Breaking News

Daily Archives: August 12, 2026

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్.ఐ.ఆర్‌లో భాగంగా గుంటూరు నగర పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించబడుతుందని, సర్ సర్వే సమయంలో అందుబాటులో లేకపోవడం, స్పందించని వారి ఓట్లు మాత్రమే ముసాయిదా జాబితాలో లేవని, అటువంటి 62,790 మందికి నోటీసులు అందించనున్నామని తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగర పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీనలలో భాగంగా నియోజకవర్గాల …

Read More »

ప్రధాన డ్రైన్లలో కన్వేయర్ బెల్ట్ లను 15 రోజుల్లోగా ఏర్పాటు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎక్కువగా ఉండే ప్రధాన డ్రైన్లలో కన్వేయర్ బెల్ట్ లను 15 రోజుల్లోగా ఏర్పాటు చేయాలని, నగరంలో త్రాగు నీటి సరఫరా జరుగు సమయంలో సంబంధిత ఏ.ఈ లు, వార్డు కార్యదర్శులు ఫీల్డ్ లో ఉండి నూరు శాతం త్రాగునీటి శ్యాంపుల్స్ సేకరించాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నగర పాలకసంస్థలోని కాన్ఫరెన్స్ హాల్లో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో …

Read More »

రెవెన్యూ సేవలన్నిటికీ ఇక ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు

-పారదర్శకత, గడువులోగా సేవలే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలు –కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పౌర సేవల్లో పారదర్శకత పెంచేందుకు మరియు వేగవంతమైన సేవలు అందించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు అందించే ఆస్తిపన్ను విధింపు, ఖాళీ స్థలాల పన్ను, పేరు మార్పు, టైటిల్ ట్రాన్స్‌ఫర్, సబ్‌డివిజన్, అమాల్గమేషన్, పన్ను మినహాయింపులు వంటి అన్ని రకాల రెవెన్యూ సేవలన్నిటికీ ఇకపై తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని, ఎలాంటి మాన్యువల్ ప్రక్రియకూ ఆస్కారం లేదని గుంటూరు నగర కమిషనర్ …

Read More »

ఈ-ఆటో తప్పనిసరిగా రోజుకు 1000 ఇళ్ల నుండి చెత్తను సేకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు వార్డుల వారీగా కేటాయించిన ఈ-ఆటోలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ, ప్రతి ఈ-ఆటో తప్పనిసరిగా రోజుకు 1000 ఇళ్ల నుండి చెత్తను సేకరించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్య అధికారులను, కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం శ్యామలా నగర్, రాజేంద్ర నగర్, బృందావన్ గార్డెన్స్ ప్రాంతాల్లో ఈ-ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ ప్రక్రియను కమిషనర్ నేరుగా పరిశీలించి, తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ-ఆటోలు తప్పనిసరిగా ఉదయం 6 …

Read More »

ఎమ్మెల్యే సుజనా చౌదరి ను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన కమిటీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ను చిట్టినగర్ లోని శ్రీ నగరాల సీతారామస్వామిశ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన నూతన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరిని బుధవారం , తాడి గడపలోని క్యాంపు కార్యాలయంలో కలిసి దుశ్శాలువ తో సత్కరించారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని కమిటీ సభ్యులు తెలిపారు ఆలయ గౌరవాధ్యక్షులు రాయన అదిబాబు, అధ్యక్షులు పోతిన భేసు కంటేశ్వరుడు …

Read More »

క్రైస్తవుల స్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని వినతి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురంలోని , దళిత క్రైస్తవులకు సరైన స్మశాన వాటిక లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించి క్రైస్తవుల కోసం ప్రత్యేకంగా స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని క్రిస్టియన్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ బృందం ఎమ్మెల్యే సుజనా చౌదరి ను కలిసి విజ్ఞప్తి చేశారు. క్రిస్టియన్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు చాట్ల రాజశేఖర్, మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, సీనియర్ టీడీపీ నాయకులు ఇత్తడి చార్లెస్, పేటేటి రాజా మోహన్, …

Read More »

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌తో లేపాక్షి చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ భేటీ

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్  న్యూఢిల్లీలో కేంద్ర జౌళి, హస్తకళల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో హస్తకళల అభివృద్ధి, కళాకారులకు మార్కెటింగ్ అవకాశాలు, క్రాఫ్ట్ విలేజీల ఏర్పాటు తదితర అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హస్తకళాకారులు తయారు …

Read More »

ఘనంగా నేషనల్ లైబ్రేరియన్స్ డే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ లైబ్రేరియన్స్ డే సందర్భంగా డాక్టర్ ఎస్ ఆర్ రంగనాథం జన్మదినాన్ని పరిష్కరించుకుని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో లైబ్రరీఎన్స్ నీ ఘనంగా సత్కరించటం జరిగింది. బుధవారం మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎం.ఎస్ బేగ్  పాల్గొన్నారు. సిద్ధార్థ మహిళా కాలేజ్ లైబ్రేరియన్ మల్లికా, లయోలా కాలేజ్ లైబ్రేరియన్ రోజా, ఠాగూర్ గ్రంథాలయ లైబ్రేరియన్స్ కే రమాదేవి గ్రేడ్ వన్  జి ఉమారాణి రాణి గ్రేడ్ 2 , ధనలక్ష్మి గ్రేడ్ …

Read More »

క్యూబాకు సంఘీభావంగా భారత్‌ మందులు

హవానా, నేటి పత్రిక ప్రజావార్త : తీవ్రమైన ఔషధాల కొరతను ఎదుర్కొంటున్న క్యూబా ప్రజలకు సంఘీభావంగా భారతదేశం నుంచి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సేకరించిన మందులను భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె. రామకృష్ణ బుధవారం హవానాలో క్యూబా వైద్యులకు అందజేశారు. క్యూబాపై అమెరికా ఆంక్షలు, ఆర్థిక దిగ్బంధనం కారణంగా అవసరమైన మందులు, వైద్య సామగ్రి అందుబాటులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో, క్యూబా ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో భారతదేశంలోని సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు కలిసి మందులను …

Read More »

బీజేపీది రెండు నాల్కల ధోరణిలా ఉంది… : కె నారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి భాగస్వామిగా ఉన్న సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు జార్ఖండ్లో విద్యార్థుల పైన దాడికి సంబంధించి చాలా జోరుగా మాట్లాడుతున్నారు. జార్ఖండ్లో పేపర్ లీకేజీ అయిన మాట వాస్తవం. విద్యార్థుల ఉద్యమం జరుగుతున్న మాట వాస్తవం. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి తగిన విచారణ జరిపిస్తానని ముందుకు వచ్చి, విద్యార్థులతో మాట్లాడేందుకు కూడా సిద్ధపడుతున్నారు. ఆ తరుణంలో జార్ఖండ్ లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, జార్ఖండ్ మొత్తం అల్లకల్లోలం అయిందని బిజెపి చెబుతోంది. పార్లమెంట్ సభ్యులుగా ఉన్న …

Read More »