తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్త్రీ శిశు సంక్షేమ శాఖ రాస్ చైల్డ్ ఫండ్ సంయుక్త ఆధ్వర్యంలో రేణిగుంట మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో డిసిపిఓ శివశంకర్ మాట్లాడుతూ బాలికల విద్యా బాలికలపై జరిపే దూషణలు మరియు పిల్లల రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి వ్యవస్థల గురించి వివరించడం జరిగినది. ఐసిడిఎస్ సూపర్వైజర్ అనంతలక్ష్మి బాలికలు పోషకాహారంతోపాటు మంచి విద్యను అందుకున్నప్పుడే ఆరోగ్య వంతమైన సమాజానికి దోహద పడగలరని వివరించడమైనది . రాస్ …
Read More »Monthly Archives: January 2025
తిరుపతిలో జాబ్ మేళా
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని ఎస్ వి సి సి డిగ్రీ కళాశాల(SVCC Degree College,Tirupati) నందు జాబ్ మేళా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్ వి సి సి డిగ్రీ కళాశాల, తిరుపతి ( SVCC Degree College,Tirupati) నందు 27-01- 2025 అనగా ఈ సోమవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: …
Read More »జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా జిల్లాను వరించిన అవార్డులు..
-ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ -ఉత్తమ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ ఎస్పీ గా తిరుపతి జిల్లా ఎస్పి వి. హర్షవర్ధన్ రాజు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల జనవరి25 న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్.ఎస్ ఎంపికయ్యారు. బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డులు – 2024 క్రింద ఈ పురస్కారం వారిని వరించింది. జిల్లా కలెక్టర్తో పాటుగా జిల్లా ఎస్.పి …
Read More »రోడ్డు నియమాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్టానిక టి జె పి యస్ కళాశాల లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా జిల్లా రోడ్డు రవాణా శాఖ వారు మరయు సుదీష్ణ ఫౌండేషన్ & జాతీయ సేవా పథకం వారి ఆధ్వర్యంలో రహదారి భద్రతా అవగాహనా కార్యక్రమం జరిగినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యస్ అనితా దేవి తెలియచేశారు.ఈ కార్యక్రమానికి లో ముఖ్య అతిధిగా విచ్చేసిన వారు మాట్లాడుతూ రోడ్డు నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి …
Read More »భూ సమగ్ర సర్వే సెకండ్ ఫేజ్ లో పేరుకలపూడి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భూ సమగ్ర సర్వే సెకండ్ ఫేజ్ లో భాగముగా పైలట్ గ్రామముగా దుగ్గిరాల మండలంలోని పేరుకలపూడి గ్రామమును సెలెక్ట్ చేయటమైనది. పేరుకలపూడి గ్రామ విస్తీర్ణము 1420 ఎకరములు కాగా, ఒక్కొక్క బ్లాకు కు 200 నుంచి 250 ఏకరములు లతో 6 బ్లాకుల గా విభజించి, గ్రామ రెవెన్యూ అధికారి, సర్వేయరు, విఆర్ఎ లతో మూడు టీములు ఏర్పాటు చేయటమైనది. వారు గ్రామ సరిహద్దులు నిర్ణయించివున్నారు, తదుపరి బ్లాకు సరిహద్దులు, గ్రామ కంఠం సరిహద్దులు, ప్రభుత్వ భూముల …
Read More »అగ్నిప్రమాదం వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే కార్యక్రమంలో పరిశీలన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : దుగ్గిరాలలో శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో జరిగిన అగ్నిప్రమాదం వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, అసిస్టెంట్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాధ్ తో కలసి మార్కెట్ యార్డు దుగ్గిరాలలో రైతుల యొక్క స్టోరేజి బాండులను పరిశీలించడం జరిగింది. మొత్తం 299 రైతులకు గాను 250 మంది రైతులు తమ ఒరిజనల్ బాండు , ఆధార్ కార్డు , బ్యాంక్ అకౌంటు పత్రాలను సమర్పించడమైనది. న్యూ …
Read More »గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను శనివారం నాటికి పూర్తి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు శనివారం సాయంత్రం లోపు పూర్తి చేయాలన్నారు. …
Read More »24 గంటల్లోనే అర్జీదారు కోరిన సర్టిఫికెట్…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వికలాంగులకు పెట్రోల్ మంజూరుకై దృవీకరణ కోసం బాలకృష్ణ అందించిన అర్జీని 24 గంటలలోగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి సర్టిఫికెట్ ని అందించామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయంలో బాలకృష్ణకు సర్టిఫికెట్ ని అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆర్.అగ్రహారం నివాసి వికలాంగులుడైన టి.బాలకృష్ణ కు స్వయం ఉపాధి చేసుకుంటూ, వికలాంగ కోటాలో ప్రభుత్వం మంజూరు చేసిన 3 చక్రాల వాహనంకు పెట్రోల్ మంజూరు కోసం ద్రువీకరణ …
Read More »ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలన్నింటిని వేగవంతం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలన్నింటిని వేగవంతం చేయాలని, నోడల్ అధికారులు కార్యదర్శులు చేస్తున్న సర్వేల పై ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ అడ్మిన్ కార్యదర్శులు, నోడల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరం నందు సచివాలయాల కార్యదర్శులు మరియు నోడల్ అధికారులతో సర్వేల పై క్షేత్ర స్తాయిలో తలెత్తుతున్న సమస్యల పరిష్కారం పై సమావేశం నిర్వహించారు. సదరు సమావేశం నందు తొలుతగా ప్రభుత్వ ఆదేశాల …
Read More »అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో చేపట్టే అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ చేయాలని, పనులను ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టితో పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ ఏటి అగ్రహరం, అంకిరెడ్డి పాలెం, నల్లపాడు, సైనిక పురి కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి పనులను పరిశీలించి, ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పననకు …
Read More »
Prajavartha Online Telugu News