అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చాక్పీస్ (సుద్దముక్క) పై స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర నినాదంతో 20వ తేదీన చంద్రబాబు పుట్టిన రోజు అని తూర్పుగోదావరి జిల్లా, తీపర్రు, పెరవాలికి చెందిన కోడూరి నాగ రాఘవేంద్రబాబు చెక్కి చంద్రబాబుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. గతంలో నిడదవోలు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి ప్రయత్నించినా కలవలేకపోయానని, భవిష్యత్లో అయినా అభిమాన నాయకుడిని కలిసి తన నైపుణ్యంద్వారా అభిమానాన్ని చాటుకోవాలని అభిలషిస్తున్నట్లు తెలిపారు.
Read More »Monthly Archives: April 2026
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కు ఐఎస్వో కీర్తి కిరీటం
– మూడు సర్టిఫికేట్లు కైవసం చేసుకున్న కలెక్టరేట్ – అత్యుత్తమ ప్రమాణాలు పాటించిన 9 పంచాయతీలకు కూడా ఐఎస్వో సర్టిఫికెట్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కు ప్రతిష్టాత్మకమైన ఐఎస్వో సర్టిఫికేషన్లు లభించాయి. పరిపాలనా వ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలు, పారదర్శకత, ప్రజా సేవల మెరుగుదలలో తీసుకున్న చర్యలకు గుర్తింపుగా మూడు ఐఎస్వో సర్టిఫికేట్లు కలెక్టరేట్కు అందాయి. ఇంధన పొదుపు విధానాలు, హరిత, పర్యావరణ హిత ప్రోత్సాహక కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో సత్వర స్పందన, సంక్షేమ పథకాల అమలు …
Read More »17 మందికి లివింగ్ హెరిటేజ్ అవార్డులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్బంగా నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో సాంస్కృతిక వారసత్వాన్ని సంగీతంతో సెలబ్రేట్ చేసే హెరిటేజ్ హార్మొనీ కార్యక్రమంలో మొత్తం 17 మందికి లివింగ్ హెరిటేజ్ అవార్డులు ప్రదానం చేశారు. క్రీడలు, యోగా, ధార్మికత, వైద్యం, వ్యవసాయం, తెలుగు సాహిత్యం, సంగీతం తదితర రంగాల్లో మన ఘన వారసత్వానికి ప్రతీకలుగా నిలిచిన విశిష్ట వ్యక్తులకు లివింగ్ హెరిటేజ్ అవార్డులు ప్రదానం చేశారు.
Read More »KDCC బ్యాంక్కు ప్రతిష్టాత్మక ISO 9001:2015 సర్టిఫికేషన్ – నాణ్యతలో అగ్రగామిగా కొత్త గుర్తింపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCC Bank) సేవల నాణ్యతలో విశేష ప్రగతి సాధిస్తూ మరో ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకుంది. అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (International Organization for Standardization – ISO) నుంచి ISO 9001:2015 సర్టిఫికేషన్ పొందడం ద్వారా బ్యాంక్ తన నాణ్యతా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టుకుంది. ఈ సర్టిఫికేషన్ను ఈ రోజు KDCC బ్యాంక్ చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం రఘురాం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ISO …
Read More »బడి పిలుస్తుంది.. పిల్లలందరు బడిలో ఉండాలి
– బడి ఈడు పిల్లల్ని బడిలో చేర్పిద్దాం.. బంగారు భవితకు బాటలు వేద్దాం – విద్యా ఫలాలు అందించి ఉన్నతంగా తీర్చిదిద్దుదాం – ప్రచార పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. విద్యా శాఖ, సమగ్రశిక్ష అధికారులతో కలిసి బడి పిలుస్తుంది.. ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. శనివారం కొండపల్లిలో కొండపల్లి బొమ్మల పండగ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ …
Read More »కొండపల్లి బొమ్మల పండగ..
-అద్భుతం.. ఆనంద అంబరం -వైభవంగా ప్రారంభమైన సాంస్కృతిక వారసత్వ ఉత్సవం -కొండపల్లి బొమ్మల ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చే గొప్ప ప్రయత్నం -ఏటా ఏప్రిల్ 18 నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ -మారుతున్న కాలానికి అనుగుణంగా వినూత్న డిజైన్ల అభివృద్ధికి ప్రోత్సాహం -కళా పరిరక్షణకు, కళాకారుల సమగ్రాభివృద్ధికి గొప్ప సంకల్పమని వ్యాఖ్య -కొండపల్లి కొండల గాలి తాకి.. -కళగా మారిన పొణికి ముక్క.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హస్తకళాకారుని చేతిలో …
Read More »కిశోరి వికాసంపై విజయవాడ ఇరిగేషన్ ట్రైనింగ్ హల్ లో ప్రాంతీయ వర్క్షాప్ నిర్వహిణ..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్క్ షాప్ లో పాల్గొన్న ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు మరియు పక్షమ గొదావరి జిల్లాలకు చెందిన మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా బాలల సంరక్షణ అధికారులు, సీడీపీఓలు, హెల్త్, సెర్ప్, మెప్మా, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్ మరియు గ్రామ & వార్డు సచివాలయ జిల్లా అధికారులు మే నెల 01 నుంచి జూన్ 10 వరకు కిషోరి వికాసం వేసవి సమావేశాలు.. ఎన్టీఆర్ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తాన బేగం …
Read More »కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం ఇప్పుడు దేశం ముందుకు పూర్తిగా బయటపడింది…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల సాధికారతపై సంవత్సరాలుగా నినాదాలు ఇస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం ఇప్పుడు దేశం ముందుకు పూర్తిగా బయటపడింది. నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళల రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా, మహిళల పట్ల తమ నిజమైన నిబద్ధత ఏంటో స్పష్టంగా వెల్లడించింది. ఈ బిల్లును అడ్డుకోవడం కేవలం రాజకీయ విభేదం కాదు — ఇది దేశంలోని కోట్లాది మహిళల ఆశయాలు, హక్కులు, భవిష్యత్తుపై నేరుగా చేసిన దాడి. మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే చారిత్రాత్మక అవకాశాన్ని కూడా …
Read More »మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
-రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మహిళా సాధికారతపై తన అభిప్రాయాలను వెల్లడించారు. మహిళా బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే మహిళలకు రాజకీయంగా మరింత బలం చేకూరేదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. శనివారం …
Read More »అదనపు కమిషనర్ ఓబులేసు సేవలు అభినందనీయం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అదనపు కమిషనర్ ఓబులేసు సేవలు అభినందనీయమని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16న జారీ చేసిన మునిసిపల్ బదిలీల ఉత్తర్వులలో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న చల్లా ఓబులేసు ను కర్నూల్ నగర పాలక సంస్థ కమిషనర్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు చేసిందని, ఈ సందర్భంగా నేడు గుంటూరు నగర పాలక సంస్థలో కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ గారు అదనపు కమిషనర్ …
Read More »
Prajavartha Online Telugu News