-రూ. 2.75 కోట్లతో ఉర్దూ కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు,లైబ్రరీల ఆధునీకరణ -రాష్ట్రంలో 36 కేంద్రాలకు 216 కంప్యూటర్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పన -మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి -శిక్షణ కేంద్రాల్లో కొత్త కంప్యూటర్లు, ఆధునిక సాఫ్ట్ వేర్ ఏర్పాటు -ఏఐ, సైబర్ నెట్ వర్క్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి డిమాండ్ కోర్సులకు శిక్షణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో రూ. 2.75 కోట్లు వ్యయంతో ఉర్దూ కంప్యూటర్ శిక్షణ కేంద్రాల్లో కొత్త కంప్యూటర్లు, …
Read More »Monthly Archives: April 2026
రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ప్రభావం చూపుతుంది…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ప్రభావం చూపుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని, అలాగే 262 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు. బుధవారం (15-04-26) రాయలసీమ,కోస్తా జిల్లాల్లో 42-44°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం 4, విజయనగరం 19, పార్వతీపురంమన్యం 14, …
Read More »కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల నిర్వహణ : మంత్రి కందుల దుర్గేష్
-2027లో వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం -10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా – భద్రతకు అగ్రతాంబూలం -త్వరలోనే రాజమహేంద్రవరంలో కూటమి నాయకులతో గోదావరి పుష్కరాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారని మంత్రి దుర్గేష్ వెల్లడి -నిడదవోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వివరాలు వెల్లడించిన మంత్రి దుర్గేష్ అమరావతి/ మంగళగిరి, …
Read More »కెమెరా కళ్లు …దొంగల ఆటలకిక చెల్లు!
-రియల్ టైమ్లో నిందితులను పట్టిస్తున్న సీసీకెమెరాలు -తిరువూరులో చోరీ చేసిన దొంగను పట్టించిన కెమెరాలు -ఒంగోలులో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడి ఆట కట్టించిన సర్వైలెన్స్ -కేసుల దర్యాప్తులో కీలకంగా మారుతున్న ఆర్టీజీఎస్ సీసీటీవీ360 -ఏఎన్పీఆర్ అనలిటిక్స్ ద్వారా పోలీసులకు రియల్ టైమ్ అలర్టులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 7వ తేదీ తిరువూరులో ఓ చోరీ కేసు నమోదైంది. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోని సొత్తు, ఇంటి యజమాని బుల్లెట్ బైకుతో దొంగ ఉడాయించాడు. ఈ కేసు …
Read More »రాజేష్ యాదవ్ జన్మదిన వేడుకలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, రాజేష్ యాదవ్ జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తిరుపతి విష్ణు నివాసం వద్ద నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా భోజనాలను వడ్డిస్తూ సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, …
Read More »డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు ప్రతి భారత పౌరునికి మార్గదర్శకంగా నిలుస్తాయి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద ఆయన విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు ప్రతి భారత పౌరునికి మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య మరియు …
Read More »విద్య ద్వారానే నిజమైన స్వేచ్ఛ సాధ్యమని అంబేద్కర్ చెప్పిన సందేశాన్ని యువత ఆచరణలో పెట్టాలి…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : డా. బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ముత్యాలరెడ్డి పల్లి, సీతమ్మ నగర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా చైర్మన్, రాష్ట్ర PAC సభ్యులు డా. పసుపులేటి హరిప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ప్రతి భారతీయుడికి మార్గదర్శకమని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ చిరస్మరణీయమని అన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల …
Read More »జగన్ పెద్దపిచ్చోడయితే, మార్గాని భరత్ చిన్న పిచ్చోడు
-నారా లోకేష్ కాలి గోటికి సైతం సరితూగని వ్యక్తి భరత్ -అమరావతి మహిళలపై రాజమండ్రిలో అతను చేసిన దాడి మర్చిపోలేం -నాటితోనే అతని రాజకీయ జీవితం ముగిసిపోయింది -కమ్మ కార్పోరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జగన్ పెద్ద పిచ్చోడు అయితే మార్గాని భరత్ అతన్ని గుడ్డిగా ఫాలో అయ్యే చిన్న పిచ్చోడని కమ్మ కార్పోరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి విమర్శించారు. సామరస్యంగా అమరావతి మహిళలు, రైతులు అరసవిల్లి పాదయాత్రగా వెళుతుంటే జగన్ కళ్ళల్లో అనందం …
Read More »ఏప్రియల్ 16 నుంచి చేపట్ట వలసిన సెన్సస్-2027 స్వీయ లెక్కింపు కార్యక్రమం విజయవంతానికి క్షేత్ర స్థాయిలో సమగ్ర ఏర్పాట్లు చేయాలి
-ప్రజలు సెన్సస్ 2027 లో ఆన్లైన్ ద్వారా స్వీయ నమోదు కు 7 సులభ పద్ధతులు – జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో సెన్సస్-2027 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని , అదే సమయంలో ఏప్రియల్ 16 నుంచి 30 వరకు స్వీయ నమోదు లో ఆయా వర్గాల వారిని భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలియ …
Read More »ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ సృష్టికర్త, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో డా. అంబేద్కర్ పాత్ర విశిష్టమని, సమానత్వం, సామాజిక న్యాయం సాధనలో ఆయన …
Read More »
Prajavartha Online Telugu News