Breaking News

Monthly Archives: January 2025

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులు చేపట్టడానికి కృషి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ స్పూర్తితో గుంటూరు నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులు చేపట్టడానికి కృషి చేస్తామని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదివారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, జిన్నాటవర్ సెంటర్ మరియు ఎన్.టి.ఆర్.మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరణ, హిమని సెంటర్ లోని మహాత్మాగాంధీ, లాడ్జ్ సెంటర్ లో అంబేద్కర్, జి.యం.సి ప్రధాన కార్యాలయంలో బాబు రాజెంద్ర ప్రసాద్ చిత్ర పటానికి యం.యల్.సి …

Read More »

ఐకమత్యంతోనే నగరాభివృద్ది సాధ్యం – రాయన భాగ్యలక్ష్మి, నగర మేయర్

-ప్రజలందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం ఉండాలి- డాక్టర్ డి చంద్రశేఖర్, ఇంచార్జ్ కమిషనర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధుల ఐకమత్యంతోనే నగరాభివృద్ది సాధ్యమన్నారు విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ఆదివారం ఉదయం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాన కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ జాతీయ …

Read More »

ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి …

Read More »

గ్లోరీ ఆఫ్ ది గ్రే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, 2025 జనవరి 26న, వాసవ్య మహిళా మండలి (VMM) మరియు విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (SPA) సంయుక్తంగా గ్లోరీ ఆఫ్ ది గ్రే పేరుతో ఒక వైభవమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మామ్మలు ర్యాంప్ వాక్ మరియు పాటలు తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పెద్దలు మరియు పిల్లల మధ్య తరాల అనుబంధాన్ని బలపరచడంతో పాటు వయసులో పెద్దవారి …

Read More »

పిల్లల న్యాయమైన కనీస హక్కుల వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో “వాసవ్య మహిళా మండలి”

-పిల్లల న్యాయమైన కనీస హక్కుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, “వాసవ్య మహిళా మండలి” పిల్లల రక్షణ పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లల పట్ల హింసను అంతం చేయడానికి కృషి చేస్తున్న దేశంలోని అతిపెద్ద పౌర సమాజ సంస్థ అయిన “జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్”, పిల్లల రక్షణకు తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాలలో 400 కి పైగా జిల్లాల్లో 250 కి పైగా ఎన్జీఓల భాగస్వాములతో వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. …

Read More »

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేశారు. పర్మార్‌ లావ్జీభాయ్‌ నాగ్జీభాయ్ (చేనేత) గుజరాత్‌ సురేశ్‌ సోనీ (సోషల్‌వర్కర్) గుజరాత్‌ విలాస్‌ దాంగ్రే (హౌమియోపతి వైద్యుడు) – మహారాష్ట్ర చైత్రం దేవ్‌చంద్‌ పవార్ (పర్యావరణ పరిరక్షణ) మహారాష్ట్ర మారుతీ భుజరంగ్‌రావు(సాంస్కృతికం-విద్య) మహారాష్ట్ర నిర్మలా దేవి (చేతి వృత్తులు) బిహార్‌ భీమ్‌ సింగ్‌ భవేష్ (సామాజిక కార్యకర్త) బిహార్‌. బేరు …

Read More »

నందమూరి బాలకృష్ణకు పద్మ‌భూషణ్..

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌కు పద్మభూషణ్‌ పురస్కారం లభించింది. కళల విభాగంలో ఆయన చేసిన సేవలకుగానూ.. బాలకృష్ణ పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు 2025ను ప్రకటించింది. మొత్తం 139 మందికి కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించ‌గా… ఇందులో 7 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌తో పాటు.. సీనియర్ హీరోయిన్ శోభన, కోలీవుడ్ స్టార్ …

Read More »

‘పద్మ’ పురస్కార గ్రహీతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘పద్మ’ పురస్కారాలకు ఎంపికైన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కళాకారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. వైద్యరంగంలో అందించిన సేవలకు గాను పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఏఐజీ హాస్పటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి కి, అలాగే పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన నటులు, ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ద్వారా సామాజిక సేవారంగంలో ఉన్న నందమూరి బాలకృష్ణ కి, పద్మశ్రీకి ఎంపికైన సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ కి, దళిత నాయకులు, …

Read More »

అనులో అత్యంత అరుదైన చికిత్స

– ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి విజయవంతంగా చికిత్స – అత్యాధునిక టిప్స్ చికిత్స ద్వారా రోగి లివర్ లో స్టెంట్ అమరిక – పలు తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్న పేషెంట్ – వివిధ విభాగాల నిపుణుల సమన్వయంతో అను అద్భుత విజయం – దాదాపు 40 రోజులు శ్రమించి ప్రాణాన్ని కాపాడిన అను వైద్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని అను హాస్పిటల్ వైద్యులు అత్యంత అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న …

Read More »

పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక

-నేను పాతికేళ్లుగా మా అత్తగారి ఊరు కుప్పంలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాను -తెలుగుదేశం కార్యకర్తలకు మా కుటుంబం రుణపడి ఉంటుంది -బెంగుళూరు టీడీపీ ఫోరం నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో నారా భువనేశ్వరి బెంగుళూరు, నేటి పత్రిక ప్రజావార్త : మన పండుగలు మనుషుల మధ్య అనుబంధాలను బలోపేతం చేస్తాయని, మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. తమ కుటుంబానికి సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకమని చెప్పారు. బెంగుళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో …

Read More »