అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సోమవారం ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం గరిష్ఠంగా కర్నూలు జిల్లా నగరడోనలో 45.4డిగ్రీలు నమోదైందని తెలిపారు. 279 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఎపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. సోమవారం(20-04-26) పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం …
Read More »Monthly Archives: April 2026
రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది… : మంత్రి కొలుసు పార్ధ సారధి
బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బాపట్ల జిల్లా ఇంచార్జి మంత్రి, గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార శాఖా మంత్రి కొలుసు పార్ధ సారధి అన్నారు. ఆదివారం, చీరాల మండలం, అక్కయిపాలెం గ్రామపంచాయతీ, రామాపురం, పాండురంగా బీచ్ నందు జిల్లా కలెక్టర్, చీరాల ఎమ్మెల్యే, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉమామహేశ్వరరావు,బాపట్ల పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ శలగల రాజశేఖర్ తో కలసి బాపట్ల జిల్లా ఇంచార్జి మంత్రి, గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార …
Read More »అంతర్జాతీయ హంగులతో సూర్యాలంక తీరం
-క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ పర్యాటక కేంద్రమైన సూర్యాలంక సముద్ర తీరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ‘స్వదేశీ దర్శన్ 2.0’ పథకం కింద రూ.97.52 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సూర్యాలంక తీర ప్రాంతంలోని కాటేజీలు, పర్యాటకులు సేదతీరే ప్రదేశాలు, మౌలిక వసతులను స్వయంగా …
Read More »పరామోటర్ ఎయిర్ సఫారి…
బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం ఆంద్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ బాలాజీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యే ముద్దనూరు మూల కొండయ్య, తో కలసి చీరాల మండలం, రామాపురం బీచ్ వద్ద విహంగ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరామోటర్ ఎయిర్ సఫారి జిల్లా ఇంచార్జి మంత్రి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్, ఆర్డీఓ …
Read More »రేపల్లె మండలం లో దాదాపు రూ. 65 కోట్లు తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-బాపట్ల జిల్లాను అభివృద్ధిలో నెంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దుతాం -రాష్ట్రంలో అభివృద్ధితోపాటు సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి -జిల్లా ఇంచార్జి మంత్రి :కొలుసు పార్థసారథి రేపల్లె, నేటి పత్రిక ప్రజావార్త : బాపట్ల జిల్లా ను అభివృద్ధి లో రాష్ట్రంలో నెం.వన్ జిల్లా చేయలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశని జిల్లా ఇంచార్జి మంత్రి రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని …
Read More »రెండో విడత హజ్ యాత్రికుల ప్రయాణానికి జెండా ఊపి ప్రారంభించిన మంత్రి ఫరూక్
-హజ్ యాత్రికులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ యాత్రను విజయవంతంగా పూర్తి చేయాలి -చివరి విడతగా 177 మంది యాత్రికులు పవిత్ర యాత్రకు వెళ్ళారు -రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎమ్ డీ ఫరూక్ ఫరూక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికుల రెండో విడత ప్రయాణాన్ని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎమ్ డీ ఫరూక్ ఫరూక్ ఆదివారం గన్నవరం లో జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యాత్రికులకు శుభాకాంక్షలు …
Read More »గుడిమల్లం పరశురామేశ్వర స్వామి మహా కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దంపతులు
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లంలోని ప్రసిద్ధ శ్రీ ఆనందవల్లీ సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో నేటి నుండి ప్రారంభమైన మహా కుంభాభిషేక మహోత్సవాల్లో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి దంపతులు పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందించి స్వామి ప్రసాదాలు …
Read More »సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్ లో వాస్క్యూలర్ వైద్య సేవలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాధరపురం గుప్తా సెంటర్ షాదీ ఖానా సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంపు రెండో రోజు కూడా కొనసాగింది… ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఉచిత మొబైల్ మెడికల్ క్లినిక్ కు విశేష సంఖ్యలో స్థానికులు వచ్చారు.. ఈ క్యాంప్ ద్వారా పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స సహాయం తో పాటు మందులు కూడా ఉచితంగా అంద చేశారు. ఈ క్యాంపు లో అమ్మ హాస్పటల్ వాస్క్యూలర్ సర్జన్ శశిధర్ …
Read More »నెల రోజుల్లో వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం
-స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : నెల రోజులలో రాజాం మున్సిపాలిటీ పరిధిలో యూనిట్ పనులు ప్రారంభించనున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధిలో డంపింగ్ యార్డ్ ను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాజాం మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పట్టాభిరామ్ మాట్లాడారు. రాజాం డంపింగ్ యార్డు లో 1.61 కోట్ల రూపాయలతో వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. …
Read More »కళకు కీర్తి.. కొండపల్లి బొమ్మకు కొత్త ఊపిరి
– కొండపల్లి బొమ్మల కళకు వన్నె తెచ్చేలా ఉత్సవాలు – కళాకారుల సంక్షేమానికి సమష్టిగా పెద్దపీట – ఏటా అంబరాన్ని తాకేలా మూడు రోజుల పాటు ఉత్సవాలు – కొండపల్లి ఖిల్లా అభివృద్ధికీ ప్రభుత్వం ప్రత్యేక కృషి – విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) – 250 మంది కళాకారుల ప్రదర్శనతో ఆకట్టుకున్న కొండపల్లి కార్నివాల్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 400 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మ కళకు కీర్తి.. కళాకారులకు కొత్త ఊపిరినిచ్చేలా కొండపల్లి బొమ్మల …
Read More »
Prajavartha Online Telugu News