Breaking News

Monthly Archives: April 2026

రోడ్డు ప్రమాదాల నిరోధానికి సమిష్టి కృషి అవసరం!

-పీఎం-రాహత్ పథకం అమలుతో క్షతగాత్రుల ప్రాణాలకు భరోసా! -రూ.1.5 లక్షల ఉచిత నగదు రహిత వైద్య సేవలు! -ప్రమాదంపై సమాచారమిచ్చిన వారికి రూ.25 వేల ప్రోత్సాహక నగదు! -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు ప్రమాదాల నిరోధానికి ప్రభుత్వ శాఖలు, పౌరులు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖల్లో ముఖ్యంగా రవాణా, పోలీసు శాఖలు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన …

Read More »

గన్నవరం పాలిటెక్నిక్‌లో 100% ప్లేస్‌మెంట్లు: 132 మంది విద్యార్థులకు జాబ్ ఆఫర్ లెటర్లు పంపిణీ చేసిన విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవం, జాబ్ అచీవర్స్ డే కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాలలో నాలుగు విభాగాలకు చెందిన మొత్తం 132 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు వివిధ ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక కావడంతో 100 శాతం ప్లేస్‌మెంట్లు నమోదయ్యాయి. గతంలో కొన్ని బ్రాంచ్‌లకు పరిమితమైన అవకాశాలు ఉండగా, …

Read More »

డీలిమిటేషన్ బిల్లును చంద్రబాబు, జగన్, పవన్ వ్యతిరేకించాలి

-మహిళా బిల్లు కోసం 1952 నుంచే సీపీఐ ఎంపీల పోరాటం -మహిళా బిల్లు ముసుగులో మోదీ కీలక బిల్లుల ఆమోదానికి కుట్ర -డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు..విస ్తతమైన చర్చ జరగాలి. -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చూకూర్చేలా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం పెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలని, ఆ దిశగా టీడీపీ, జనసేన, వైసీపీ ఎంపీలతో …

Read More »

బయోఫార్మా రంగంలో నూతన శకం: నూతన ఆవిష్కరణల దిశగా భారత్ అడుగులు…

– జగత్ ప్రకాష్ నడ్డా, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మరియు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఫార్మాస్యూటికల్ రంగంలో, బయోలాజిక్స్, బయోసిమిలార్స్, స్పెషాలిటీ డ్రగ్స్ ఇప్పుడు ఫార్మాస్యూటికల్ ఆదాయాలలో 40 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. జెనరిక్ మందులలో అగ్రస్థానం కారణంగా చాలా కాలంగా ‘ప్రపంచ ఫార్మసీ’గా పిలుస్తోన్న భారతదేశ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ, ఇప్పుడు విస్తరణ నుండి ఆవిష్కరణల వైపు తన దృష్టిని మళ్లించడానికి సిద్ధంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ …

Read More »

ఢిల్లీకి మంత్రి సవిత

-మహిళా మంత్రులు అనిత, సంధ్యారాణి కూడా… -వారితో పలువురు మహిళా ఎమ్మెల్యేలు కూడా హస్తినకు పయనం -పార్లమెంట్ లో మహిళా బిల్లుపై చర్చ తిలకించనున్న మంత్రులు -మూడ్రోజులు ఢిల్లీలోనే మకాం -ఈ నెల 18న ప్రధానికి కలిసి ధన్యవాదాలు తెలియజేస్తాం : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఢిల్లీ …

Read More »

యుద్ధం వద్దు-శాంతి ముద్దు!

– శాంతి కోసం విజయవాడ వీధుల్లో గళమెత్తిన ప్రజలు – శాంతి నినాదాలతో నినాదాలతో ఐక్యంగా ముందుకొచ్చిన వివిధ వర్గాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ వాతావరణం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, శాంతి కోసం విజయవాడ నగరం మరోసారి ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. పీస్ ఫోరం విజయవాడ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన శాంతి ర్యాలీ ప్రజలలో శాంతి ఆకాంక్షను స్పష్టంగా ప్రతిబింబించింది. పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా ఉక్రెయిన్ -రష్యావర్ యుద్ధం ,మధ్యప్రాచ్య ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల …

Read More »

బీసీల డిమాండ్లు నెరవేర్చే వరకు దీక్ష ఆగదు… : రామచంద్రయాదవ్ హెచ్చరిక

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీల హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ చేపట్టిన “బీసీ ధర్మదీక్ష” మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించిన వంగవీటి మోహనరంగా కుమార్తె ఆషా వంగవీటి మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ తమ పూర్తి మద్దతును ప్రకటించారు. ఆషా వంగవీటి రాకతో కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఆమె అక్కడే ఉన్న వైద్యులతో మాట్లాడి రామచంద్రయాదవ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆషా మాట్లాడుతూ బీసీల …

Read More »

వెన్నుముక, ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సలకు భరోసా “సుబ్బయ్య స్పైన్ క్లినిక్”

-విప్లవాత్మక ప్రయోగం “లో కాస్ట్ మోడల్” అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మన దేశంలో వెన్నుముక, కాళ్ళ నొప్పులతో సగటున 60 శాతం మంది బాధపడుతున్నారు. వెన్నుముక, మోకాళ్ళ మార్పిడి శస్త్ర చికిత్సలకు కార్పొరేట్ హాస్పిటల్లో సుమారు 2.50 లక్షల పైగానే ఖర్చు అవుతుంది. ఒంట్లో అనారోగ్యం తగ్గాలంటే ఇంట్లో ఆర్థికంగా సమస్యలు ఏర్పడుతుంది. కానీ ప్రముఖ వెన్నుముక శస్త్ర చికిత్స నిపుణులు డా.జి.పి.వి.సుబ్బయ్య ఆధ్వర్యంలో మొట్ట మొదటిసారిగా రెండు తెలుగు రాష్ట్రాలోనే అత్యుత్తమైన శస్త్ర చికిత్స నిపుణుల బృందంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ …

Read More »

సనాతన ధర్మానికి ప్రతీక ‘శ్రీకంఠ ఋష్యాశ్రమం’

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని దానాలుకన్నా… అన్నదానం మిన్న… మన పెద్దలు చెప్పిన సిద్దాంతాన్ని అమలు చేస్తూ కాశీ మహాక్షేత్రంలో నిత్యాన్నదానానికి సనాతన ధర్మానికి ప్రతీక అయిన ‘శ్రీకంఠ ఋష్యాశ్రమం’ కొనసాగిస్తుంది. 4వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుని సుమారు 5 సంవత్సరాలుగా నిరంతరం కొనసాగిస్తున్నట్లు ‘శ్రీకంఠ ఋష్యాశ్రమం’ స్థాపకులు ‘శ్రీకంఠ బాబాజీ’ తెలిపారు. ఈ సందర్భంగా కాశీలో ఆయనను కలిసిన మా ‘ప్రతినిధి’తో ఆయన మాట్లాడుతూ…తన తల్లిదండ్రుల పేరుమీద నెలకొల్పబడిన ‘శ్రీ సత్యనారాయణమ్మ నిత్యాన్నదాన సత్రం’ ద్వారా కాశీవిశ్వేశ్వరుడు, కాశీవిశాలాక్షి, అన్నపూర్ణా …

Read More »

క్వాంటం టెక్నాలజీకి అమరావతి లాంచ్ పాడ్

-దేశంలో తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీల ఆవిష్కరణ -45 లక్షల మందికి క్వాంటం, ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ -క్వాంటం మౌలిక సదుపాయాలతో రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం -ఔషధాల నుంచి క్రయోజెనిక్స్ వరకూ పరిశోధనలకు కేంద్రంగా క్వాంటం వ్యాలీ -ఎస్ఆర్ఎం, మేధాటవర్స్‌లోని 1 ఎస్,1క్యూ క్వాంటం టెస్ట్‌బెడ్‌లను జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో ఓ సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభమైంది. దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ఆవిష్కృతమైంది. అమరావతిలోని …

Read More »