Breaking News

Monthly Archives: January 2025

స్కూళ్లపై పర్యవేక్షణకు క్లస్టర్ విధానం

-విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే సమీప పాఠశాలల్లో విలీనం -ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా విద్యాశాఖ ముందుకు సాగుతుంది -పాఠశాల విద్యలో మార్పులపై అవగాహన కార్యక్రమంలో కమిషనర్ : రాష్ట పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాలలపై పర్యవేక్షణ పెంచేందుకు క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చినట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు. సోమవారం స్థానిక మహతి ఆడిటోరియంలో పాఠశాల విద్య బలోపేతం, నూతన విద్యా విధానం పై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ …

Read More »

మంగళవారం (నేడు) తిరుపతి పట్టణం నందు ద్విచక్ర వాహనదారుల హెల్మెట్ ర్యాలీ

-జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీ మోహన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రేపు మంగళవారం ఉదయం 10 గం.లకు ద్విచక్ర వాహనదారులతో హెల్మెట్ ర్యాలీ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మెయిన్ గేట్ నుండి అలిపిరి గరుడ సర్కిల్ వరకు తిరుపతి నగరంలోని అన్ని డీలర్ షో రూముల సిబ్బంది సహాయ సహకారాలతో నిర్వహించబడుతుందని, హెల్మెట్ గురించి అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని 36వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవ సందర్భంగా నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంలో …

Read More »

29న త్రిపురనేని రామస్వామి శతజయంతి సభ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కవిరాజు త్రిపురనేని రామస్వామి ‘సూత పురాణం’ రాసి శత వసంతాలు అయిన సందర్భంగా కవిరాజు త్రిపురనేని రామస్వామి సాహితీ సమితి ఆధ్వర్యంలో శత వసంతాల వేడుక ఈ నెల 29న బుధవారం ఉదయం 10 గంటలకు జెకెసి కళాశాల ఆడిటోరియంలో జరుగుతుందని సాహితీ సమితి కార్యదర్శి వల్లూరి తాండవకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభలో ప్రసిద్ధ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ దేవరాజు మహారాజు, ప్రజాసాహితీ ప్రధాన సంపాదకులు …

Read More »

మార్కెట్‌లోకి న్యూ స్కోడా కైలాఖ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా నూతనంగా ఆవిష్కరించిన స్కోడా కైలాఖ్‌ కారును సోమవారం విడుదల చేసినట్లు షోరూమ్‌ జనరల్‌ మేనేజర్‌ సిహెచ్‌.రాజా వెల్లడిరచారు. ప్రసాదంపాడులోని మహావీర్‌ మోటార్స్‌ షోరూమ్‌లో విజయవాడ ప్రసాదంపాడు ప్రెసిడెంట్‌ సర్నల బాలాజీ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ బీస్‌`6 శ్రేణికి చెందిన ఈ కారు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా మార్కెట్‌ పరిస్థితిని దృష్టిలో వుంచుకుని తయారుచేసినట్లు వెల్లడిరచారు. ప్రస్తుతం విభిన్న ఫీచర్లతో కూడిన సరికొత్త కారుని వినియోగదారులకు అందుబాటుధలో …

Read More »

Centre selected Hyderabad for establishment of World-Class Energy Transition Hub

-BEE & TERI to focus on Hyderabad’s first Centre of Excellence on Energy Transition (CoEET) to drive Net Zero 2070 goals. -CoEET to advance energy efficiency and low-carbon tech in industry, MSMEs, and transport. BEE pledges financial backing for TERI’s CoEET initiative. -Hyderabad to gain global recognition with a world-class Energy Transition hub.. -CM Revanth Reddy and Dy CM Bhatti …

Read More »

ఎన్నికకు దాఖలు జరిగిన 17 నామినేషన్లు వ్యాలిడ్…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ స్థాయి సంఘ (స్టాండింగ్ కమిటీ) ఎన్నికకు దాఖలు జరిగిన 17 నామినేషన్లు వ్యాలిడ్ అయ్యాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ చే ఎన్నికల అధికారిగా నియమింపబడిన నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, స్టాండింగ్ కమిటి ఎన్నికల అధికారి చల్లా ఓబులేసు  సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, ఫిబ్రవరి 3న ఎన్నిక జరుగుతుందని …

Read More »

పనులను ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టితో పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ చేపట్టే అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ చేయాలని, పనులను ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టితో పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ రెడ్డిపాలెం, నగరాలు, గోరంట్ల, ముత్యాలరెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి పనులను పరిశీలించి, ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పననకు జిఎంసి …

Read More »

పిజిఆర్ఎస్ ఆర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కారానికి చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్ ఫిర్యాదులను 24 గంటల్లో, పిజిఆర్ఎస్ ఆర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన …

Read More »

రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై ప్రజల అభిప్రాయంపై సీఎం సమీక్ష

-పథకాల లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై రివ్యూ -10 అంశాలపై ఐవిఆర్ఎస్‌తో పాటు వివిధ రూపాల్లో నేరుగా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాల సేకరణ -పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్న క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా, ఆసుపత్రులు, దేవాయాల్లో సేవలపై వివిధ రూపాల్లో సమాచారం సేకరణ -పింఛన్లు పంపిణీపై 90.20 శాతం మంది లబ్ధిదారులు సంతృప్తి -ధాన్యం సేకరణలో 89.92 శాతం మంది రైతుల నుంచి సంతృప్తి..గోనె సంచుల విషయంలో 30 శాతం అసంతృప్తి -దేవాలయాల్లో …

Read More »

నారా లోకేష్‌ను ఎదుర్కొవడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు

-నిరుపేద కుటుంబాలకు తోపుడు బండ్లు అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 175 అసెంబ్లీ సీట్లలో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు పొందడంలో నారా లోకేష్‌ నిర్వహించిన యువగళం పాదయాత్ర పాత్ర చాలా ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ కు చెందన ఎం.డి.కరిమొల్లా, బొజ్జర్లపూడి సుమలతలకు స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం రూ.30 …

Read More »