Breaking News

Monthly Archives: January 2025

నిరంతర కృషి అభ్యాసం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధ్యం

-ఎమ్ ఈ వో లు నిరంతర పర్యవేక్షణా బాధ్యత వహించాలి -రానున్న వార్షిక 10 వ తరగతి లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా ప్రగతి చూపాలి -సీ, డి గ్రేడ్ విద్యార్థులను ఉపాధ్యాయులు తరగతి వారీగా అడాప్ట్ చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం లో ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర వహించాల్సి ఉంటుందని కలెక్టరు పి ప్రశాంతి ఒక సందేశం ఇవ్వడం జరిగిందనీ జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు …

Read More »

కుమారదేవరం రిచ్ ను సందర్శించిన జెసి చిన్న రాముడు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం జిల్లాకు చెంది హౌసింగ్ నిర్మాణ కార్యక్రమం కు ఇసుక సరఫరా చేసేందుకు కుమారదేవరం రిచ్ ను కేటాయించడం జరిగిందనీ, క్షేత్ర స్థాయిలో సరఫరా విధానం పరిశీలించినట్లు జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. ఇసుక రవాణా వ్యవస్థ మరింత మెరుగ్గా నిర్వహించాలని బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులకు జెసి సూచించారు. త్వరలో మరో 16 ఒపెన్ రిచెస్ ద్వారా 77 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా …

Read More »

విద్యార్థులకు ఫీజు నిమిత్తం రూ.40వేలు అందచేసిన గద్దె క్రాంతికుమార్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోడానికి ఉన్న ఏకైక మార్గం చదువేనని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ కుమారుడు గద్దె క్రాంతికుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్‌కు చెందిన సిరిపురపు రంజిత్‌ పిల్లల స్కూల్‌ ఫీజు నిమిత్తం రూ.20 వేలు, 14వ డివిజన్‌కు చెందిన బత్తుల చిలకయ్య పిల్లల స్కూల్‌ ఫీజు నిమిత్తం రూ.20 వేలను గద్దె క్రాంతి కుమార్‌ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయంలో స్వయంగా వారికి …

Read More »

కృష్ణానదికి వరదలు వచ్చినా కృష్ణలంక వాసుల ఇళ్లల్లోకి చుక్క నీరు రానివ్వం

-రిటైనింగ్ వాల్ పక్కన 5 పంపింగ్ స్టేషన్ల నిర్మాణం చేస్తాం -17,18 డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తూర్పునియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణానదికి ఎంత పెద్ద స్థాయిలో వరదలు వచ్చినా కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే వారి ఇళ్లల్లోకి చుక్క వరద నీరు కూడా రానివ్వకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ చెప్పారు. మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17,18 డివిజన్లలో రాణి గారి తోట …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించండి

-ప్రజాభిప్రాయ సేకరణలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ -ఏపీఈఆర్సీ రెగ్యులేటరీ కమీషన్ ఛైర్మన్ కు వినతిపత్రం అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రభుత్వం మోపుతున్న భారాలను వెంటనే ఉపసంహరించాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. విద్యుత్ టారిఫ్ ల అంశంపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మంగళవారం ఏ1 కన్వెన్షన్ సెంటర్ నందు వైసీపీ జిల్లా అధ్యక్షులు …

Read More »

పాలిటెక్నిక్ విద్యార్థుల్లో అద్భుత ప్ర‌తిభ ఉంది..

– మంచి ఆలోచ‌న‌ల‌కు, ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ప్ర‌భుత్వ స‌హ‌కారం ఎప్పుడూ ఉంటుంది – మ‌న‌చుట్టూ ఉన్న గొప్ప‌వారిని ప్రేర‌ణ‌గా తీసుకొని విద్యార్థులు ముంద‌డుగు వేయాలి – ఇన్నొవేష‌న్ ప్రాజెక్టుల‌ను ఇంక్యుబేష‌న్ చేసే ఆలోచ‌న‌తో ఒప్పందాలు క‌దుర్చుకుంటున్నాం – అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణతో ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రాధాన్య‌త ఇస్తున్నాం – ఇంక్యుబేష‌న్ మౌలిక వ‌స‌తుల అభివృద్ధికీ ప్ర‌భుత్వం కృషి – రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రివ‌ర్యులు నారా లోకేశ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ క‌ళాశాల విద్యార్థుల్లో అద్భుత‌మైన …

Read More »

ఏపీఈఆర్సీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు మరియు రిటైల్ ధరలపై వ్యక్తిగతంగా మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ మంగళవారం విజయవాడ లోని ఓ ప్రైవేట్ పంక్షన్ హాల్ లో నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణ లో భాగంగా ఏపీఈఆర్సీ ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్, మెంబర్ పి. వెంకట రామి రెడ్డిలు విద్యుత్ టారీఫ్ తదితర అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ఈ సందర్భంగా …

Read More »

అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ఆరోగ్య పెన్ష‌న్ల పునఃప‌రిశీల‌న‌

– షెడ్యూల్ ప్ర‌కారం ప్ర‌త్యేక బృందాల‌తో కొన‌సాగుతున్న ప్ర‌క్రియ‌ – ప్ర‌క్రియ ప‌టిష్ట ప‌ర్య‌వేక్ష‌ణ‌కు జిల్లాస్థాయి క‌మిటీ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స‌మాజంలోని అన్ని వ‌ర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్ర‌భుత్వం వివిధ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు అమ‌లుచేస్తోంద‌ని.. ఈ క్ర‌మంలోనే ఆరోగ్య పెన్ష‌న్లకు స‌మాన‌, పార‌ద‌ర్శ‌కమైన, జ‌వాబుదారీత‌నంతో కూడిన ప్ర‌యోజ‌నాలు అందించాల‌నే ఉద్దేశంతో పెన్ష‌న్ల ధ్రువీక‌ర‌ణ‌, పునఃప‌రిశీల‌న ప్ర‌క్రియ చేప‌డుతున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా చేప‌ట్టిన రూ. …

Read More »

గ్రామిణ నేతన్న జీవనోపాది అవకాశాలను మెరుగుపరిచడమే లక్ష్యంగా Niche Handloom Marketing Expo-2024-25” 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్ప మరియు ప్రత్యేకమైన వారసత్వ సంస్కృతి అయిన చేనేతను ప్రోత్సహించడం మరియు ప్రాచుర్యం పొందేలా చేయడం అనే ఉద్దేశ్యంతో, జౌళి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యం మరియు సహకారంతో వీవర్స్ సర్వీస్ సెంటర్ వారు ప్రత్యేక చేనేత వస్త్ర ప్రదర్శన Niche Handloom Marketing Expo-2024-25 ను విజయవాడ, మొగల్రాజపురం A ప్లస్ కన్వెన్షన్ సెంటర్ నందు జనవరి 08 నుండి 14 వ తేదీ వరకు …

Read More »