Breaking News

Monthly Archives: April 2026

శ్రీవారిని దర్శించుకున్న గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దంపతులు

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి దంపతులు సోమవారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ నిబంధనల ప్రకారం దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం …

Read More »

వర్షాకాలనికి ముందే నగరంలోని ప్రధాన డ్రైన్లలో పూడికతీత పూర్తి కావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో డ్రైన్ పూడికతీత పనులు మంగళవారం నుండే ప్రారంభించాలని, వర్షాకాలనికి ముందే నగరంలోని ప్రధాన డ్రైన్లలో పూడికతీత పూర్తి కావాలని, ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తైనందున స్థానికంగా 5 మందితో పర్యవేక్షణ కమిటి పూడికతీత పనులను పరిశీలిన జరగాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో మాన్ సూన్ ప్లాన్ అమలుపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

ప్రజల నుండి అందే అర్జీల పరిష్కారం పట్ల అధికారులు వేగంగా స్పందించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీల పరిష్కారం పట్ల అధికారులు వేగంగా స్పందించాలని, ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ హెచ్చరించారు. సోమవారం జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారం …

Read More »

5 శాతం రాయితీతో ముందస్తు పన్ను చెల్లించిన పోలిశెట్టి, బొమ్మిడాల కంపెనీలు, ఐటీసి సంస్థలను అభినందించిన నగర కమిషనర్ మయూర్ అశోక్….

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు 10 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. సోమవారం పోలిశెట్టి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 65 అసెస్మెంట్ లకు సంబందించి రూ.95 లక్షలు, బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 9 అసెస్మెంట్ లకు సంబందించి రూ.37 …

Read More »

ప్రజా అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి..

-మీకోసం కార్యక్రమంలో డీఆర్ఓ కే చంద్రశేఖరరావు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి అందే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వేగవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించారు. విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, సమగ్ర శిక్ష ఏపీసి ఆర్ కుముదిని సింగ్, అవనిగడ్డ డిఎస్పి ఆర్ అభిషేక్ తో కలిసి వివిధ ప్రాంతాల …

Read More »

కులవివక్ష నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు బసవేశ్వరుడు… : డిఆర్ఓ కే చంద్రశేఖరరావు

-జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఘన నివాళులు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వగురు బసవేశ్వరుడు కులవివక్ష నిర్మూలనకు కృషి చేసిన గొప్ప మహనీయుడని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖరరావు పేర్కొన్నారు. సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచిన విశ్వగురు బసవేశ్వరుడు జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఆయన చిత్రపటానికి డీఆర్ఓ కె చంద్రశేఖరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ, బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో కర్ణాటకలో జన్మించి సమాజంలో నెలకొన్న కులవ్యవస్థ, వర్ణ భేదాలు, …

Read More »

ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని …

Read More »

మహాత్మ బసవేశ్వర జయంతి సందర్భంగా ఘన నివాళులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా అదనపు కమిషనర్ (జనరల్) ఏ. రవీంద్రరావు మహాత్మ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.  ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు మాట్లాడుతూ భారతీయ తత్వవేత్త, కవి, లింగాయత సామాజిక సంస్కర్త అని, ఆయన శివుడిని కేంద్రంగా చేసుకున్న భక్తి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని, కళ్యాణి చాళుక్యులు మరియు కలచూరి వంశాల పాలన …

Read More »

ప్రజా సమస్యలపై సిపిఐ దశలవారీ పోరాటం

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ నిర్ణయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ఈ రోజు విజయవాడ దాసరి భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శులు కె.రామకష్ణ, పల్లా వెంకటరెడ్డిలు మాట్లాడుతూ మహిళాబిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవాలనే కుట్రకు మోడీ, అమిత్‌షా తెరలేపారన్నారు. మోడీ సర్కార్ కుయుక్తులను పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా తిప్పికొట్టడం అభినందనీయమని అన్నారు. 2023లో ఆమోదం పొందిన మహిళా బిల్లును అమలు చేయకుండా, మరోసారి మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో …

Read More »

76 ఏళ్ల వయసులో కూడా నిత్యవిద్యార్థి చంద్రబాబు

-ముందు చూపు కలిగిన గొప్ప పరిపాలనాదక్షుడు -సీఎం జన్మదిన వేడుకల్లో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల వయసులో కూడా నిత్య విద్యార్థిగా కొత్త విషయాలు ఆసక్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కొనియాడారు. అమరావతిలోని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను చైర్మన్ పట్టాభిరామ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ …

Read More »