విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో 36వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం రోడ్డు భద్రతా ర్యాలీని విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులకు మునుపెన్నడూ లేని విధంగా అవగాహన కల్పిస్తున్నామని, హెల్మెట్, సీటుబెల్టు వాడకం తప్పనిసరి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఎ. …
Read More »Monthly Archives: January 2025
ప్రతి ఇంటికి, ప్రతి ఇంటి పై సౌర్యశక్తి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఇంటికి వారి ఇంటి పైనే సౌరశక్తి పెట్టుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని శుభసంకల్పంతో కేంద్ర ప్రభుత్వం వారి ప్రధానమంత్రి సూర్య ఘార్ ముత్తు బిజిలి యోజన ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా ఆదేశాల, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచనల మేరకు మంగళవారం ఉదయం సర్కిల్ 1 పరిధిలో భవానిపురం శివాలయం సెంటర్ నుండి స్వాతి థియేటర్ వరకు, సర్కిల్ 2 పరిధిలో బి ఆర్ టి ఎస్ …
Read More »కలెక్టర్ జి. లక్ష్మీశ కి మిర్చి రైతుల సమస్యల గురించి వివరించిన నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు
-మిర్చికి గిట్టుబాటు ధరల గురించి మరియు వైరస్ తో ఎండిన మిర్చి పంటకు నష్టపరిహారం గురించి తక్షణమే రైతులకు అద్దే విధంగా చూడాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కలెక్టర్ కార్యాలయం నందు ఈరోజు మిర్చి రైతులు పడుతున్న సమస్యల గురించి మిర్చికి కనీస గిట్టుబాటు ధర క్వింటాకు 20,000 మరియు వైరస్ తోటిన పంటకి నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా అందజేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశగారికి వినతి పత్రం ద్వారా నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు తెలిపారు. వినతి …
Read More »సింగిల్ యూస్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ నిషేధంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించండి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగిల్ యూస్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ వాడకం నిషేధంపై ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించగా, మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో ప్రజా ఆరోగ్య శాఖ ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు నిషేదించాలని, 120 మైక్రోన్ల లోపు ఉన్న క్యారీ బ్యాగులు ఎక్కడున్నా, …
Read More »నగర ప్రజల జీవనోపాధి కొరకు సిటీ లైవ్లీహుడ్ మిషన్
-ప్రణాళిక కోసం నిపుణులతో సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజల జీవనోపాధి మెరుగుపడేలా నిపుణులను ప్రణాళికలు సిద్ధం చేయమన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో కేంద్ర ప్రభుత్వం వారి నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్ మిషన్ 2.0 పథకంలో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ (NI MSME) నిపుణులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజల జీవనోపాధి మెరుగుపడేలా …
Read More »నగరంలో 7వ డివిజన్ చిలకలపూడిలో పారిశుద్ధ్యన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పారిశుద్ధ్యం మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం ఉదయం 1, 7వ డివిజన్లో పర్యటించి పారిశుద్ధ్యం పరిస్థితులు పరిశీలించారు. చిలకలపూడి పాండురంగ స్వామి టెంపుల్ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ డోర్ టు డోర్ పర్యటించి ఇళ్ల యజమానులు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో హౌస్ హోల్డ్ అందరికీ …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించేందుకు సర్కిల్ పరిధిలో కోఆర్డినేషన్ మీటింగ్
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమస్య చిన్నదైనా, పెద్దదైన ప్రతి సమస్యను పరిష్కరించాలని, సర్కిల్ పరిధిలో గల వార్డ్ సచివాలయం సిబ్బంది సమన్వయంతో పని చేసేందుకు కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించాలన్న విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సర్కిల్ 2 పరిధిలో గల వార్డ్ 24 నందు 91 ,92 వార్డు సచివాలయం, IGMC కాంప్లెక్స్ నందు వార్డు సచివాలయ సిబ్బంది తో జోనల్ కమిషనర్ కోఆర్డినేషన్ మీటింగ్ …
Read More »ఆర్ధిక సమస్యలున్నా పథకాలు ఇవ్వడం పక్కా
-జనం నమ్మకాన్ని నిలబెడతా…ప్రజల కష్టాన్ని నేను తీసుకుంటా -వైసీపీ అసమర్ధ పాలనతో ఆర్థిక ఆరోగ్య సూచీలో అట్టడుగున రాష్ట్రం -గత ఐదేళ్లలో ఆర్ధిక వ్యవస్థ విధ్వంసం..బీహార్ కన్నా పతనం -సంక్షేమం అని చెప్పుకున్న వైసీపీ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి -నాడు ప్రతిపక్షంలో నేను చెప్పిన మాటల్ని నేడు నీతి ఆయోగ్ నిర్ధారించింది -గతంలో ఎన్నడూ చూడని దారుణ ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొని పాలన చేస్తున్నాం -సమస్యలు అధిగమిస్తాం..సంక్షేమం, అభివృద్ధి చేసి చూపిస్తాం -రాష్ట్ర ఆర్ధిక ఆరోగ్య సూచీపై ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »అధికారికంగా వాసవి అమ్మవారి ఆత్మార్పణదినం నిర్వహణ
-సీఎం చంద్రబాబుకు ఆర్యవైశ్య సంఘాల కృతజ్ఞతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును ప్రతి సంవత్సరం ‘మాఘ శుద్ధ విదియ’ తిథి నాడు రాష్ట్ర కార్యక్రమం గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 181 ద్వారా ఉత్తర్వులు ఇవ్వడంపై ఆర్యవైశ్య సంఘాలు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపాయి. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో సచివాలయంలో సీఎంను కలిసిన ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ నిర్ణయంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. …
Read More »ప్రతి ఇంటిలో ఏఐ ప్రొఫెషనల్ ఉండాలి
-ఏఐని ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది -టెక్నాలజీతో మెరుగ్గా ప్రభుత్వ సేవలు -అన్ని శాఖల డేటా ఆర్టీజీఎస్తో అనుసంధానం -రియల్ టైమ్లో పరిష్కారాలు – త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ -ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రొఫెషనల్ ఉండాలనేదే ప్రభుత్వ ఆశయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి కుంటుంబంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ను విరివిగా ఉపయోగించుకునేలా ఏఐని రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆర్టీజీఎస్పై ముఖ్యమంత్రి సమీక్ష …
Read More »
Prajavartha Online Telugu News