లక్ష్యాలకు భంగం కలగకుండా అటవీ శాఖ సహకారం -ఏఎస్ఐ బృందానికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -ఎకో టూరిజం అభివృద్ధికి కొత్త అవకాశాలు దక్కుతాయని ఆకాంక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అడవులు జీవ వైవిధ్యంతో పాటు చారిత్రక పురావస్తు, సాంస్కృతిక సంపదకు నిలయాలు. అలాంటి అమూల్యమైన వారసత్వ సంపదను గుర్తించి, సంరక్షించడంతోపాటు మన చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ …
Read More »’ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ను నిజం చేసిన నేత ప్రధాని మోదీ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్
-క్రమశిక్షణ కలిగిన కార్యకర్త ఆధారంగా నడిచే పార్టీ బిజెపి… కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ -భీమవరంలో ఘనంగా ప్రారంభమైన రెండు రోజుల జిల్లా ‘ప్రశిక్షణ అభియాన్’ భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : అధికారమే పరమావధిగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించలేదని, దేశ ప్రయోజనాలే శ్వాసగా పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన అద్భుత పాలనతో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆశయాన్ని నిజం చేసి …
Read More »విద్యతోనే అత్యుత్తమ స్థానాలు
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -పేదల విద్యకు కుల సంఘాలు బాసటగా నిలవడం అభినందనీయం -కూటమి రాకతో ప్రభుత్వ విద్యకు మహర్దశ -ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం -సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండాలి -ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా పేదల విద్యకు అండగా ఉంటున్నా : మంత్రి సవిత -104 మంది విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు -కురమ సంఘ సౌజన్యంతో పురస్కారాలు అందజేసిన మంత్రి సవిత -సొంత నిధులతో విద్యార్థులకు మంత్రి సవిత ప్రోత్సాహకాలు -నలుగురికి …
Read More »పెద్ది చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను విజయవంతం చేద్దాం… : ఎంపీ కేశినేని చిన్ని
-విజయవాడ అంటేనే సినిమా పరిశ్రమ యొక్క రాజధాని -విజయవాడ వాసులను మ్యూజిక్ తో అలరించనున్న ఏ ఆర్ రెహమాన్ -పెద్ది సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పనులు ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పనులను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ప్రారంభించారు పెద్దిలాంటి గొప్ప చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ రావడం …
Read More »ఆంధ్ర నేతలపై అనుచిత వ్యాఖ్యలు ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి : ఏపిపిఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర నాయకులు, ప్రజల మనోభావాలను గాయపరుస్తూ, కావాలనే కొందరు వ్యక్తులు చేస్తున్న విమర్శలను ఆంద్రప్రదేశ్ పరిరక్షణ సమితి (ఏపిపిఎస్) ఖండించింది. ఈ సందర్భంగా ఆంద్రప్రదేశ్ పరిరక్షణ సమితి (ఏపిపిఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మసాబత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మసాబత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకుం టామని స్పష్టం చేశారు. తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్న ఒక నలుగురు వ్యక్తులు కోట్ల జనాభా గొంతుక తమదే …
Read More »
Prajavartha Online Telugu News