Breaking News

Monthly Archives: April 2026

శిక్షణా సమావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ-సర్వే ప్రాజెక్టు లో భాగంగా రైతులందరికి 27.మార్చి కి ఏ విధమైన తప్పులు లేకుండా పాస్ బుక్స్ మంజూరు చేయమని ప్రభుత్యం ఆదేశించిన పిమ్మట NTR జిల్లా సంయుక్త కలెక్టర్  జిల్లా లోని సర్వే సిచ్చిందికిమరియు తహశీల్దార్ లకు ది25.04.2026 న Collectorate లోworkshop నిర్వహించియున్నారు.Collectorate లోనిర్వహిచింన ఈ workshop నందు జాయింట్ కలెక్టర్ వారు రీ-సర్వే మరియు పాస్ బుక్స్ మంజారు చేయుటకు సూక్ష్మ స్థాయిలో ప్రణాళికా రూపొందించుటకు తగు …

Read More »

వినియోగ‌దారుల వ‌ద్ద‌కు నేరుగా ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు

– వాహ‌నాన్ని ప్రారంభించిన జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి విజయవాడలోని ఎస్ఎల్‌వీ గ్రీన్ విల్లాస్‌లో శ‌నివారం క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ మొబైల్ రైతు బ‌జార్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు నేరుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల నుంచి వినియోదారులకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశామని, దీనిద్వారా ప్రకృతి వ్యవసాయ రైతులకు అదనపు ఆదాయం రావడంతో …

Read More »

జ‌ల‌ధార‌-జ‌ల‌హార‌తితో జిల్లాలో నీటి భ‌ద్ర‌త

– 100 రోజుల కార్యాచ‌ర‌ణ ప‌టిష్ట అమ‌లుకు చ‌ర్యలు – విస్తృత ప్ర‌జాభాగ‌స్వామ్యంతో కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి కృషి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నీటి భద్రత సాధనకు జలధార-జ‌ల‌హార‌తి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా గౌర‌వ సీఎం దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 100 రోజుల ప్రత్యేక కార్యాచరణగా చేప‌డుతున్న‌ట్లు వివ‌రించారు. …

Read More »

పారిశ్రామిక భ‌ద్ర‌త‌లో రాజీ ప్ర‌స‌క్తే లేదు

– ప్ర‌మాణాల్లో చిన్న నిర్ల‌క్ష్యం క‌నిపించినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు – ప్ర‌మాదాలు జర‌క్కుండా అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాలి – జిల్లా ఆఫ్‌సైట్ ఎమ‌ర్జెన్సీ ప్లానుకు ఆమోదం – జిల్లా క్రైసిస్ గ్రూప్ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామిక అభివృద్ధి ఎంత వేగంగా సాగుతున్నా, భద్రతా ప్రమాణాల్లో ఎటువంటి రాజీ ఉండకూడద‌ని.. పరిశ్రమల్లో పనిచేసే ప్రతి కార్మికుడి ప్రాణ భద్రతను అత్యంత ప్రాధాన్య అంశంగా భావించాల‌ని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం …

Read More »

దోమల కట్టడితోనే మలేరియా నివారణ సాధ్యం…

-మురుగు నీటి నిల్వలను ఆరికట్టి దోమలను కట్టడిచేద్దాం… -ప్రజల భాగస్వామంతోనే మలేరియా నివారణకు చర్యలు… -జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల కట్టడి చేయడం ద్వారానే మలేరియా వ్యాధిని ఆరికట్టగలుగుతామని అధికారులు, ప్రజల భాగస్వామ్యంతోనే దోమల వ్యాప్తిని కట్టడి చేసి మలేరియా వ్యాధి ప్రబల కుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా నియంత్రరణ అవగాహనపై స్థానిక పాత ప్రభుత్వ …

Read More »

కవులూరు గ్రామంలో ఘనంగా ప్రపంచ పశువైద్య దినోత్సవం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పశుసంవర్ధక శాఖ అందిస్తున్న వైద్య సేవలను పశుపోషకులు ఉపయోగించుకొని, తమ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం పశువైద్యల సూచనలు, సలహాలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ టి.దామోదర్ నాయుడు రైతులను కోరారు. వ్యవసాయంలో పశుపోషణ కీలకమైన పాత్ర పోషిస్తోందని రైతులకు వచ్చే ఆదాయంలో గణనీయమైన భాగం పశుపోషణ ద్వారా వస్తుందన్నారు. అందుకు పశువైద్యులు అందిస్తున్న కృషిని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం, పశుసంవర్థకశాఖల ఆధ్వర్యంలో నేడు (25.04.2026) శనివారం ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలం, కవులూరు గ్రామంలో ప్రపంచ పశువైద్య …

Read More »

పాలనా సంస్కర్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు

-ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు స్వీకరించనున్న సీఎం -రేపు ముంబైకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ ప్రకటించిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అందుకోనున్నారు. ముంబైలో శనివారం సాయంత్రం జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం అమరావతి నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. శనివారం మధ్యాహ్నం 12.50 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి బయలుదేరి వెళ్తారు. 2.40 …

Read More »

సాగుకు భద్రత-అధిక ఆదాయం సాధించడమే లక్ష్యం

-ఏడాదంతా పొలం పచ్చగా ఉండాలి – రైతన్నపంట పండాలి -ఎల్‌నినో ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు – పీఎండీఎస్ అమలు -50 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ సాగుకు యాక్షన్ ప్లాన్ -హెక్టారుకు తగ్గిన సగటు యూరియా వినియోగం -ఈ ఏడాది 11 లక్షల హెక్టార్లలో ప్రకృతి సాగు -250 ఎకరాల్లో కోకో సిటీ-ఎక్స్‌పీరియన్స్ సెంటర్ -వ్యవసాయం, అనుబంధ రంగాల సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా… రైతులకు భద్రత, అధిక ఆదాయం వచ్చేలా …

Read More »

విద్యుత్ సంస్కరణలతో ఏపీని అభివృద్ధి కేంద్రంగా మారుస్తాం

– సంప్రదాయ విద్యుత్ స్థానంలో సోలార్ వినియోగం పెరగాలి – కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ విజయవంతం చేద్దాం – గత ఐదేళ్లు రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారు – మచిలీపట్నంలో పీఎం సూర్య ఘర్ పథకం సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని మార్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదేనని రాష్ట్ర గనులు, భూగర్భ …

Read More »

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకమైనదని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలు క్షేత్రస్థాయిలో అన్ని విధాల సక్రమంగా అమలయ్యేందుకు అందరూ బాధ్యత వహించి సహకారం అందించాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1993లో.పంచాయతీరాజ్ చట్టం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా …

Read More »