గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మాస వారి తనిఖీలలో భాగంగా సోమవారం ఉదయం గుంటూరు కలక్టరేట్ ఆవరణలోని ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ తనిఖీ చేసారు. సీసీ టీవి పనితీరు , అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. గోడౌన్ వద్ద భద్రత సిబ్బంది లాగ్ బుక్ ను పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలపై ఎక్స్ పైరీ తారీఖు దగ్గర పడుతున్నందున సకాలంలో తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస రెడ్డిని …
Read More »Monthly Archives: January 2025
పశువులకు నట్టల నివారణ కార్యక్రమము
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకము సౌజన్యంతో ది.20.01.2025 నుండి ది.31.01.2025 వరకు జరుగుచున్న పశు వైద్య శిబిరములలో భాగముగా ఈరోజు అనగా ది.28.01.2025 నవెటర్నరీ పాలీ క్లినిక్ గుంటూరు వారు గుంటూరు పట్టణము నెహ్రనగర్ లోని గోసంరక్షణసంఘం వారి గోశాలలో నట్టల నివారణ కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 656 ఆవులకు మరియు 155 దూడలకు నట్టల నివారణ మందు త్రాగించారు.ఈ కార్యక్రమాన్ని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ …
Read More »ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేసి జిల్లాను అన్నిరంగాలలో సర్వతోముఖాభివృద్దిగా చేసి అగ్రగామిగా నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలని జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ హాలులో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు పర్యాటక, సాంస్కృతిక , సినియాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల …
Read More »డి&ఓ ట్రేడ్ లైసెన్స్ లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా డి&ఓ ట్రేడ్ లైసెన్స్ లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, తమ రోజువారీ పర్యటనల్లో ట్రేడ్ లైసెన్స్ లను కూడా తనిఖీ చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులకు స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ వసంతరాయపురం, శారదా కాలనీ, రెడ్డిపాలెం, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, మస్టర్ పాయింట్స్ తనిఖీ, పారిశుధ్య పనులు, అభివృద్ధి పనులను పరిశీలించి, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులకు తగు …
Read More »ఈవీఎం గోదామును పరిశీలించిన జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) గోడౌన్ కు పటిష్ట భద్రత కల్పించినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్ లోని ఈవీఎంలను భద్రపరిచే గోదామును మంగళవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. గోదాముకు సీసీ టీవీ కెమెరాలతో చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు …
Read More »“పరిశ్రమ ఆధారిత స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేసెమెంట్ డ్రైవ్”
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు పరిశ్రమల నందు శిక్షణ తో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది. 31.01.2025 శుక్రవారం మచిలీపట్నం లోని బైపాస్ రోడ్ నందు గల కృష్ణవేణి ఐ.టి.ఐ కళాశాల నందు “పరిశ్రమ ఆధారిత స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేసెమెంట్ డ్రైవ్” నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డి.కె. బాలాజీ, ఐఏఎస్ తెలియజేసారు. ఈ “స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేసెమెంట్ డ్రైవ్” లో హెటిరో …
Read More »పాకిస్తాన్ కాలనీ కాదు.. ఇకపై భగీరథ కాలనీ
– ప్రత్యేక కేంద్రాల ద్వారా ఆధార్ చిరునామాలో మార్పుచేశాం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అర్బన్ 62వ డివిజన్ పరిధిలో ప్రస్తుతం పాకిస్తాన్ కాలనీగా పిలుస్తున్న ప్రాంతాన్ని చట్ట ప్రకారం భగీరథ కాలనీగా నామకరణం చేయడం జరిగిందని, ఈ ప్రాంత నివాసితుల్లో ఇప్పటి వరకు సుమారు 60 మంది ఆధార్ చిరునామాను మార్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో పలువురు ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర సగర్ …
Read More »కేదారేశ్వరపేట రైతు బజార్ అభివృద్ధికి చర్యలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు కేదారేశ్వరపేట రైతు బజార్ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా 34వ డివిజన్ రైతు బజార్ ను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఎన్డీయే కూటమి నేతలతో కలిసి మంగళవారం సందర్శించారు. దుకాణదారులకు, వినియోగదారులకు ఉపయోగపడేలా రైతు బజార్ ను అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి అగ్రికల్చర్ మార్కెటింగ్ డి ఈ శేషగిరిరావు, ఎస్టేట్ ఆఫీసర్ కరుణాకర్ లతో కలిసి రైతు బజార్ సమస్యలపై చర్చించారు. …
Read More »సుజనా చౌదరి ఆదేశాలతో ఉచితంగా మందుల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పాల ఫ్యాక్టరీ సమీపంలోని 46 వ డివిజన్ కు చెందిన మంత్రి విజయలక్ష్మి కు 7000 వేల రూపాయల మందులను ఉచితంగా అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన విజయలక్ష్మి నరాల సంబంధిత వ్యాధికి గురై మందుల కొనుగోలుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని 46 వ డివిజన్ టిడిపి మాజీ కార్పొరేటర్ గుర్రంకొండ ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే మందులను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. సుజనా ఫౌండేషన్ ద్వారా ఎమ్మెల్యే …
Read More »హెల్మెట్ తో డ్రైవ్ చెయ్యండి- సురక్షితంగా ఇంటికి వెళ్ళండి
-బైక్ ర్యాలీని ప్రారంభించిన డిటిసి ఏ మోహన్ డిసిపి కృష్ణమూర్తి నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నాయని, ప్రమాదాలు తగ్గించే దిశగా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డీటీసీ ఎ. మోహన్, డీసీపీ కృష్ణమూర్తి నాయుడు అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా పోలీసు శాఖల ఆధ్వర్యంలో మంగళవారంనాడు బైక్ ర్యాలీ ని డీటీసీ ఎ. మోహన్, డీసీపీ కృష్ణమూర్తి నాయుడు ప్రారంభించారు. బందర్ రోడ్ లోని …
Read More »
Prajavartha Online Telugu News