– ఆయన ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి దిశగా అడుగులు – సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి – రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి – విజయవాడలో ఘనంగా రాష్ట్రస్థాయి డా. బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి మహోత్సవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛా విలువల స్థాపించడానికి చేసిన కృషి అపారమని, అంబేద్కర్ గారి ఆశయాలు ప్రతి …
Read More »Monthly Archives: April 2026
డా. బీఆర్ అంబేద్కర్ ఆశయాలు.. అభివృద్ధికి దారిదీపాలు
– మహనీయుడు అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుదాం – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ గారి ఆశయాలు సమాజ అభివృద్ధికి మార్గదర్శకాలని.. అంబేద్కర్ గారు సమానత్వం, సామాజిక న్యాయం, విద్యకు ఇచ్చిన ప్రాధాన్యత దేశ ప్రగతికి బలమైన పునాది అని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం నవ భారత రాజ్యాంగ నిర్మాత-భారత రత్న బాబా సాహెబ్ డా. …
Read More »నిరాశ్రయులకు అవగాహన కల్పించిన రూట్స్ ఫౌండేషన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరానికి వలస వచ్చి నీడ లేని నిరాశ్రయులకు, పుట్ పాత్ ల మీద, డివైడర్ ల మీద, బ్యారేజ్ మీద నిద్రించే నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు నగర మునిసిపల్ కార్పొరేషన్ 6 ప్రదేశాలలో నిరాశ్రయ వసతి గృహాలు ఏర్పాటు చేసిందని దీనిలో ఉచిత ఆశ్రయం, బెడ్, బాత్రూం సౌకర్యాలు ఉన్నాయని రోడ్ ల మీద ఉండకుండా వీటిని ఉపయోగించుకోవాలని రూట్స్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్. పోలవరపు విజయభాస్కర్ కోరారు. 13వ తేదీ రాత్రి రైల్వే స్టేషన్, బ్యారేజ్ …
Read More »ఆంధ్రరత్న భవన్ లో డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో భారత రాజ్యాంగ సృష్టికర్త, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులూ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో డా. అంబేద్కర్ పాత్ర విశిష్టమని, సమానత్వం, సామాజిక న్యాయం సాధనలో ఆయన చూపిన మార్గం దేశానికి చిరస్థాయిగా మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం …
Read More »ఆర్టీసీ హౌస్ లో భారత రత్న డా. బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏ.పి.ఎస్.ఆర్.టి.సి ప్రధాన కార్యాలయం ఆర్టీసీ హౌస్ నందు మంగళవారం డాii బి. ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలకు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) కె.ఎస్.బ్రహ్మానంద రెడ్డి, ఎఫ్ అండ్ సి. ఏ. ఓ సుధాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి, బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. చరిత్రను మలుపు తిప్పి, తమ జీవితాల్ని త్యాగం చేసి అందరి స్వేచ్చ స్వతంత్రాల కోసం సంగ్రామం …
Read More »గన్నవరం అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో గన్నవరం అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 1944లో ముంబై డాక్యార్డ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 66 మంది అగ్నిమాపక సిబ్బందికి ఎమ్మెల్యే అగ్నిమాపక సిబ్బందితో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం ఫైర్ స్టేషన్లోని వసతులు, ఫైర్ ఇంజన్ను పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది అందిస్తున్న …
Read More »భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్.అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
-వేమగిరిలో ఘనంగా డా. బి. ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు.. పాల్గొని ఘన నివాళులర్పించిన మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం:భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి. ఆర్.అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘన నివాళులర్పించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం వేమగిరి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా “జోహార్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్” అంటూ నినదించి, …
Read More »డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, అందరికీ కావలసిన వ్యక్తిని సమాజంలో అసమానతలు తొలగించడానికి ఎంతగానో కృషి చేశారని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతినీ పురస్కరించుకుని తొలుత నగరంలోని లక్ష్మీ టాకీస్ సెంటర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మంత్రి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వీ విద్యాసాగర్ …
Read More »ఈనెల 17న అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళా..
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.17.04.2026 శుక్రవారం ఉదయం 09:00 గంటలకు అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎనఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కోల్గేట్-పల్మోలివ్ లిమిటెడ్, అపోలో టైర్స్ లిమిటెడ్, ముత్తూట్ మనీ లిమిటెడ్, ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, మెడ్ప్లస్ …
Read More »భారతదేశ రాజ్యాంగం రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అదనపు కమిషనర్లు డాక్టర్ డి చంద్రశేఖర్, ఏ రవీంద్రరావు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రూపకర్తగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా ప్రాధాన్యతపై ఆయన చూపిన దారి ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అవసరం ఉందని …
Read More »
Prajavartha Online Telugu News