నేటి పత్రిక ప్రజావార్త :
Read More »Monthly Archives: January 2025
నగరంలో సినీ ఎగ్జిబిషన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర వాసులకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఏర్పాటుచేసిన సినీ బజార్ ఎగ్జిబిషన్ ను ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. ఒకే టికెట్ పై సినీ బజార్, అవెంజర్స్, అవతార్ ప్రదర్శనలను ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సెలవులను కుటుంబ సమేతంగా ఈ ఎగ్జిబిషన్ను వీక్షించవచ్చునని తెలిపారు. చుట్టుగుంట శాతవాహన కాలేజీ గ్రౌండ్స్ లో సినీ బజార్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ …
Read More »పరిశ్రమల్లో పటిష్ట భద్రత చర్యలు చేపట్టండి
-యాజమాన్యాలు’ జిల్లా యంత్రాంగం సమిష్టి కృషితో ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దండి -పరిశ్రమంలో మాకు డ్రిల్ తప్పనిసరి -ప్రమాదాలను ముందుగానే గుర్తించి యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చే కార్మికులను ప్రోత్సహించండి -జిల్లా పరిశ్రమల భద్రతా కమిటీ సమావేశంలో.. జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ -పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ అధికారులను ఆదేశించారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ …
Read More »NTR జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ భారత NTR జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన – 2025. MK బేగ్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, అజిత్ సింగ్ నగర్, విజయవాడ-15 వేదికగా ప్రారంభమైన NTR జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి వారి సందేశాన్ని ఇచ్చారు. తమ సందేశంలో ప్రస్తుత ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ …
Read More »విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఉన్నత సంస్కరణలు
– కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యప్రణాళిక పునరుద్ధరణకు చర్యలు – ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి కృషి – సమాజంలో మహిళలను గౌరవించే పరిస్థితి ఉన్నప్పుడే మహిళలకు రక్షణ ఉంటుంది – పాఠశాల విద్యలో అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నాం – రాజకీయాలను ప్రభుత్వ విద్యకు దూరంగా పెట్టాం – విద్యార్థులు ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి – బాగా చదివి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలి – జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ క్రియేటర్స్ స్థాయికి ఎదగాలి – రాష్ట్ర …
Read More »యువతకు ఆసక్తి గల రంగంలో ఉచిత శిక్షణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్వర్యంలో 2025-2026 ఆర్ధిక సంవత్సరంలో సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ కార్యక్రమంలో భాగంగా (సీడ్ యాప్) ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిష్ట్, పార్సి, జైన్) వర్గాల కు చెందిన నిరుద్యోగులైన యువతకు ఆసక్తి గల రంగంలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా మైనారిటీస్ ఫైనాన్సు కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు ఎస్.కె. ఫర్జానా బేగం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలంలో వసతి, భోజనం, యూనిఫాం, స్టడీ మెటీరియల్ తో పాటు …
Read More »జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 246
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల వద్దకు పాలనా సందర్భంగా రెవిన్యూ సదస్సులు జరుగుతున్న నేపధ్యంలో గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6 నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి శనివారం తిరుపతి జిల్లాలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, భూ సమస్యలను సులభతరంగా పరిష్కరించుకోవడానికి అనువైన వేదిక రెవెన్యూ సదస్సులు అని ఈ వేదికను …
Read More »ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ పక్కాగా చేపట్టాలి…
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం నుండి అందిన మార్గదర్శకాల మేరకు మొదటి దశలో దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్న వారికి, మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించిన పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియను వచ్చే సోమవారం నుండి పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ గారు పిడి వెలుగు, డి ఎం హెచ్ ఓ, డిసిహెచ్ఎస్, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా పరిషత్ సిఈఓ, …
Read More »డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని వెంకటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంఎల్ఏ తో కలిసి ప్రారంభించిన కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
-ఎదిగే వయసులో విద్యార్థులు చదువులో రాణించేలా వారి ఆరోగ్యానికి, చదువుకు ప్రాధాన్యతనిస్తూ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు ఒక బృహత్తర కార్యక్రమం… ఇది మంచి ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ -మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు గల ప్రజా నాయకుడు: వెంకటగిరి ఎంఎల్ఏ కొరుగొండ్ల రామకృష్ణ వెంకటగిరి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలలో డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని నేడు రాష్ట్ర …
Read More »రాష్ట్రంలో తొలిసారిగా ప్రశాంత్ హాస్పిటల్లో విప్లవాత్మకమైన వాటర్ వేపర్ థెరపీ
-ప్రోస్టేట్ సమస్యలకు రెజ్యూమ్ తో సత్ఫలితాలు -శస్త్రచికిత్స అవసరం లేకుండా, మందుల వల్ల దుష్ప్రభావాలకు గురి కాకుండా సులభతర చికిత్స -యుక్త వయసు రోగులు, ఇతర సమస్యలు ఉన్నవారికి ఉపయుక్తం -చికిత్స చేసిన 15 నుంచి నెల రోజుల్లో సమస్యకు సంపూర్ణ పరిష్కారం -ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్, ప్రఖ్యాత యూరాలజిస్ట్ డాక్టర్ కె. ప్రశాంత్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రొస్టేట్ సమస్యలకు అందుబాటులోకి వచ్చిన విప్లవాత్మక చికిత్సా విధానం రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీని రాష్ట్రంలో ప్రప్రథమంగా నగరంలోని ప్రశాంత్ …
Read More »
Prajavartha Online Telugu News