Breaking News

Daily Archives: September 17, 2026

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా.. సేవా సంకల్ప్ అభియాన్

-తొలిరోజు 2.41 లక్షల మందికి వైద్య సేవలు -గర్భిణులు, మహిళలు, పురుషులు, బాలికలకు ప్రత్యేక పరీక్షలు -వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవా స్ఫూర్తితో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా ప్రజలకు విస్తృతంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. గురువారం ఒకరోజు 2,41,258 మందికి వివిధ వైద్య …

Read More »

రోగి భద్రతలో ఏపీ ఫస్ట్

-ఆసుపత్రుల్లో నాణ్యత ప్రమాణాల పాటింపులో 86 స్కోరుతో రాష్ట్రానికి ప్రథమ స్థానం -ఢిల్లీలో గురువారం జరిగిన ప్రపంచ రోగి భద్రత దినోత్సవ కార్యక్రమంలో వెల్లడి -అధికారులను అభినందించిన మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ -ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని మంత్రి ఆకాంక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రోగి భద్రతలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 86 స్కోరు సాధించి జాతీయ స్థాయిలో అత్యధిక సగటు మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో గురువారం జరిగిన జాతీయ స్థాయి …

Read More »

ఎన్డీఏలో విభేదాలకు తావులేదు

-3 పార్టీల మధ్య సమన్వయం పటిష్టం -వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఎన్డీఏ కూటమిలో ఎలాంటి విభేదాలూ లేవని స్పష్టం చేశారు. రాబోయే కాలంలోనూ కూటమి కలిసి పనిచేస్తుందని తెలిపారు. కృష్ణాజిల్లా గన్నవరం సామాజిక ఆసుపత్రిలో …

Read More »

యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసి) రోజువారీ పురోగతి ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కలకు యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసి) రోజువారీ పురోగతి ఉండాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఏబీసి వేగవంతంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో వీధి కుక్కల సమస్య పరిష్కారానికి ఏబీసి అత్యంత ముఖ్యమని, అందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులతో ఏబీసి సెంటర్ ని నిర్మాణం చేశామన్నారు. …

Read More »

జిఎంసి ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను వేగవంతం చేయాలి.. కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రాబోయే ఎన్నికల నిర్వహణను అత్యంత పటిష్టంగా, పారదర్శకంగా చేపట్టేందుకు అవసరమైన ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ స్థానిక ఏసి కాలేజీ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం, గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంభర్ లో ఎన్నికల నిర్వహణపై సంబంధిత విభాగాధిపతులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియకు ప్రాథమికమైన రిసెప్షన్ సెంటర్, …

Read More »

మౌలిక వసతుల కల్పన పై అధికారులు ప్రత్యెక దృష్టి సారించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచడంతో పాటు, మౌలిక వసతుల కల్పన మరియు రోడ్లు, డ్రైన్ల ఆక్రమణల తొలగింపుపై అధికారులు ప్రత్యెక దృష్టి సారించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. గురువారం ఏటి అగ్రహారం, శాంతి నగర్, ఆదర్శ నగర్, రైల్ పేట తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, ప్రజారోగ్య,ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా …

Read More »

అన్న క్యాంటీన్లలో మెరుగైన సేవలు, పరిశుభ్రతే ప్రాధాన్యం.. కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరం పరిధిలోని 7 అన్న క్యాంటీన్ల ద్వారా పేదలు, దినసరి కూలీలకు రూ.5కే నాణ్యమైన ఆహారాన్ని అందించడం జరుగుతుందని, ఎక్కడైనా లోపాలు గుర్తిస్తే జిఎంసి కాల్ సెంటర్ 08632345103 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి అన్న క్యాంటీన్ నిర్వహణను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు జిఎంసి నుండి 22 మంది క్షేత్ర స్థాయి, వారిని సమన్వయం చేయడానికి ఉపా …

Read More »

కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి: ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సెంట్రల్ ఎమ్మెల్యే  బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పార్టీని మరింత బలోపేతం చేయడం, కూటమి అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, ప్రతి కార్యకర్తను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల కార్యాచరణను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని …

Read More »

విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్న కూటమి ప్రభుత్వం: ఎంపీ చిన్ని

-మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు మారాలి: ఎంపీ కేశినేని చిన్ని.. -విద్యార్థుల ప్రశ్నలకు సూటిగా సమాధానమిచ్చిన ఎంపీ కేశినేని చిన్ని… -విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు.. -మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యా రంగానికి కొత్త దిశ.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారి సందేహాలు, ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు, …

Read More »

డూండీ గణేశుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి, మంత్రి సత్య కుమార్..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, భవానిపురం , డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 72 అడుగుల మహాగణపతిని మాజీ కేంద్ర మంత్రి విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ గురువారం దర్శించుకున్నారు. సితార గ్రౌండ్స్ లోని పంచముఖ వరసిద్ధి గణపతి గణేషుడి దర్శనానికి విచ్చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్, మరియు కూటమి నేతలకు డూండీ …

Read More »