తడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 నిర్వహణ నేపథ్యంలో తడ మండలం భీములవారి పాలెం సమీపంలోని పులికాట్ సరస్సు నందు సందర్శకుల కొరకు బోటింగ్ ఏర్పాటు, వారి భద్రత తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 35 బోట్లు ఏర్పాటు చేయాలని, బోటులో ప్రయాణించే ప్రతి ప్రయాణికునికి లైఫ్ జాకెట్ తప్పకుండా ఉండాలని, అలాగే సెక్యూరిటీ ప్రమాణాలు పాటించాలని, ప్రతి బోటుకు ఇద్దరు గజ ఈతగాళ్ళను …
Read More »Monthly Archives: January 2025
నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ తో కలిసి సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్
-ఈనెల 18,19మరియు 20 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ను ఘనంగా అందరు అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో నిర్వహిద్దాం: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ నేలపెట్టు, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 నిర్వహణను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సంయుక్తంగా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం మండలం నేలపట్టు పక్షుల అభయారణ్యంను, పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని ముందుగా జిల్లా …
Read More »పెన్షనర్ల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తాం…
– పెన్షనర్ల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉంది – పెన్షనర్ల స్ఫూర్తితో అడుగులు ముందుకేస్తాం – ఏపీఎన్జీజీవో నేతలు కేవీ శివారెడ్డి, ఎ. విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ కార్మిక వర్గాలు, పెన్షనర్లు ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను చక్కదిద్దేందుకు ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర సంఘం చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తుందని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అలపర్తి విద్యాసాగర్ కు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల అసోసియేషన్ …
Read More »అపార్థానికి గురైన కవి ఆలూరి బైరాగి
-సాహితీవేత్త ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ -విజయవాడ పుస్తక మహోత్సవంలో ఘనంగా ఆలూరి బైరాగి శతజయంతి సభ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు అర్థమయినదానికన్నా అపార్థానికి గురైన కవి ఆలూరి బైరాగి అని సాహితీవేత్త, పద్మభూషణ్ , ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు . భైరాగిని సరిగ్గా అర్థంచేసుకోక నిరాశావాది, అరాచకవాది అని చిత్రీకరించారన్నారు. 35వ విజయవాడ పుస్తక మహోత్సవం ఆరవరోజు మంగళవారం రామోజీరావు సాహిత్యవేదిక మీద కవి ఆలూరి బైరాగి శతజయంతి సభ నిర్వహించారు. ఆచార్య యార్లగడ్డ ప్రధానవక్తగా మాట్లాడుతూ కవిత్వాన్నే …
Read More »కమిషనర్ ధ్యానచంద్ర ను కలిసిన ఏపీ మునిసిపల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : APJAC అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తిమ్మసర్తి నాగేశ్వరరావు మరియు APMESA VMC యూనిట్ అధ్యక్షులు శ్యామ్ సుందర బాబు ఇతర కార్యవర్గ సభ్యులు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం, ఐ.ఏ.యస్ ని గౌరవార్ధం కలవడం జరిగింది. సదరు కార్యక్రమములో APMESA VMC యూనిట్ క్యాలెండర్ ను కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం, ఐ.ఏ.యస్., చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భములో …
Read More »ప్రతి వార్డ్ లో ప్రతి చిన్న సమస్యను పరిష్కరించే దిశగా వార్డు లెవెల్ సమీక్ష సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోగల అన్ని వార్డులలో ఉన్న ప్రతి వార్డులో ఉన్న ప్రతి చిన్న సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు ప్రతి బోర్డులో సమీక్ష సమావేశం నిర్వహించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించగా, జోనల్ కమిషనర్ మంగళవారం ఉదయం ఒకటవ వార్డు సచివాలయం, గుణదల నందు వార్డ్ లెవెల్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఒకటవ వార్డు పరిధిలోగల 1, 2, 3, 4, 238 సచివాలయ సిబ్బంది మరియు …
Read More »నాణ్యత ప్రమాణాలలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు మంగళవారం నాడు చీఫ్ ఇంజనీర్ ఆర్. శ్రీనాథ్ సర్కిల్ టు పరిధిలోగల ఇంజనీరింగ్ పనులు సంబంధించి సర్కిల్ 2 ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ అధికారులతో కాంట్రాక్టర్లతో మాట్లాడారు. వరదలు తర్వాత పాడైపోయిన రోడ్లను త్వరితగతిని మరమ్మతులు చేసి ప్రజలకి ఎటువంటి సౌకర్యం కలగకుండా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. సర్కిల్ 2 పరిధి లో ఉన్న ఇంజనీరింగ్ పనుల పురోగతిని సమీక్షించారు. …
Read More »సాంబమూర్తి రోడ్డు లో వినూత్నంగా గార్బేజి లోడర్ పాయింట్
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు, కూరగాయల మార్కెట్ లాంటి ప్రదేశాలలో కూరగాయల వ్యర్ధాలు జనావాసముండే ప్రదేశాలలో ప్రజలు వేసే వ్యర్ధాలు ఎక్కువగా లోడర్ బిన్స్లో వేయడం వలన, చెత్త సేకరణ నిత్యం జరుగుతున్నప్పటికీ ఎక్కువ శాతం లో వ్యర్ధాలు ఉండటం వలన అటువంటి ప్రదేశాలలో అనారోగ్యకరమైన వాతావరణం కలుగుతున్న తరుణంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వినూత్నంగా ఆలోచించి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు అటువంటి ప్రదేశాలలో …
Read More »ప్రజలకు కొత్త పార్కుల ద్వారా మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఖాళీ స్థలాలను గుర్తించండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఖాళీ స్థలలలో పార్కులు అభివృద్ధి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న అన్ని పార్కులో ఉన్న మరమతులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా APIIC కాలనీ, ఆచార్య రంగా రోడ్, గురునానక్ కాలనీ, హై టెన్షన్ రోడ్, ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ …
Read More »హెచ్ ఎంపివిపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
-హెచ్ఎంపివి పై ఆందోళన వద్దు -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ -ఏపీలో ఇప్పటివరకూ ఎటువంటి హెచ్ ఎంపివి కేసులు నమోదు కానందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడి -కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లో హెచ్ ఎంపివి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఏపీలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో హెచ్ఎంపివి వైరస్ కు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాలేదని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం …
Read More »
Prajavartha Online Telugu News