Breaking News

Andhra Pradesh

ఆర్టీసీ ఆధునీకరణకు కీలక నిర్ణయాలు…రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు విశాఖపట్నం నుంచి 40 ప్రత్యేక బస్సులు -గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆర్టీసీని కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టింది…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో బస్సుల ఆధునీకరణ, ఈవీ బస్సుల విస్తరణ, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గత ఐదేళ్లలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ఆర్టీసీని కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిందని మంత్రి …

Read More »

అభివృద్ధిలో మచిలీపట్నం అగ్ర పదంలో నడిపిస్తా

-పర్యాటకం, యువత, క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత -రోజంతా నియోజకవర్గంలో బిజీ బిజీగా మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపి తీరుతానని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మచిలీపట్నం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. ఉదయం మంగినపూడి బీచ్ లో అభివృద్ధి పనులను పరిశీలించారు. మచిలీపట్నాని పర్యాటక కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా …

Read More »

SIR ప్రక్రియలో క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలి… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, ఓటరు జాబితా పరిశీలన, బూత్ స్థాయి వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ BLAలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దేవినేని అవినాష్ గారు మాట్లాడుతూ.. Sir ప్రక్రియ లో భాగంగా ప్రతి ఓటరు వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పార్టీ శ్రేణులు …

Read More »

జూన్ 1న కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన : చామవరంలో భారీ ఏర్పాట్లు

-తుని నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం: ప్రజావేదిక ద్వారా ప్రజలతో నేరుగా మమేకం -ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సిద్ధం: తునిలో పండుగ వాతావరణం -భద్రత, సౌకర్యాలపై అధికారులతో సమీక్షించిన ఎంపీ సానా సతీష్ బాబు విజయవాడ/ కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల జూన్ 1వ తేదీన కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తుని మండలం చామవరం గ్రామంలో సీఎం పర్యటన కోసం యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక ఆకర్షణగా …

Read More »

“సత్యాజీ మా బడా సాబ్”

-కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అప్యాయ పలకరిoపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “సత్యాజీ.. మా బడా సాబ్” అంటూ కేంద్ర వస్త్ర, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు విశాఖ విమానాశ్రయం శనివారం వేదిక నిలిచిoది. సత్యకుమార్ యాదవ్ తో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని పంచుకుంటూ, ఆప్యాయంగా “సత్యాజీ బడా సాబ్”, “సత్యాజీ మా నాయకుడు” అంటూ గతంలో వారి ఇరువురు కలిసి పనిచేసిన సందర్భాలను కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రికి సత్యకుమార్ కృతజ్ఞతలు …

Read More »

స్వర్ణ ఆంధ్ర @2047 లక్ష్య సాధనకు కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యం కీలకం

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ -P4 కార్యక్రమం కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాకుండా, సమిష్టి భాగస్వామ్యం మరియు సామాజిక బాధ్యత ద్వారా స్వయం సమృద్ధి కలిగిన కుటుంబాలను నిర్మించే ప్రజా ఉద్యమo: SAPF డైరెక్టర్ డా. సాంబశివ రాజు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణ ఆంధ్ర @2047 లక్ష్య సాధనకు కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యం కీలకమని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానక జిల్లా కలెక్టరేట్ లోని విసి హాల్ నందు …

Read More »

“ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు” కార్యక్రమం నిర్వహణ

-జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు వాకాడు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు” కార్యక్రమాన్ని శుక్రవారం తిరుపతి జిల్లా, సూళ్ళురుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని వాకాడు తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు శాసన సభ్యులు పాశం సునీల్ కుమార్ మరియు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సూళ్ళూరుపేట ఆర్డీఓ దేవేందర్ రెడ్డి, వాకాడు మరియు …

Read More »

విజయవాడ అంటేనే విద్యలవాడ… : ఎంపీ కేశినేని శివనాథ్

-ఎంటర్ప్రేన్యూర్ కాదు ఆంధ్రప్రెన్యూర్ రావాలనేది ముఖ్యమంత్రి ఆలోచన -ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు -త్వరలో ఏపీకి స్పోర్ట్స్ యూనివర్సిటీ -ఎడ్యుకేషనల్ ఎక్స్పో ను ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని లబ్బీపేట ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ నందు టీవీ9 మరియు క్యాబ్ సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషనల్ ఎక్స్పోను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఎంపీ చిన్నికి టీవీ9 మరియు క్యాబ్ ప్రతినిధులు …

Read More »

నగరంలో “రూట్స్ హెల్త్ సర్వీసెస్ 13వ వార్షిక అవార్డ్స్” టీజర్ విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో డాక్టర్స్ డే సందర్బంగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ జులై లో నిర్వహించే “రూట్స్ హెల్త్ సర్వీసెస్ 13వ వార్షిక అవార్డ్స్” కార్యక్రమంకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. శనివారం గురునానక్ కాలనీలోని ప్రైడ్ మాధవ హోటల్ నందు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎస్ ఎల్ వి. బిల్డర్స్ చైర్మన్ పి.శ్రీనివాస రాజు ఈ అవార్డ్స్ టీజర్ విడుదల చేసారు. ఈ సందర్బంగా అయన ప్రసంగిస్తూ డాక్టర్స్ ప్రజల ప్రాణాలు కాపాడే దేవుళ్ళు …

Read More »

సత్వర అనుమ‌తుల‌తోనే పారిశ్రమికాభివృద్ధి సాధ్యం

– పారిశ్రామిక స‌మ‌గ్రాభివృద్ధిలో జిల్లాను ఆద‌ర్శంగా నిలుపుదాం – ఒక కుటుంబం-ఒక పారిశ్రామిక‌వేత్త దిశ‌గా వ‌డివడిగా అడుగులేద్దాం – తాజాగా 26 క్లెయిమ్‌ల‌కు రూ. 3.48 కోట్ల ప్రోత్సాహ‌కాలకు ఆమోదం – డీఐఈపీసీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గౌర‌వ ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు స‌త్వ‌ర అనుమ‌తులు జారీచేస్తూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తితో అడుగులేద్దామ‌ని.. పారిశ్రామిక అభివృద్ధిలో జిల్లాను ఆద‌ర్శ‌వంతంగా నిల‌బెడ‌దామని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. శ‌నివారం కలెక్టర్ …

Read More »