Breaking News

Monthly Archives: January 2025

సీతమ్మధారలో అభయాంజనేయస్వామి ఆలయం కూల్చివేత బాధాకరం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాలయాల కూల్చివేతలు, అర్చకులపై దాడులు పెరిగిపోయాయని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. విశాఖ సీతమ్మధారలో అభయాంజనేయస్వామి ఆలయం కూల్చివేతపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఆలయాన్ని కూల్చివేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుసరించాల్సిన నిబంధనలను పాటించకుండా అత్యుత్సాహంతో అధికారులు ఆలయాన్ని కూలగొట్టడం క్షమించరాని నేరమన్నారు. నెల్లూరులోను రహదారి విస్తరణ …

Read More »

దేశానికి మార్గదర్శి రాజ్యాంగం

-ప్ర‌జ‌ల‌కు గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్  విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలోనే ప్రజాస్వామ్యా నికి ఉత్తమ ఉదాహరణగా నిలిచే ఆదర్శ రాజ్యాంగం మన దేశ‌ రాజ్యాంగమంటూ విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లందరికీ విజయవాడ ఎంపీ కేశనేని శివనాధ్ గ‌ణ తంత్ర దినోత్స‌వ శుభాకంక్ష‌లు తెలిపారు. 76వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఎంపి కేశినేని శివ‌నాథ్ శనివారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. భారత ప్రజలకు సమాన త్వాన్ని, వాక్, సభా స్వాతంత్య్రలను ఇచ్చే ప్రాథమిక హక్కులు, సమిష్టి …

Read More »

మంత్రి నారా లోకేష్ దావోస్ ప‌ర్య‌ట‌న విజ‌యవంతం

-గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ లో మంత్రి నారా లోకేష్ కి ఎంపి కేశినేని చిన్ని స్వాగ‌తం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువతకు ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఐదు రోజుల పాటు దావోస్ వేదికగా జ‌రిగిన వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోర‌మ్ స‌ద‌స్సు లో బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేసి రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఐటీ , విద్యాశాఖ మంత్రి లోకేష్ కు గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో ఎంపి కేశినేని శివ‌నాథ్(చిన్ని) తో పాటు ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ …

Read More »

జాతీయ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

-సుస్థిర పర్యాటక అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపిన మంత్రి దుర్గేష్ -సమ్మిళిత, సమగ్ర వృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి జరిగి తీరుతుందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సుస్థిర పర్యాటక అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.. 25 జనవరి న జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ మేరకు మంత్రి శుభాకాంక్షలు తెలుపుతూ …

Read More »

పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గధామం

-రానున్న రోజుల్లో ప్రపంచ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు -గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ముందుకెళుతున్నాము. -ఏపీకి గూగుల్ వస్తే గేమ్ ఛేంజర్ అవుతుంది -అగ్రిటెక్, మెడ్‌టెక్‌ రంగాలపై బిల్ గేట్స్ తో చర్చించాం -పెట్టుబడులకు నెట్వర్క్ చేయడానికి దావోస్ పర్యటన ఉపయోగపడింది -వ్యవస్థలను విధ్వంసం చేసినవాళ్లు మాపై విమర్శలా? -దావోస్ పర్యటన వివరాలు వెల్లడించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విధ్వంసమైన ఏపీని గాడిలో పెడుతున్నాం. కేవలం …

Read More »

ఫిబ్రవరి 1న హౌసింగ్ లబ్ధిదారులకు సీఎం చేతులమీదుగా ఇళ్ల తాళాలు అందచేత

-ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. -రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. -ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా హౌసింగ్ పథకంలో 7 కోట్ల పనిదినాలు కల్పన -హౌసింగ్ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి. -గత ప్రభుత్వ పొరపాట్లను సరిదిద్ది మరీ లబ్ధిదారులకు ఇళ్లు అందజేత -త్వరలోనే గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్లు ఇంటి స్థలాలు అందజేత -2014-19 మధ్య ఇళ్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులందరికీ బిల్లులు చెల్లిస్తాము. -కొలుసు పార్థసారథి, రాష్ట్ర గృహనిర్మాణ, …

Read More »

అక్షయ పాత్ర కిచెన్ సందర్శించిన నారా భువనేశ్వరి

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి మండలం ఆత్మ కూరు గ్రామంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ యొక్క సెంట్రలైజడ్ కిచెన్ (కేంద్రీకృత వంటశాల) ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, ప్రభుత్వ మధ్యాహ్న భోజనం ఎండిఎం పధకమైన “డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం” ద్వారా 30,000 మంది పిల్లలకు ఇక్కడి నుండి దాదాపు 25 వాహనాలతో ఇన్సు లేటెడ్ కంటైనర్లలో ప్రభుత్వ పాఠశాలలకు …

Read More »

దేశ ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు నిర్మాణానికి ఓటు హ‌క్కు వినియోగం ముఖ్యం

– బాధ్య‌తాయుత పౌరునిగా ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ఓటు హ‌క్కు వినియోగించుకోవాలి – అతిపెద్ద ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో మ‌నం ఉండ‌టం గ‌ర్వ‌కార‌ణం – విస్తృత అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌తో గ‌త ఎన్నిక‌ల్లో గ‌ణ‌నీయంగా 81 శాతం ఓటింగ్ న‌మోదు – ఘ‌నంగా 15వ జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం – రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు నిర్మాణానికి ఓటు హ‌క్కు వినియోగం ఎంతో ముఖ్య‌మ‌ని.. దేశ పౌరునిగా ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ నిబ‌ద్ధ‌త‌తో ఓటు …

Read More »

76 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 76 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ స్ఫూర్తి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ , అభివృద్ది పథకాల కార్యక్రమాలతో కూడి శకటాల ప్రదర్శన ఏర్పాటు చెయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆర్ట్స్ కళాశాల లో ఏర్పాట్లను ఆర్డీవో కృష్ణ నాయక్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రదర్శన శకటాలు ప్రణాళిక విభాగం – 1) ముఖ్య ప్రణాళిక అధికారి , 2) పేదరిక …

Read More »

బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు అందుకున్న కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రథాన కార్యదర్శి కె.విజయానంద్ వారీ చేతుల మీదుగా శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరిగిన కార్యక్రమం లో 15 వ ఓటరు దినోత్సవం సందర్భంగా విజయవాడలో యువ ఓటర్ల నమోదు చెయడంలో అవార్డు భాగంగా కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత అవార్డ్ అందుకున్నారు. రాష్ట్రంలో ఎలెక్టోరల్ జాబితా రూపకల్పన ఉత్తమ పనితీరు చూపిన 11 మంది రెవిన్యూ డివిజన్ అధికారులను అవార్డ్ కి ఎంపిక చెయ్యడం జరిగింది. ఇందులో భాగంగా కొవ్వూరు డివిజన్ పరిధిలో 18 …

Read More »