Breaking News

Monthly Archives: January 2025

జూలై నాటికి గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలిస్తాం.

-పోలవరం లెఫ్ట్ కెనాల్ పెండింగ్ పనులకు టెండర్లు పూర్తి. -ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ కు నిధుల కేటాయింపు -2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం -గత ప్రభుత్వం పోలవరం లెఫ్ట్ కెనాల్ సామార్థ్యాన్ని 8,122 క్యూసెక్కులకు తగ్గించి ఉత్తరాంధ్రకు నష్టం చేసింది. -నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖామాత్యులు. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది జూలై నాటికి పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్థేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఏజెన్సీలు, అధికారులు …

Read More »

వ్యవసాయ డ్రోన్ లతో కూడిన గ్రామ స్టాయి యాoత్రీకరణ కేంద్రాల ఏర్పాటు –

-స్థిరంగా పనిచేసే నాణ్యమైన డ్రోన్ లను సరఫరా కొరకు వ్యవసాయ శాఖ తీసుకునే చర్యలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ పెట్టుబడులను తగ్గించడానికి సకాలంలొ పురుగు మందులు మరియు సూక్ష్మ ఎరువులను పంటలకు అందించుటకు వ్యవసాయ డ్రోన్ పరికరాలు ఉపయోగించి రైతు ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం 2024-25 సం లొ 875 గ్రామాల్లో రూ.10.00 లక్షలు యూనిట్విలువతో80% వరకుసబ్సిడీపై,50% బ్యాంకు ఋణ సహాయంతో వ్యవసాయ డ్రోన్ లతోగ్రామ స్టాయి యాoత్రీకరణ కేంద్రాలురు.70 కోట్లతో రాయితీ సొమ్ముతో ఏర్పాటు చేయదానికి అన్ని చర్యలు …

Read More »

రాష్ట్ర పర్యాటక రంగానికి పెట్టుబడుల వెల్లువ

-రూ.1,217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూలపై సంతకం చేసిన మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్రంలోని విశాఖపట్టణం, తిరుపతి, అమరావతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 825 రూమ్ లు ఏర్పాటుకు ముందుకొచ్చిన ఇన్వెస్టర్లు .. తద్వారా టూరిజం రంగంలో 2,567 ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించిన మంత్రి దుర్గేష్ -ఉత్తరాంధ్ర ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా కొనసాగిన విశాఖ ప్రాంతీయ పర్యాటక సదస్సు -త్వరలోనే విశాఖ కేంద్రంగా క్రూయిజ్ హబ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించిన మంత్రి దుర్గేష్.. ఎంటర్ టైన్ …

Read More »

పర్యాటక అభివృద్ధికి కొన్ని సడలింపులు అవసరం : రాష్ట్ర సభాపతి అయ్యన్నపాత్రుడు

-విశాఖపట్టణంలో జరిగిన రీజినల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమ్మిట్ వేదికగా పలువురు నేతలు, అధికారులు మాట్లాడిన అంశాలు విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సభాపతి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో టూరిజంను అనుకున్న స్థాయిలో డెవలప్ చేయకపోవడం విచారకరమన్నారు. పర్యాటక అభివృద్ధికి కొన్ని సడలింపులు అవసరమన్నారు. పర్యాటకులు కేవలం టీ, కాఫీలు తాగేందుకు రారు కదా అని పేర్కొన్నారు. వినోదరంగంలో ఉన్న నిబంధనలు తొలగించేందుకు ప్రయత్నించాలని, వనరులు సరిగా వాడుకుంటే పర్యాటకంగా ఏపీకి మంచిపేరు వస్తుందని సూచించారు. పర్యాటకశాఖలో పెట్టుబడులు పెట్టేవారికి ఆటంకాలు లేకుండా …

Read More »

సులభతర వాణిజ్యంలో ఎపి మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయండి : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సులభతర వాణిజ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత పదేళ్ళలో ఎక్కువ పర్యాయాలు దేశంలో మొదటి స్థానంలో నిలవడం జరిగిందని ఆస్థానాన్ని నిలబెట్టుకు నేందుకు సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు.రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై సోమవారం రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EoDB) ఇండెక్స్ అనేది ప్రపంచ బ్యాంక్ గ్రూప్ స్థాపించిన ర్యాంకింగ్ వ్యవస్థని వ్యాపారాలకు …

Read More »

రాజధాని గ్రామాలకు రిజిస్ర్టేషన్ విలువ పెంపు ఉండదు

-ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి కొత్త రిజిస్ర్టేషన్ విలువలు -భూ కుంభకోణాలకు పాల్పడిన అధికారులపై తప్పనిసరిగా చర్యలు -త్వరలో తల్లికి వందనంతోపాటు మిగిలిన హామీలు అమలుచేస్తాం -అనాడు నైరాశ్యంలో ఉన్న ప్రజలందరిలో ఆశాభావాన్ని నింపిన యువగళం -దావోస్ పర్యటన ద్వారా రాష్ర్టంలో 20 లక్షలకు మించి ఉద్యోగాలు -మీడియాతో రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి కొత్త రిజిస్ర్టేషన్ విలువలు అమల్లోకి వస్తాయని, దీనికి సంబంధించి ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు చేశామని …

Read More »

2 నెలల్లో యూనిట్లు వంద శాతం గ్రౌండింగ్ చేయండి

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా బీసీ సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న పథకాలను సకాలంలో అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని, రాబోయే 2 నెలల కాలంలో బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేసే యూనిట్లు వంద శాతం గ్రౌండింగయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఇటీవల రిటైరయిన బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ స్థానంలో సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

పేదల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతను ఇస్తున్నాం- మంత్రి కొలుసు పార్థసారథి

-ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 16 మందికి రూ. 6. 55 లక్షల ఆర్ధిక సహాయం అందించిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పేదల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యను ఇస్తున్నదని , ప్రతీ పేదవాడికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడులో క్యాంపు కార్యాలయంలో సోమవారం 16 …

Read More »

అధికారంలోకి 7 నెలల్లోనే 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రిది

-ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతం రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ -నారా లోకేష్ యువగళం పాదయాత్ర కారణంగానే కూటమి ప్రభుత్వానికి ఘన విజయం -యువగళం పాదయాత్రలో ప్రజలు తెలియజేసిన ప్రతీ సమస్యకు పరిష్కారంకల్పిస్తున్న మంత్రి నారా లోకేష్ నూజివీడు/ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 7 నెలల్లోనే రాష్ట్రానికి 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తీసుకువచ్చి , 40 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు అందిస్తూ,, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ‘బ్రాండ్ ఏ పి ‘ గా తీర్చిదిద్దిన …

Read More »

పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ స్వర్గదామి

-సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం అయింది. -వరల్డ్ ఎకనామిక్ ఫారం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. -జగన్ రెడ్డి అంధకారంలోకి నెట్టిన పారిశ్రామిక రంగాన్ని మెరుగుపరచడానికి తండ్రి కొడుకులు రేయింబవళ్ళు కష్టపడుతున్నారు -షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసి తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. నేడు మరో ఇన్నోవేషన్ కు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏఐ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ …

Read More »