Breaking News

Monthly Archives: January 2025

రెవెన్యూ స‌ద‌స్సుల అర్జీల ప‌రిష్కారంపై ప్ర‌త్యేక దృష్టిపెడుతున్నాం

– ప్ర‌జ‌ల భూ హ‌క్కుకు భ‌రోసా క‌ల్పించేలా స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం – త‌క్ష‌ణ‌మే ప‌రిష్కారం కాని స‌మ‌స్య‌లనూ ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో ప‌రిష్కారానికి కృషి – 33 రోజుల పాటు జ‌రిగిన రెవెన్యూ స‌దస్సుల ద్వారా 4,813 పిటిష‌న్లు వ‌చ్చాయి – అర్జీల ప‌రిష్కారంలో అప్ర‌మ‌త్త‌త‌తో ఉండాల‌ని అధికారుల‌కు ఆదేశాలు – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా 33 రోజుల పాటు రెవెన్యూ స‌ద‌స్సులు జ‌రిగాయ‌ని.. జిల్లాలో జ‌రిగిన స‌ద‌స్సుల్లో …

Read More »

వనితకు వన్నె తెచ్చే అద్భుత వస్త్ర ప్రదర్శన Niche Handloom Marketing Expo-2024-25

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక చేనేత వస్త్ర ప్రదర్శన Niche Handloom Marketing Expo-2024-25 ను వీవర్స్ సర్వీస్ సెంటర్ వారు, జౌళి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సహకారంతో విజయవాడ, మొగల్రాజపురం A ప్లస్ కన్వెన్షన్ సెంటర్ నందు ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను చేనేత & జౌళి, BC & EWS సంక్షేమ శాఖ మంత్రి S. సవిత, 09.01.2025 న ఉదయం 10.00 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శన జనవరి 14 వ తేదీ వరకు కొనసాగానున్నది. …

Read More »

స్వయం ఉపాధి పథకం క్రింద నోటిఫికేషన్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు బి.సి, ఇ.బి.సి., కమ్మ, రెడ్డి, వైశ్యా, క్షత్రియ బ్రాహ్మణ, & కాపు సామాజిక వర్గం వారి సంక్షేమ మరియు అభివృద్ధి కొరకు అన్ని జిల్లాల బి.సి కార్పోరేషన్ల ద్వారా ప్రతిస్టాత్మకంగా అమలు చేయదలచిన స్వయం ఉపాధి పథకం క్రింద నోటిఫికేషన్ జారి చేసియున్నారు. సదరు నోటిఫికేషన్ ప్రకారం గుంటూరు జిల్లాలో రూ.29.97 కోట్ల సబ్సిడి, రూ.29.97 కోట్ల బ్యాంకు లోను మొత్తం రూ.59.94 కోట్ల విలువ గల స్వయం ఉపాది యూనిట్లు …

Read More »

జనవరి 26 లోపు ఇంటర్ సంస్కరణలపై సలహాలు, సూచనలు అందించాలి

-10 లక్షల మంది విద్యార్ధుల జీవితాలతో ముడిపడిన అంశం -ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణ విధానాన్ని పరిశీలిస్తాం -చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదు -విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం -ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్ధులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా ఇంటర్మీడియేట్ విద్యలో సంస్కరణలు తీసుకురావాలని చూస్తున్నామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు.. ఇంటర్మీడియేట్ విద్యా …

Read More »

సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయడానికి కృషి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో తెలుగు సంప్రదాయాలను నేటి తరానికి తెలియచేసేలా నిర్వహించనున్నా సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయడానికి ప్రత్యేకంగా అధికారులు, పుర ప్రముఖులతో ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ కమిటీలు కృషి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  అన్నారు. బుధవారం సంక్రాంతి సంబరాల ఏర్పాట్లపై జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో 4 …

Read More »

అర్జీల పరిష్కారం పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు తమ స్థానిక సమస్యల పరిష్కారం కోసం అందించే అర్జీల పరిష్కారం పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సమస్యను సమగ్రంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. బుధవారం కమిషనర్  పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్ కి ప్రజల నుండి అందిన అర్జీల్లో నల్లచెరువు , లక్ష్మీ నగర్, సాయి నగర్, విద్యా నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అర్జీదారులతో మాట్లాడి, సమస్యపై చర్చించి, పరిష్కార చర్యలపై …

Read More »

నూతన అధ్యక్షునిగా మీరు నాపై ఉంచిన నమ్మకమును నిలబెట్టుకుంటాను…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : APMESA రాష్ట్ర అధ్యక్షులు తిమ్మసర్తి నాగేశ్వరరావు APMESA VMC యూనిట్ నూతన అధ్యక్షుల ఎన్నిక కొరకు కార్యవర్గ సభ్యుల సమావేశము నగరపాలక సంస్థ ఎంప్లాయిస్ అసోసియేషన్ హాల్ నందు నిర్వహించుట జరిగింది. ఈ సమావేశములో APMESA రాష్ట్ర నూతన అధ్యక్షులు తిమ్మసర్తి నాగేశ్వరరావు, APMESA VMC యూనిట్ జనరల్ సెక్రెటరి సలీం అహ్మద్ మరియు కార్యవర్గ సభ్యులు ఏకాభి ప్రాయముతో APMESA VMC యూనిట్ నూతన అధ్యక్షులుగా M.శ్యామ్ సురేంద్ర బాబు ని ఎన్నుకుని అభినందించడం జరిగింది. …

Read More »

ప్రజలకు ఎటువంటి సమస్య రాకుండా ప్రణాళిక

-సి డి ఎం ఏ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ఎటువంటి సమస్య రాకుండా ముందస్తు ప్రణాళికతో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం నాడు ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీ.డీ.ఎమ్.ఏ వారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్లో ఏ బి సి ఆపరేషన్లు, పాట్ హోల్ రేపైర్స్, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, అన్న క్యాంటీన్ నిర్వహణ, త్రాగునీటి సరఫరా …

Read More »

మ్యాన్ హోల్ మూతల్ని అన్నిటినీ రోడ్ లెవెల్ లో ఉంచండి

-ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించండి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్ మూతల్ని రోడ్డు లెవెల్ లోకి సరిచేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం తన పర్యటనలో భాగంగా 23వ డివిజన్ కార్పొరేటర్ మరియు టిడిపి ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి తో కలిసి ఆ డివిజన్లోని ప్రజల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా  బిసెంట్  మహంతి మార్కెట్, కర్నాటి రామ్మోహన్ రావు స్కూల్, చలసాని వెంకటరత్నం వీది, …

Read More »

ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు బుధవారం నాడు సర్కిల్ 3 పరిధిలో ఉన్న కృష్ణ లంక పట్టణ సమాఖ్య సమావేశం కమ్యూనిటీ హాల్ నందు జరిగింది. ముఖ్య అతిధి గా ప్రాజెక్ట్ ఆఫీసర్ పి వెంకట నారాయణ గాయూ హాజరు అయ్యి మెప్మా ప్రాజెక్ట్ లో జరుగుతున్న వివిధ రకాల ప్రభుత్వ పథకాలు ఐన SHG ప్రొఫైలింగ్, MSME, pm శ్వానిది, ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజనా, వీధి వ్యాపారులకు …

Read More »