గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ స్థాయి సంఘ (స్టాండింగ్ కమిటీ) ఎన్నికకు 17 మంది కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేశారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ చే ఎన్నికల అధికారిగా నియమింపబడిన నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, స్టాండింగ్ కమిటి ఎన్నికల అధికారి చల్లా ఓబులేసు గారు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, ఫిబ్రవరి 3న ఎన్నిక …
Read More »Monthly Archives: January 2025
రోడ్డు భద్రత పై అవగాహన సదస్సు
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ పరిదిలో గల PSC బోస్ డ్రైవింగ్ స్కూల్ మరియు అన్నపూర్ణ హెవి మోటార్ డ్రైవింగ్ స్కూల్ నందు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సంధర్భంగా శుక్రవారంనాడు భారీ వాహనాల శిక్షణ పొందుతున్న విద్యార్థులతో రోడ్డు భద్రత పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏ కార్యక్రమంనకు ముజ్య అతిధిగా నందిగామ ఆర్టీఓ యం. పద్మావతి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆర్టీఓ యం.పద్మావతి మాట్లాడుతూ వాహనాలను అతి వేగముగా నడపడం ఓవర్టేక్ చేయడము వలన ప్రమాదాలు ఎక్కువుగా జరుగుతున్నాయని,, …
Read More »పరిటాల రవీంద్ర 20వ వర్ధంతి కార్యక్రమం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, ఆటోనగర్ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగు యువత ఆధ్వర్యంలో కీ.శే. పరిటాల రవీంద్ర 20వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్ర చిత్ర పటానికి రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు షేక్ నాగూర్ వలీలు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. …
Read More »విద్యార్థులకు చదువుతోపాటు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాలి
-విద్యా భారతి ఏపీ సెక్రటరీ జిగురు ప్రతాప్ సింహ శాస్త్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురంలోని విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం పాఠశాల మూడవ వార్షికోత్సవ వేడుకలు స్థానిక ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. విద్యా భారతి ఏపీ సెక్రటరీ జిగురు ప్రతాప్ సింహ శాస్త్రి, ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ మంగళగిరి రవీంద్రనాథ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతాప్ సింహ శాస్త్రి మాట్లాడుతూ నేటితరం విద్యార్థులకు ఉన్నత విద్యతోపాటు సంస్కృతి, …
Read More »ఇకపై ఆట పాటలు పాఠ్యాంశాల్లో భాగం
– 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ సెపక్ తక్రా అండర్-14 టోర్నమెంట్ ప్రారంభించిన సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాస రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆటపాటలు కూడా పాఠ్యప్రణాళికలో భాగం చేస్తున్నామని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాస రావు తెలిపారు. పటమట హైస్కూల్లో 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ సెపక్ తక్రా అండర్-14 టోర్నమెంట్ …
Read More »లారీ ఓనర్స్ హాలులో రోడ్డుభద్రతా కరపత్రాలు విడుదల
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అరవై శాతం పైగా రహదారి ప్రమాదాలకు వాహనాల లోపాలు కారణం కాదని, మానవతప్పిదాల వల్లే మూడొంతుల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఎ. మోహన్ అన్నారు. శుక్రవారం ఉదయం విజయవాడలోని ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో 36 వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రతా వారోత్సవాల కరపత్రాలను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రహదారి నిబంధనలను పాటించకపోవడం వల్లే గత ఏడాది రాష్ట్రంలో …
Read More »జాతీయ ఓటర్ల దినోత్సవం ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి
-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ శుక్రవారం జనవరి 25 2024న తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం లో జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకల ఏర్పాట్లను, జనవరి 26, 2024న ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరిగే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కమిషనర్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం లోనూ గణతంత్ర …
Read More »జాతీయస్థాయి వ్యాసరచన విజేత సిద్ధార్థ విద్యార్థిని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, క్లస్టర్ విశ్వవిద్యాలయం, గురజాడ ఫౌండేషన్ (అమెరికా), ప్రకాశిక అంతర్జాల పత్రిక సంయుక్తంగా మహాకవి గురజాడ అప్పారావు 109వ వర్ధంతి సందర్భంగా డిగ్రీ, పి.జి. విద్యార్థులకు “గురజాడ భావస్ఫూర్తి”అంశంపై నిర్వహించిన జాతీయస్థాయి వ్యాసరచన పోటీల్లో విజయవాడలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తృతీయ సంవత్సరం బి.సి.ఎ. విద్యార్థిని బాగ్ దుర్గాభవాని నగదు బహుమతి, ప్రశంసపత్రం గెలుపొందడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ …
Read More »ఎన్.ఐ.ఆర్.డి లో ఎస్.హెచ్.జి. మండల సమైక్య అధ్యక్షులకు అవగాహన సదస్సు
-వికసిత్ పంచాయిత్ లో ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణాభివృద్ది సంస్థ మరియు పంచాయితీరాజ్ ల సహకారంతో వికసిత్ పంచాయిత్ లో భాగంగా గ్రామాభివృద్దితో పాటు ఆర్థికాభివృద్ది సాదించేందుకు ఎన్టీఆర్ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మండల అధ్యక్షులకు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు గురువారం హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని జాతీయ గ్రామీణాభివృద్ది, పంచాయతీ రాజ్ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్) సంస్థ లో ఏర్పాటు చేయటం జరిగిందని ఎంపి కేశినేని …
Read More »ఎపిని అభివృద్ధి పథంలో నడిపించడానికి నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు లోకేష్ : ఎంపి కేశినేని శివనాథ్
-భవానీపురంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు -విద్యార్ధులకు ఎగ్జామ్ కిట్స్, పుస్తకాలు పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువగళం సమయంలో ఇచ్చిన హామీలు నేరవేర్చుతూ…రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం 40 వ డివిజన్ లోని భవానీ పురం బ్యాంక్ సెంటర్ గాంధీ బొమ్మ రోడ్ వద్ద తెలుగు యువత నాయకులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రి నారా …
Read More »
Prajavartha Online Telugu News