-విద్యాశాఖలో మంత్రి లోకేష్ మార్క్ సంస్కరణలతో అక్షరాలా అమలవుతున్న కొఠారి కమిషన్ ఆశయాలు..విద్యా సంస్కరణల సారథి మంత్రి నారా లోకేష్పై మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసలు -కూటమి ప్రభుత్వ రెండేళ్ల కాలంలో 16,000 పోస్టులతో మెగా డీఎస్సీ – విద్యాశాఖలో నూతన అధ్యాయనానికి శ్రీకారం చుట్టామని వెల్లడి..కూటమి ప్రభుత్వం విద్యా వికాసానికి అండగా నిలుస్తుందన్న మంత్రి దుర్గేష్ -ప్రభుత్వ బడుల్లోనే పిల్లల భవిష్యత్తు – తల్లులకు అండగా ఏటా రూ.15,000తో ‘తల్లికి వందనం’..ఒత్తిడి లేని విద్య.. శనివారం ‘నో బ్యాగ్ డే’ – నైతిక …
Read More »Monthly Archives: April 2026
నున్న గ్రామంలో వైభవంగా శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన
-ముఖ్య అతిథిగా హాజరై ఆలయ పునర్నిర్మాణానికి పునాది రాయి వేసిన విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు -ఆగమశాస్త్ర విధివిధానాల ప్రకారం గణపతి పూజ, వాస్తు హోమాలను నిర్వహించిన వేద పండితులు -పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు మరియు గ్రామస్తులు విజయవాడ రూరల్ (నున్న), నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో వెలసిన ప్రాచీన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన శ్రీశ్రీశ్రీ కాశీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు బుధవారం వైభవంగా శంకుస్థాపన జరిగింది. శ్రీ …
Read More »ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులను అప్కాస్ లో చేర్చాలి
-ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న జీతాల బిల్లు తక్షణం విడుదల చేయాలి -కార్మికులకు పెండింగ్ ఉన్న మూడు నెలల జీతాలు తక్షణమే చెల్లించాలి -కార్మికుల ఉద్యమానికి సిపిఐ, ఏఐటియుసి మద్దతు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యవసర సర్వీసు ప్రాంతాలలో కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలలుగా జీతాలు చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తున్న కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ రద్దుచేసి సదర కార్మికులను అప్కాసులోకి తీసుకొని ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి …
Read More »పి. బి. సిద్ధార్థ నిర్వహణలో వర్సిటీ పవర్ లిఫ్టింగ్ పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బుధవారం కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో స్త్రీ, పురుషుల పవర్ లిఫ్టింగ్ పోటీలను పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఘనంగా నిర్వహించింది. ఈ పోటీల్లో 8 కళాశాలల నుంచి 35 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్త్రీ, పురుష విభాగాల్లో ఓవరాల్ చాంపియన్షిప్ గెలుచుకుంది. అనంతరం పోటీల ఆర్గనైజింగ్ కళాశాల ప్రిన్సిపల్ డా. మేకా రమేష్ విజేతలకు బహుమతులు అందజేసి, క్రీడాకారులను …
Read More »పి.బి. సిద్ధార్థలో ఆర్బీఐ ఏజీఎం రూప
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రిజర్వు బ్యాంకుకు దేశవ్యాప్తంగా 33 కార్యాలయాలు, అనేక శిక్షణ కేంద్రాలు ఉన్నాయని, ఈ కేంద్ర బ్యాంకులో ఆఫీసు అసిస్టెంట్, ఇతర ఉద్యోగఖాళీల భర్తీకి వెలువడే నోటిఫికేషన్లు ఆర్బీఐ వెబ్ సైట్ లో చూడాలని ఆర్బీఐ విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఏజీఎం రూప ఆర్.సి.అన్నారు. బుధవారం ఉదయం విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎంబీఏ విభాగం సెమినార్ హాలులో బ్యాంకింగ్ రంగంలో మహిళలకు ఉపాధి అవకాశాలు అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య …
Read More »నగరంలో వైష్ణవి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో విజ్ఞాన వినోదాత్మకంగా రూపొందించిన వైష్ణవి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ బుధవారం సాయంత్రం విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో ప్రారంభమైంది. ఎగ్జిబిషన్ బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ సమ్మర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఈసారి రోబోటిక్ పార్క్, నయాగరా వాటర్ ఫాల్స్ తో కనువిందుగా ఏర్పాటు చేయడం ఎంతో బాగుందని అన్నారు. పిల్లలతో పాటుగా పెద్దవారిని కూడా ఆకట్టుకుంటున్న ఈ సరికొత్త ఎగ్జిబిషన్ …
Read More »వైస్సార్సీపీ మైనార్టీ నేతపై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోషల్ మీడియాలో ప్రజల సమస్యలపై ప్రశ్నించినందుకు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుడు కరిముల్లాపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేయడం అత్యంత దారుణమైన చర్య అని ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలపై ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు అని, ఆ హక్కును అణచివేయడానికి కూటమి ప్రభుత్వం హింసాత్మక మార్గాలను ఆశ్రయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం తప్పు కాదని, …
Read More »సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ అంద చేత….
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పాతబస్తీ 46వ డివిజన్ కు చెందిన కట్టా రమ్య కృష్ణ కు రెండు రోజుల క్రితం చిన్నారి జన్మించినది. ఆ చిన్నారికి అనారోగ్య కారణంగా ఎన్ ఐ సీ యూ లో చికిత్స అందించాలని వైద్యులు తెలిపారు. వైద్యానికి 7,05,000/- రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. చిన్నారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కు లేఖ రాసారు. దీనికి సంబంధించిన ఎల్వోసీ …
Read More »రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం వినూత్న పధకం
-రోగాల ముందస్తు నివారణ లక్ష్యంగా ఒక్కొక్కరికి 47 రకాల పరీక్షలు -ముఖ్యమంత్రి హామీ అమలు దిశగా నిర్ణయం -సాలీనా రూ.163 కోట్ల వ్యయంతో 57 లక్షల మందికి సమగ్ర పరీక్షలు -త్వరలో 104 సంచార వైద్య వాహనాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సేవలు -పకడ్బందిగా వ్యక్తుల డిసీజ్ ప్రొఫైల్స్ రూపకల్పన -పధకాన్ని ఆమోదించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రోగాల ముందస్తు నివారణ చర్యలకు ప్రాధాన్యతనిస్తూ వ్యక్తుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు సమగ్ర వైద్య పరీక్షలు …
Read More »‘ది లాన్సెట్’ లో కేజీహెచ్ వైద్యుడి భాగస్వామ్య పరిశోధన పత్రం ప్రచురితం
-వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత ప్రతిష్టాకరమైన ‘ది లాన్సెట్’ (ఇంటర్నేషనల్ మెడికల్ జర్నల్)లో విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్) పేరు మెరిసింది. చిన్నారులు న్యూమోనియా బారినపడకుండా ఉండేందుకు ఉపయోగించే న్యూమోకొకల్ వాక్సిన్ పరిధిని విస్తృతం చేసేందుకు దేశ వ్యాప్తంగా 7 వైద్య రంగ సంస్థలు పరిశోధన చేపట్టాయి. ఇందులో విశాఖ కేజీహెచ్ ఒకటి కాగా, కర్ణాటక, తెలంగాణా, హర్యానా రాష్ట్రాలకు చెందిన సంస్థలు ఆరు ఉన్నాయి. ఈ 7 భాగస్వామ్య సంస్థలు …
Read More »
Prajavartha Online Telugu News