-విద్యుత్ డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి, సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో విద్యుత్ వినియోగంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 270 మిలియన్ యూనిట్లకు పైగా డిమాండ్ రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ …
Read More »Daily Archives: August 12, 2026
కేంద్ర సహకారం.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతికి మహర్దశ
-మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతుండటం రాష్ట్ర ప్రజలకు ఆనందదాయకమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాజధాని అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో అమరావతికి పూర్వ వైభవం వస్తోందని నేడొక ప్రకటనలో పేర్కొన్నారు అమరావతి అభివృద్ధి పనుల్లో భాగంగా గురువారం రెండు స్టీల్ బ్రిడ్జిలు, సీడ్ యాక్సెస్ రోడ్డు …
Read More »ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ అభా ఐడీతో చికిత్సను అందించాలి
-ఎన్ఎంసీ మార్గదర్శకాల మేరకు అమలు తప్పనిసరి -ఈహెచ్ఆర్ నమోదుతో రోగి ఆరోగ్య చరిత్ర భద్రం -వినియోగంపై ఎన్ ఎం సి డ్యాష్బోర్డ్ ద్వారా పర్యవేక్షణ -వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి వీర పాండియన్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాల మేరకు ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ రోగులకు అభా (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) ఐడీ ఆధారంగా వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండియన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ బోధనాసుపత్రులతో పాటు ఇతర …
Read More »గన్నవరం వ్యాక్సిన్ కోల్డ్చైన్ అధికారి దేవానందం సస్పెన్షన్
-మహిళా అధికారులపై అనుచిత వ్యాఖ్యల ఫలితం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం స్టేట్ వ్యాక్సిన్ స్టోర్లో కోల్డ్చైన్ అధికారిగా పనిచేస్తున్న జి. దేవానందంను సస్పెండ్ చేస్తూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు మహిళా ఉన్నతాధికారుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదులపై నిర్వహించిన ప్రాథమిక విచారణలో ఆధారాలు ఉన్నట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. అలాగే దేవానందంపై అభియోగాలను కూడా నమోదు చేశారు.
Read More »రూ.1.30 కోట్లతో నిర్మించిన చిక్కవరం–పురుషోత్తపట్నం రహదారిని ప్రారంభించిన విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-రూ.53.90 లక్షలతో తాగునీటి పథకం ప్రారంభం.. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం -గోపవరపుగూడెంలో రూ.2 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి.. మరో రూ.1.44 కోట్ల పనులకు మంజూరు – యార్లగడ్డ -గన్నవరం నియోజకవర్గంలో ప్రతి గ్రామ అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం మండలం గోపవరపుగూడెం గ్రామంలో నిర్వహించిన ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం …
Read More »రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, సామాన్య ప్రయాణికుల సౌకర్యాలపై పార్లమెంటులో ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో రైలు ప్రయాణం, రైల్వే భూముల సద్వినియోగం, ఆక్రమణల తొలగింపు వంటి అంశాలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,340 రైల్వే స్టేషన్లను ఆధునికీకరణకు ఎంపిక చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటికే 261 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయని వెల్లడించింది. ప్రయాణికుల సౌకర్యం …
Read More »తిరుపతి, తిరువణ్ణామలై రహదారి అభివృద్ధికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీలు గురుమూర్తి, వైఎస్ అవినాష్ రెడ్డి, అన్నాదురై
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నుంచి తమిళనాడులోని తిరువన్నామలై వరకు ఉన్న రహదారిని మరింత అభివృద్ధి చేసి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. సి.ఎన్. అన్నాదురై కలిసి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని న్యూఢిల్లీలో కలిశారు. తిరుపతి, తిరువణ్ణామలై మార్గం రెండు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా తిరుపతి, కాణిపాకం, వేలూరు, తిరువణ్ణామలై వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే భక్తులకు …
Read More »సంత్ రవిదాస్ కలశ యాత్రతో సామాజిక ఏకత్వానికి పిలుపు
-కుల, మత భేదాలను వీడి సమానత్వం వైపు సాగాలి: పీవీఎన్ మాధవ్ -వారణాసి నుంచి వచ్చిన పవిత్ర కలశాలకు విజయవాడలో ఘన స్వాగతం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుల, మత భేదాలను అధిగమించి సమాజంలో సోదరభావం, సమానత్వం, ఏకత్వాన్ని బలోపేతం చేయడమే సంత్ రవిదాస్ కలశ యాత్ర ప్రధాన ఉద్దేశమని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. సంత్ రవిదాస్ 650వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వారణాసి నుంచి తీసుకొచ్చిన పవిత్ర కలశాలతో విజయవాడలో నిర్వహించిన కలశ యాత్ర …
Read More »నోటీసులు అందిన ఓటర్లు మీ ఓటును పరిరక్షించుకోండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నోటీసులు అందిన ఓటర్లు మీ ఓటును పరిరక్షించుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ–2026 (SIR-2026)లో భాగంగా బుధవారం ఉదయం శాఖాధిపతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర పరిధిలో గల ఇంటింటి ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని డెప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా రూపొందించిన ముసాయిదా …
Read More »పేదవాడిని మరింత పేదవాడుగా…పెద్దవారిని మరింత పెద్దవారిగా మారుస్తున్న మోడీ పాలన
-రాష్ట్ర సంపాదనను అంగడిలో పెట్టి అమ్ముతున్న నోరుమెదపని రాష్ట్ర పాలకులు -పాదయాత్రలో జి.కోటేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, తిరోగమన విధానాలతో పేదవాడు మరింత పేదవానిగా , పెద్ద వాడు మరింత పెద్దవానిగా మారుస్తున్న పాలకుల అనాలోచిత విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు అధోగతి పాలవుతున్నారని సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అన్నారు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగర వ్యాప్తముగా …
Read More »
Prajavartha Online Telugu News