Breaking News

Monthly Archives: January 2025

ఘనంగా మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆటోనగర్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, కృష్ణా జిల్లా అధ్యక్షులు, ఆర్టీసీ చైర్మన్ కొణకళ్ల నారాయణరావు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తిలు పాల్గొని కేక్‌ని కట్ చేసి లోకేశ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు శ్రేణులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ …

Read More »

ప్రజా భద్రతే లక్ష్యంగా చేసుకుని సురక్షా కమిటీల ఏర్పాటు

-ప్రజలలో సేఫ్టీ కల్చర్ తీసుకురావడమే ఈ సురక్షా కమిటీల యొక్క ముఖ్య ఉద్దేశం. -ప్రతి పోలీస్ స్టేషన్ పరిదిలో ఒక సురక్షా కమిటీ చొప్పున ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ రేట్ పరిదిలో 28 సురక్ష కమిటీల ఏర్పాటు. -నగరంలో మరో 1000 సి.సి.కెమెరాల ఏర్పాటుకు స్వచ్చందంగా ముందుకు వచ్చిన దాతలు. -సి.సి.కెమెరాల పర్యవేక్షణకు మరో 250 మంది ముందుకు వచ్చిన సేఫ్టీ అంబాసిడర్స్ కు ధన్యవాదాలు. ….. నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. -సురక్షా కమిటీలను, వెయ్యి సిసి కెమెరాలు, …

Read More »

నేటి నుండి సిస్టమ్స్ ఇంజనీరింగ్ 2025 సమ్మిట్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగ అవకాశాలు మెరుగు పరచే దిశగా ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్ అధ్వర్యంలో ఈ నెల 2324 తేదీలలో ఎస్. ఆర్.ఎం.యూనివర్సిటీ నందు సిస్టమ్స్ ఇంజనీరింగ్ సమ్మిట్ – 2025 జరుగుతుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి రామకృష్ణ తెలిపారు. నగరంలోని ఓ హోటల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులకు కొత్త విధానంలో సిస్టమ్స్ పని తీరు గురుంచి విద్యా విధానంలో రానున్న మార్పుల గురించి సిస్టమ్స్ ఇంజనీరింగ్ …

Read More »

నెరవేరిన ముఖ్యమంత్రి హామీ

-పారిశుద్య కార్మికులకు లక్ష రూపాయల నగదు బహుమతిని అందించిన జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి కడప, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్య కార్మికుల కృషిని గౌరవిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ముగ్గురు పారిశుద్య కార్మికులకు నగదు బహుమతిని బుధవారం తన ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ… మైదుకూరు మున్సిపాలిటికి చెందిన పారి శుద్య కార్మికులు పి.అమ్ములమ్మ, జి. చెన్నమ్మ, యం.గంగాధర్..లు విలువలు …

Read More »

ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత

-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ ఫౌండర్‌ బిల్ గేట్స్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు మూడోరోజు బిల్ గేట్స్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి పలు అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్, డయాగ్నోస్టిక్స్ ప్రారంభించాలని ఈ కేంద్రం ప్రజలకు అధునాతన ఆరోగ్య …

Read More »

ప్రజల నుండి వచ్చేఫిర్యాదులను సకాలంలో హేతబద్ధంగా పరిష్కరించండి

-ఆర్దికేతర ఫిర్యాదులు,అర్జీలను వెంటనే పరిష్కరించాలి -ఫిర్యాదులు ఏవిధంగా పరిష్కరిస్తుందీ ర్యాండమ్ చెకింగ్ నిర్వహిస్తాం -ఫిబ్రవరి రెండవ లేదా మూడవ వారంలో కలక్టర్ల సమావేశం -అన్నిశాఖల కార్యక్రమాలు,పధకాలపై కార్యదర్శులు కలక్టర్లకు అవగాహన కల్పించాలి -2047 నాటికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా అన్ని శాఖలు పనిచేయాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రజల నుండి వచ్చే వివిధ ఫిర్యాదులు,అర్జీలను సకాలంలో హేతుబద్ధంగా పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కార్యదర్శులు, శాఖాధిపతులు,జిల్లా కలక్టర్లను ఆదేశించారు.జిఎస్డిపి,కీ పెర్ఫార్మెన్స్ …

Read More »

ఏపీలో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్‌ ఏర్పాటు చేయండి

-డీపీ వరల్డ్‌ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ -పోర్టులను పరిశీలించాల్సిందిగా సూచన దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు ముందుకు రావాలని ప్రపంచంలో కంటైనర్ టెర్మినల్‌లో ప్రతిష్టాత్మక సంస్థ డీపీ వరల్డ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో మూడో రోజు డీపీ వరల్డ్ సెంట్రల్ ఏసియా, ఆఫ్రికా మేనేజింగ్ డైరెక్టర్ రిజ్వాన్ సూమర్‌తో ముఖ్యమంత్రి ఈ మేరకు చర్చలు జరిపారు. భారతదేశంలో డీపీ వరల్డ్‌కు 5 కంటైనర్ టెర్మినల్స్ ఉన్నప్పటికీ …

Read More »

మైనారిటీల ఆర్థికాభివృద్ధికి రాయితీ రుణాలు

-రాష్ట్రంలో49218 మంది లబ్ధిదారులకు చేయూత -2024-2025 కు రూ.326 కోట్లు మంజూరు -రాష్ట్ర ప్రభుత్వ రాయితీ 50% రూ.152.50 కోట్లు -బ్యాంకుల ద్వారా మిగతా 50% లబ్ధిదారులకు -నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు అదనంగా రూ. 21.07 కోట్లు -మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు -రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, మైనార్టీల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రణాళిక అమలుకు శ్రీకారం …

Read More »

గూగుల్ క్లౌడ్ విస్తరణకు ఏపీ అనుకూలం

-విశాఖలో డిజైన్ కేంద్రం ఏర్పాటును పరిశీలించండి -మూలపేటలో పెట్టుబడులకు పెట్రోనాస్ సంస్థకు ఆహ్వానం -దావోస్ వేదికగా ఆహ్వానించిన సీఎం చంద్రబాబు -పెప్సికో ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి చర్చలు దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : సర్వర్‌ల కోసం సొంత చిప్‌లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖపట్నంలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌ను కోరారు. గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్‌ అనుసంధానించేలా తయారీ యూనిట్‌ను ఏపీలో నెలకొల్పాలని థామస్ కురియన్‌కు ముఖ్యమంత్రి …

Read More »

ప్రధానమంత్రి సూర్యఘర్ :ముప్త్ బిజిలీ యోజనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముప్త్ బిజిలీ యోజనపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు.ప్రధాన మంత్రి సూర్యఘర్ ముప్త్ బిజిలీ యోజన మరియు ప్రధానమంత్రి-కుసుమ్ పధకాలకు సంబంధించి బుధవారం రాష్ట్ర సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన ప్రధమ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుతో నివాస గృహాలు వారి స్వంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు …

Read More »